Sunday, May 5, 2024
Home Search

కేంద్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Girijans

కేంద్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌ల కోసం పోరాటం

తెలంగాణ గిరిజన సంఘం మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తోందని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడ్ ధర్మానాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న...

కొత్త ఇసిల నియామకాలపై కేంద్రాన్ని అడ్డుకోండి

త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు జరగాలి సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నేత పిటిషన్ న్యూఢిల్లీ : కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని 2023లో తీసుకువచ్చిన చట్టం ప్రకారం చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో సోమవారం...
Lion's share of funds in Indiramma's houses came from central assistance

ఇందిరమ్మ ఇళ్లలో సింహ భాగం నిధులు కేంద్ర సహకారంతో వచ్చినవే: బిజెపి నేత రాణి రుద్రమ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం వెచ్చించే సొమ్ములో సింహ భాగం కేంద్ర సహకారంతో వచ్చిన నిధులేనని బిజెపి అధికార ప్రతినిధి రాణీ రుద్రమ...

కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో దేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారంనాడు ఆయన తన పదవికి రాజీనామా...

త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
Etela Rajender

హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: బిజెపి నేత ఈటెల

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిందంటే మా దగ్గర ఏమీ లేదనే అంశం ఆపార్టీ నాయకులు చెప్పారని బిజెపి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లో...
Happy news to Central government employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 46శాతంగా ఉన్న డిఎ...
Cabinet likely approves DA hike

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు

డిఎ 4 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి ఖజానాపై రూ.15,014 కోట్ల భారం అలవెన్సులు కూడా పెంపు ఉజ్వల గ్యాస్ సబ్సిడీ మరో ఏడాది పెంపు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు...
Nationwide census and economic surveys: Rahul promises

ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయని మోడీ ప్రభుత్వం

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాలను ‘భర్తీ చేయడం లేదు’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం విమర్శించారు. యువతకు ఉద్యోగాలకు ‘తిరిగి అవకాశాల కల్పన’కు ఇండియా...
PM Modi speech in Adillabad meeting

బిజెపిలో ప్రభుత్వంలో ఆదివాసీలను గౌరవించుకున్నాం: మోడీ

ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, 15 రోజుల్లోనే ఐదు ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామన్నారు....
Revanth reddy speech in Adilabad

ఎన్‌టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: రేవంత్

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో...

మమత ప్రభుత్వంపై మోడీ ఫైర్

అణచివేత, వంచన, ఆనువంశిక రాజకీయాలకు ప్రతీక పథకాలను కుంభకోణాలుగా మలచడంలో ‘మాస్టర్’ మమత ప్రభుత్వంపై మళ్లీ మోడీ విమర్శలు బెంగాల్‌లో మొత్తం 42 సీట్లు గెలవాలి రాష్ట్ర బిజెపికి లక్షం నిర్దేశం కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్): ప్రధాని నరేంద్ర మోడీ...
Kishan Reddy thanks PM Modi and Rajnath Singh

కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్...

పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగే రోజులు వస్తాయ్: కేంద్ర మంత్రి గడ్కరీ

నిజామాబాద్  : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు...

కేంద్ర గ్రాంట్లలో అన్యాయం: డికె సురేష్

కేంద్ర గ్రాంట్లలో తమకు అన్యాయం జరుగుతున్న కారణంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశం కోరాల్సి వస్తుందంటూ కాంగ్రెస్ ఎంపి డికె సురేష్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నాను. ఆర్థిక సంఘం ఆదేశాలను పాటించడం తప్ప...
Modi government is brutally oppressing the farmers

రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
Pernod Ricard India MoU with Maharashtra Govt

మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం

వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
Modi tweet on Farmers

రైతుల డిమాండ్‌ను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధం: మోడీ

ఢిల్లీ: రైతుల నిరసనల వేళ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతి డిమాండ్‌ను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు....

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
Stalemate in formation of new govt in Pakistan

పాక్ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’

పిపిపి చైర్మన్ బిలావల్ జోస్యం ఇతరులు తమ వైఖరి మార్చుకోక తప్పదు ఇస్లామాబాద్ : ‘ఎవరో ఒకరు తమ వైఖరి మార్పునకు సిద్ధంగా లేకపోతే’ పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ‘ప్రతిష్టంభన’ నెలకొనవచ్చని తాను భావిస్తున్నట్లు...

Latest News