Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
కేరళలో మోడీపై దాడి చేస్తామన్న లేఖ కేసులో ఒకరు అరెస్టు!
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి చేస్తానని లేఖ రాసాడని భావిస్తున్న వ్యక్తిని ఆదివారం కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ సోమవారం కేరళకు రెండు రోజుల పర్యటనపై రానున్నారు....
కేరళలో ప్రధాని మోడీకి ఆత్మాహుతి బాంబు బెదిరింపు
తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆత్మాహుతి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 24, 25 తేదీలలో ప్రధాని మోడీ కేరళను సందర్శించనున్న నేపథ్యంలో ఆయనను ఆత్మాహుతి...
కేరళ వయనాడ్ స్థానం ఖాళీ.. లోక్సభ సచివాలయం ప్రకటన
న్యూఢిల్లీ : కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఇప్పుడు ఖాళీ అయింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ఎంపిగా ఉన్నారు. సూరత్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించడం,...
సన్నీ లియోన్ని అనవసరంగా వేధిస్తున్నారు: కేరళ హైకోర్టు
కొచ్చి: నటి సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబెర్, ఆమె ఉద్యోగిపై నమోదైన మోసగింపు కేసు(చీటింగ్ కేసు)ను కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నామని కేరళ హైకోర్టు తెలిపింది. సన్నీ లియోన్ని అనవసరంగా వేధిస్తున్నారని,...
ధోతీలో ఉన్న మోడీ కేరళ సిఎం పినరయి: కాంగ్రెస్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధోతీలో ఉన్న మోడీగా నిరూపించుకుంటున్నారని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ అభివర్ణించారు. కొచ్చిన్లో ఏజియానెట్ న్యూస్ చానల్ కార్యాలయంపై ఇటీవల క్రైమ్...
తొలిసారిగా తీర్పులను మలయాళంలో ప్రచురించిన కేరళ హైకోర్టు!
కొచ్చి: కేరళ హైకోర్టు ఇటీవలి తన రెండు తీర్పులను మలయాళంలో ప్రచురించింది. తద్వారా ప్రాంతీయ భాషలో తీర్పును ప్రచురించిన దేశంలోనే తొలి హైకోర్టుగా అవతరించింది. న్యాయమూర్తులు ఎస్.మణికుమార్, షాజీతో కూడిన డివిజన్ బెంచ్...
ఇజ్రేల్లో మాయమైన కేరళ రైతు
జెరుసలెం: ఇజ్రేలీ నమూనా వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఫిబ్రవరిలో కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇజ్రేల్ను సదర్శించిన ఒక 48 ఏళ్ల కేరళ రైతు అక్కడే అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఇజ్రేలీ పోలీసులు...
కేరళలో కొత్తరకం ‘వాలుగ చేప’కు ప్రజల పేరు
కేరళలో భూగర్భజల చేపల్లో కొత్త రకం వాలుగ చేప (cat fish) తెగలను పరిశోధకులు కనుగొన్నారు. హొరాగ్లానిస్ పాప్యులి ( horaglanis populi) అన్న శాస్త్రీయ నామం పేరు పెట్టారు. లాటిన్ భాషలో...
కేరళ పాత్రికేయుడు కప్పన్ బెయిల్పై విడుదల
లక్నో: ఉత్తర్ప్రదేశ్లో 2020లో హాథ్రస్ సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు వెళుతూ అరెస్టయిన కేరళ పాత్రికేయుడు సిద్దీఖి కప్పన్ చివరికి కరాగారం నుంచి విడుదల...
కేరళలో కొత్తగా నోరో వైరస్..
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగు చూసింది. కక్కనాడ్ పట్టణం లోని ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2...
కేరళలో కొత్తగా నోరో వైరస్ … 19 మంది విద్యార్థులకు పాజిటివ్!
కొచ్చి(కేరళ): కేరళ రాష్ట్రంలో కొత్తగా నోరో వైరస్ వెలుగుచూసింది.కక్కనాడ్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూలుకు చెందిన 62 మంది విద్యార్థుల్లో వాంతులు, డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. పాఠశాలలో 1,2వతరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి...
ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి అవుతుంది : కేరళ సిఎం విజయన్
ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభకు సిఎం కెసిఆర్, ముఖ్య అతిధులుగా మూడు రాష్ర్టాల సిఎంలు కేజ్రివాల్, విజయన్, భగవంత్ సింగ్ ,యూపి మాజీ సిఎం అఖిలేష్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి...
కొత్త విద్యుత్ నియమాలను వ్యతిరేకిస్తున్న కేరళ!
తిరువనంతపురం: విద్యుత్(సవరణ)నియమాలు 2022ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అది 2022 డిసెంబర్ 29న బయటికి వచ్చింది. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కె.కృష్ణన్ కుట్టి వినియోగదారులపై భారం వేయకుండా ఎలా చూడొచ్చు...
కేరళలో బర్డ్ఫ్లూ వ్యాప్తి… 1800 కోళ్లు మృతి
కొజికోడ్ (కేరళ): కేరళ కొజికోడ్ జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలోని పౌల్ట్రీ ఫాంలో బర్డ్ఫ్లూ వ్యాపించి 1800 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఎక్కువగా విస్తరించే హెచ్5ఎన్1 వేరియంట్ అయిన బర్డ్ఫ్లూ పౌల్ట్రీలో వ్యాపించిందని అధికార...
కేరళ పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ…1800 కోళ్లు మటాష్!
తిరువనంతపురం: కేరళలోని కొజికోడ్లో ప్రభుత్వం నడుపుతున్న పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. దాదాపు 1800 కోళ్లు ఆ వ్యాధికి చనిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక పౌల్ట్రీ ఫారాలలో హెచ్5ఎన్1 వేరియంట్...
కేరళలోని మున్నార్లో తొలిసారి 0 కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రత
ఇడుక్కి( కేరళ): కేరళలోని మున్నార్లో ఉష్ణోగ్రత ఈ శీతాకాలంలో తొలిసారిగా నిన్న(బుధవారం) సున్నా కంటే తక్కువకు పడిపోయింది. సమీపంలోని చెందువార, వట్టవాడ తదితర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి...
అప్పు తీర్చలేక కేరళలో ముగ్గురి ఆత్మహత్య
తిరువనంతపురం: అప్పు తీర్చలేక కేరళలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు తమకు తామే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 48 ఏళ్ల రమేశన్ అప్పు తీర్చడానికి అన్ని విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడు మధ్యప్రాచ్య...
29న ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి..
వేంసూరు: ఈ నెల 29 నుండి 31 వరకు ఖమ్మం నగరంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా 29న జరిగే ప్రారంభ బహిరంగ సభకు, పజా ప్రదర్శనకు...
కేరళలో అదానీ పోర్ట్ కు నిరసనగా ఆందోళన…3000 మందిపై ఎఫ్ఐఆర్
తిరువనంతపురం: అదానీ గ్రూప్ 900 మిలియన్ డాలర్ల ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ను పునఃప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారుల సంఘం నిరసన నేపథ్యంలో... విళింజం ఓడరేవు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో, సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురిలో...
దుబాయ్ మామను ముంచిన కేరళ అల్లుడు
కొచ్చి : కేరళలోని కాసరగడ్కు చెందిన ముహమ్మద్ హఫీజ్ దుబాయ్కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లహీర్ హస్సన్ను దాదాపుగా రూ 107 కోట్ల మేర మోసగించాడు. 2017లో హస్సన్ తన కూతురును...