Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
అప్పు తీర్చలేక కేరళలో ముగ్గురి ఆత్మహత్య
తిరువనంతపురం: అప్పు తీర్చలేక కేరళలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు తమకు తామే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 48 ఏళ్ల రమేశన్ అప్పు తీర్చడానికి అన్ని విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. అతడు మధ్యప్రాచ్య...
29న ఖమ్మం రానున్న కేరళ ముఖ్యమంత్రి..
వేంసూరు: ఈ నెల 29 నుండి 31 వరకు ఖమ్మం నగరంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా 29న జరిగే ప్రారంభ బహిరంగ సభకు, పజా ప్రదర్శనకు...
కేరళలో అదానీ పోర్ట్ కు నిరసనగా ఆందోళన…3000 మందిపై ఎఫ్ఐఆర్
తిరువనంతపురం: అదానీ గ్రూప్ 900 మిలియన్ డాలర్ల ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ను పునఃప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ మత్స్యకారుల సంఘం నిరసన నేపథ్యంలో... విళింజం ఓడరేవు ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో, సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురిలో...
దుబాయ్ మామను ముంచిన కేరళ అల్లుడు
కొచ్చి : కేరళలోని కాసరగడ్కు చెందిన ముహమ్మద్ హఫీజ్ దుబాయ్కు చెందిన ఎన్నారై వ్యాపారవేత్త అబ్దుల్ లహీర్ హస్సన్ను దాదాపుగా రూ 107 కోట్ల మేర మోసగించాడు. 2017లో హస్సన్ తన కూతురును...
కేరళ గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఫిట్టింగ్ !
తిరువనంతపురం: ‘నా అధికారాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపొందించింది. దానిపై సంతకం చేయాలంటూ నా వద్దకు పంపించింది. దీనిపై నాకు నేనుగా తీర్పు చెప్పుకోలేను. రాష్ట్రపతికి పంపిస్తాను’ అని కేరళ గవర్నర్ ఆరిఫ్...
కేరళ విద్యార్థిని చదువుకు అల్లు అర్జున్ సాయం
కేరళ : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ తాను హీరోనని నిరూపించుకుంటున్నారు. కేరళలో ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అయ్యే విద్యార్థినికి...
కేరళ గవర్నర్కు షాక్.. వర్శిటీల ఛాన్సలర్గా తప్పించేందుకు సర్కార్ సిద్ధం
తిరువనంతపురం : విశ్వవిద్యాలయాల కులపతిగా గవర్నర్ను తొలగించి ఆ స్థానంలో ఓ విద్యా నిపుణుడిని నియమించేందుకు కేరళ లోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు కేరళ ఉన్నత...
కేరళ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ టేకోవర్ చేయడాన్ని సవాలు చేస్తూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో, మీడియా నివేదికల ప్రకారం,...
కేరళ గవర్నర్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్
తిరువనంతపురం: గవర్నర్ ఆరిఫ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి తమకు సమాచారం పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి తన ఫేస్బుక్ ఖాతాను...
కేరళ నరబలి… చంపి ముక్కలు చేసి తిన్నారా !
తిరువనంతపురం : కేరళ నరబలి ఉదంతం .. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే ఈ కేసులో...
కేరళలో నరబలి
ఎర్నాకుళం(కేరళ): ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి కేరళలో నరబలి ఇచ్చిన ఘటన ఒకటి వెలుగు చూసింది. భగవంత్ సింగ్ అనే మాసేజి థెరపిస్ట్, అతడి భార్య లైలా ఈ అకృత్యానికి పాల్పడ్డారు. వారు...
కేరళలో బోట్ లీగ్-2022 ఐదో ఫేజ్ ప్రారంభం
తిరువనంతపురం: కేరళలో బోట్ లీగ్-2022 ఐదో ఫేజ్ను నీటిపారుదల మంత్రి రోషి అగస్టిన్ ప్రారంభించారు. కొచిలోని మెరైన్ డ్రైవ్లో తొమ్మిది స్నేక్ బోట్లతో ఆయన ఈ పడవల పోటీని నేడు ప్రారంభించారు.
https://twitter.com/ANI/status/1578942853882908672
ఐదుగురు కేరళ ఆర్ఎస్ఎస్ నేతలకు వై క్యాటగిరి భద్రత
న్యూఢిల్లీ: భద్రతా ముప్పును దృష్టిలో ఉంచుకుని కేరళలోని ఐదుగురు ఆర్ఎస్ఎస్ నాయకులకు వై క్యాటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించినట్లు శనివారం వర్గాలు తెలిపాయి. ఇటీవల నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్...
కేరళలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర
అళప్పుళ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం కేరళలో తన 13వ రోజు భారత్ జోడో యాత్రను ఇక్కడి చెర్తల నుంచి వేలాదిమంది పార్టీ కార్యకర్తలు వెంటరాగా ప్రారంభించారు. కేరళ పిసిసికి చెందిన...
కేరళ ఆటోడ్రైవర్కు పాతిక కోట్ల లాటరీ
కష్టాలు ఫరారు ..లక్కీ బంపర్
తిరువనంతపురం : కేరళలో ఓ ఆటోడ్రైవర్కు రూ 25 కోట్ల లాటరీ తగిలింది. ఎంతో కాలం నుంచి ఆటోనడుపుతూ ఉన్నా దమ్మిడి ఆదాయం లేదు, క్షణం తీరిక లేదనేతీరులో...
కేరళలో రాహుల్ పాదయాత్రకు అపూర్వ ఆదరణ
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో రెండవ రోజుకు ప్రవేశించింది. కన్యాకుమారి నుంచి కశ్మీరుకు రాహుల్ గాంధీ చేపట్టిన 3,500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్రకు...
కేరళలో ప్రవేశించిన రాహుల్ పాదయాత్ర
19 రోజుల పాటు రాష్ట్రంలో సాగనున్న యాత్ర
తిరువనంతపురం: కన్యాకుమారినుంచి కశ్మీర్ దాకా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పేరుతో చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం తమిళనాడునుంచి కేరళ రాష్ట్రంలో ప్రవేశించింది. రెండు...
కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: 2020లో దళిత మహిళ సామూహిక అత్యాచారం, హత్యకు గురైన హత్రాస్ ప్రాంతానికి వెళ్తుండగా అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా మూడు రోజుల్లో సంబంధిత...
వైవాహిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ’యూజ్ అండ్ త్రో‘ సంస్కృతి : కేరళ హైకోర్టు
కోచి: కేరళలో వివాహ బంధాలపై వినిమయ వస్తు సంస్కృతి ప్రభావం అధికంగా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వస్తువులను వినియోగించి తర్వాత పారవేసే ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని అవలంబిస్తున్నారని అభిప్రాయపడింది. లివ్ ఇన్...
కేరళలో భారీ వర్షాలు.. ఆరుగురి మృతి
తిరువనంతపురం (కేరళ) : కేరళలో భారీ వర్షాలు, వరదలతో వాతావరణ శాఖ 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అల్లపుజా, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం అతిభారీ...