Home Search
చైనా - search results
If you're not happy with the results, please do another search
మణిపూర్ ఘర్షణల వెనుక చైనా పాత్ర
న్యూఢిల్లీ : మణిపూర్ ఘర్షణలు, విధ్వంసకాండ వెనుక విదేశీ పాత్ర , ప్రత్యేకించి చైనా సాయం ఉండటానికి వీలుందని భారత సైనిక మాజీ ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరావానే తెలిపారు. మణిపూర్లో ఇప్పుడు...
చైనాతో మోడీ చర్చల సంగతి తేల్చాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ చైనాతో రాజీపడ్డారా? లాలూచీకి దిగారా? తేలాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. చైనా అధినేత జిన్పింగ్తో ప్రధాని మోడీ ఏం మాట్లాడారనేది జాతికి తెలియాల్సి ఉందన్నారు. సరిహద్దు...
మోడీ బైడెన్ మధ్యలో చైనాయన..
వాషింగ్టన్ : ఇటీవల ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మధ్య ఓవల్ అధికార కార్యాలయంలో చైనాపైనే ఎక్కువగా చర్చలు జరిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఇప్పుడు తెలిపాయి. గత...
పాకిస్థాన్కు చైనా రుణ రీషెడ్యూల్
ఇస్లామాబాద్ : చైనా తన మిత్రదేశం పాకిస్థాన్ పట్ల మరో మారు ఔదార్యం చాటుకుంది.రెండు బిలియన్ డాలర్ల మేర ఉన్న పాకిస్థాన్ రుణ చెల్లింపులను రీషెడ్యూల్ చేసేందుకు అంగీకరించింది. రెండేళ్ల పాటు ఈ...
చైనా అధ్యక్షుడికి బైడెన్ హెచ్చరిక
వాషింగ్టన్ : చైనా ఆర్థిక వ్యవస్థ పాశ్చాత్య దేశాల పెట్టుబడులపై ఆధారపడి ఉందనే విషయం మరిచిపోకూడదని , అందుకనే జాగ్రత్తగా వ్యవహరించాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు....
టిబెటన్ల సత్తా చైనాకు తెలిసొచ్చింది : దలైలామా
ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్ ): టిబెటన్ల మనోబలం చాలా గొప్పదని చైనాకు తెలిసొచ్చిందని, టిబెట్ సమస్యలపై చైనాతో చర్చించడానికి తాను సిద్ధమని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. టిబెట్ ప్రజల ధైర్యాన్ని...
మణిపూర్ హింసాకాండ వెనుక చైనా హస్తం : సంజయ్ రౌత్
ముంబై : మణిపూర్ హింసాకాండ వెనుక చైనా హస్తం ఉందని, అక్కడ అలజడి రేపడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని, శివసేన (యూబీటీ) నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. చెనాపై ఎలాంటి చర్యలు...
మణిపూర్ హింసాకాండ వెనుక చైనా హస్తం : సంజయ్ రౌత్
ముంబై : మణిపూర్ హింసాకాండ వెనుక చైనా హస్తం ఉందని, అక్కడ అలజడి రేపడంలో చైనా కుట్రపూరితంగా వ్యవహరించిందని, శివసేన (యూబీటీ) నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. చెనాపై ఎలాంటి చర్యలు...
కొవిడ్ 19 చైనా తయారీ జీవాయుధమే..
బీజింగ్ : ప్రపంచానికి ప్రాణాంతకంగా మారిన కొవిడ్ 19 వ్యాప్తి వెనుక చైనా కుట్ర దాగి ఉన్నట్టు , ఈ వైరస్ను జీవాయుధం వలే వాడుకొనేలా చైనా ఉద్దేశపూర్వకంగా మార్పులు చేసినట్టు వుహాన్...
మోడీ పర్యటన చైనాతో పోటీకి కాదు..
వాషింగ్టన్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చైనాకు వ్యతిరేకంగా ఇండియాను ఉసికొల్పేందుకు కాదని వైట్హౌస్ అధికారులు ప్రకటించారు. కేవలం భారత్, అమెరికా మధ్య సంబంధాలను విస్తృతపర్చుకోవడం, రక్షణ సహకార...
చైనా రెస్టారెంట్లో గ్యాస్ లీక్.. 31 మంది మృతి
బీజింగ్ : చైనాలోని ఒక రెస్టారెంట్ గ్యాస్ లీకై పేలుడుకు అగ్ని ప్రమాదం సంభవించడంతో 31 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చైనా...
చైనాలో అగ్నిప్రమాదం: 31 మంది మృతి
బీజింగ్: చైనాలోని యెంచౌన్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం 8.40 గంటలకు బార్బేక్యూ రెస్టారెంట్లో గ్యాస్ పేలడంతో 30 మంది దుర్మరణం చెందారు. ఏడుగురు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి...
ఉగ్రవాదులకు చైనా అండ : మండి పడ్డ భారత్
న్యూఢిల్లీ : పాకిస్థాన్ కేంద్రంగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా చైనా అడ్డుపుల్ల వేసింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనాపై...
అమెరికా చైనా సర్దుబాట్లు..
బీజింగ్ : అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం చైనా అధ్యక్షులు జి జిన్పింగ్ను కలుసుకున్నారు. చైనా, అమెరికాల వివాదాస్పద వ్యవహారాల నడుమ బ్లింకెన్ చైనాకు రావడం కీలక అంశం అయింది....
నిరుద్యోగ ప్రమాదంలో చైనా
ప్రపంచం నేడు ఆర్థిక మాంద్యంలో ఉంది. ఉద్యోగ కల్పనలో ఇండియా, చైనా, కెనడా లాంటి దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయి. పాలక విధానాలు కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నాయి. పేదల స్థితిని, నిరుద్యోగాన్ని, సామాన్యుల కొనుగోలు...
చైనాను విడిచిపెట్టనున్న ఏకైక భారతీయ జర్నలిస్టు
బీజింగ్ : చైనాలో ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్గా ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్ట్ ఈ నెలాఖరులోగా చైనాను విడిచిపెట్టి భారత్కు రానున్నారు. ఆయన వీసాను చైనా రెన్యువల్ చేసేందుకు నిరాకరించింది. 2020 నుంచి...
క్యూబాలో చైనా స్పై సెంటర్
వాషింగ్టన్ : చైనాకు కమ్యూనిస్టు దేశం అయిన క్యూబాలో గూఢచార స్థావరం ఏర్పర్చుకుని ఉందని అమెరికా ఆరోపించింది. క్యూబాలో చైనా నిర్వహణలో ఈ వేగు సంస్థ కనీసం 2019 నుంచి సాగుతూ వస్తోందని...
ఆరు నెలల తరువాత సురక్షితంగా తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు
బీజింగ్ /జియుక్వాన్ : చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ఆరునెలల పాటు పాలుపంచుకున్న ముగ్గురు వ్యోమగాములు ఆదివారం తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. షెంఝో 15 వ్యోమనౌకలో వ్యోమగాములు ఫెయి జున్లాంగ్, డెంగ్...
భూమి పొరల లోగుట్టు కోసం చైనా పట్టు
భూమి పొరల లోగుట్టుకోసం చైనా పట్టు
32808 అడుగుల లోతు బిలం
బీజింగ్ : మానవాళి ఉనికిని నిలిపే భూమి ఉపరితలం, అంతర్భాగ పొరలలోని విశేష రహస్యాలను ఛేదించేందుకు చైనా ఇప్పుడు భూలోక సొరంగ...
భూమి పొరల లోగుట్టుకోసం చైనా పట్టు.. 32,808 అడుగుల లోతు బిలం
బీజింగ్ : మానవాళి ఉనికిని నిలిపే భూమి ఉపరితలం, అంతర్భాగ పొరలలోని విశేష రహస్యాలను ఛేదించేందుకు చైనా ఇప్పుడు భూలోక సొరంగ పనులలో పడింది. భూమి పొరల లోతులలో తవ్వకాలు (డ్రిల్లింగ్) చేపట్టింది....