Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాను కెసిఆర్ ఆంధ్రాకు అప్పజెప్పాడు: సీఎం రేవంత్ రెడ్డి
ఎపి ప్రభుత్వం రోజుకు 12 టిఎంసిల నీటిని దోచుకుంటుందని...దీనికి ముఖ్య కారకుడు మాజీ సిఎం కెసిఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగన్ తో కెసిఆర్ కుమ్మక్కు కావడంతోనే తెలంగాణ కృష్ణా...
ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ‘జై తెలంగాణా’ అనడం వినలేదు: కవిత
గత అరవై రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బిఆర్ఎస్ నాయకురాలు కవిత అన్నారు. గత రెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి ఒకే ఒక్క రోజు ప్రజాదర్బార్ లో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి...
రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 2 గ్యారంటీలు, ఇతర అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనుంది. రూ....
తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు…
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల సంతోషం
గత నెల 05వ తేదీన, ఈ నెల 01 తేదీన ఉద్యోగుల అకౌంట్లలో జమ ఛేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం...
తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం: ఎడిబి డైరెక్టర్ జనరల్ పాండియన్
హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా డిజె పాండియన్ గురువారం డా బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో సీఎం...
తెలంగాణలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి: అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ: కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 2009 నుంచి 2014...
నేడు గాంధీభవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 17 సీట్ల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రూపొందిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఫలితాలనే పునరావృత్తం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే నేడు...
ఆప్ తెలంగాణ ఇంఛార్జిగా దిలీప్ పాండే
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణ బాధ్యులుగా ఢిల్లీ అసెంబ్లీ చీఫ్ విప్ దిలీప్ పాండేను నియమించినట్లు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా. దిడ్డి...
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన డా. మల్లు రవి
మన తెలంగాణ / హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన డా. మల్లు రవి కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఆదివారం...
తెలంగాణలో మెడికల్ షాపు, నకిలీ క్లినిక్పై డీసీఏ దాడులు
హైదరాబాద్: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్లోని మెడికల్ షాపు, మెదక్ జిల్లాలో నకిలీ క్లినిక్పై దాడులు చేసి రూ.1.90 లక్షల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో డ్రగ్ లైసెన్స్...
తెలంగాణ భవన్కు ఆటోలో కెటిఆర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆటోలో ప్రయాణించి పలువురి దృష్టిని ఆకర్శించారు. కెటిఆర్ ఆటో ప్రయాణం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అ య్యాయి. యూసుఫ్గూడ్ నుంచి జూబ్లీహిల్స్లో తెలంగాణ భవన్ వరకు...
తెలంగాణలో పెట్టుబడులు పెడతాం
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కెనడా పారిశ్రామిక వేత్తలు
స్వాగతించిన మంత్రి
మన తెలంగాణ / హైదరాబాద్: కెనడాలో ప్రఖ్యాతి గాంచిన స్మైల్ డిజిటల్ హెల్త్ సిఇవో , డంకన్ వెస్ట్రన్ బేస్డ్ ఎస్ఆర్ఎ ఇన్ఫర్మేషన్ సంస్థకు...
తెలంగాణలో షర్మిల బాధితులు ఏపిలో ప్రచారం!
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల మాయమాటలు నమ్మి ఆమె ఏర్పాటు చేసిన పార్టీలో చేరి పార్టీకార్యక్రమాల పేరిటో సమయాన్ని, ధనాన్ని నష్టపోయి చివరకు పార్టీ కాంగ్రెస్లో విలీనంతో నష్ఠపోయిన బాధితులు అగ్రహంతో...
తెలంగాణ భవన్కు ఆటోలో కెటిఆర్
ఆటోల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటోడ్రైవర్ల వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆటోలో ప్రయాణించి పలువురి దృష్టిని ఆకర్శించారు. కెటిఆర్ ఆటో ప్రయాణం వీడియోలు సోషల్...
తెలంగాణకు అమిత్ షా.. 3 ప్రాంతాల్లో కీలక సమావేశాలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే బిజెపి అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణపై 3...
తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు….
హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారు వదిలి పారిపోయాడు. పోలీసులు ఘటనా...
తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్.. సీఎం రేవంత్ తో అధికారులు భేటీ
భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో...
ఫిబ్రవరి నుంచి తెలంగాణలో ఫ్రీ కరెంట్: మంత్రి కోమటిరెడ్డి
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కెసిఆర్.. విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని విమర్శించారు. మంగళవారం గాంధీభవన్ లో...
వారికి తెలంగాణ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
లక్నో: అయోధ్యలో మంగళవారం నుంచి భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ఉదయం 7 నుంచి 11.30, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు దర్శన సమయం ఉంటుంది. ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలని...
తెలంగాణ టీచరు రాజశేఖర్కు జాతీయ సైన్స్ ఫెస్టివల్ పురస్కారం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో తెలంగాణకు చెందిన యువ ఉపాధ్యాయుడు టి రాజశేఖరరావు తన ప్రతిభ చాటుకున్నారు. సామాన్య జనజీవితానికి శాస్రీయ అవగావహన కల్పించేందుకు పాటుపడుతున్న ఈ...