Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
జెఇఇ మెయిన్ లో దుమ్మురేపిన తెలంగాణ
100 పర్సంటైల్ సాధించిన 23 మందిలో ఏడుగురు తెలంగాణ వారే
మరో ముగ్గురు ఏపికి చెందిన వారు
ఫలితాలు విడుదల చేసిన ఎన్ టిఎ
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో...
నీటివాటాల్లో తెలంగాణాకు అన్యాయం చేసిందే బిఆర్ఎస్: అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటివాటాల్లో తెలంగాణాకు న్యాయం జరగలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటి పారుదల ప్రాజెక్టులపై ఆయన మాట్లాడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులు,...
లొట్టపీసు పూలు తెలంగాణ బతుకు చిత్రం
తెలంగాణ నేలలోని ప్రతి అణువణువులోనూ ఓ స్ఫూర్తి, పోరాట పటిమ, మేధస్సు మిళితమై అసంఖ్యాక శక్తి యుక్తులు దాగి ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే సాహిత్యానిది ఒక ప్రత్యేక స్థానం. నేటి సాహిత్య...
రేవంత్ రెడ్డి సిఎం హోదాలో ఉండగా తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలేంటి?
రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్లను తొలగిస్తే ఊరుకునేది లేదు
మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ అంశంపై స్పందించాలి
ఈ తొలగింపు అంశం కేబినెట్ ముందుకు తీసుకొస్తే మంత్రులు సమ్మతి తెలుపొద్దు
కాకతీయుల కాలంలో...
తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగనున్న ఆమ్ ఆద్మీ పార్టీ
కొత్త ఇంఛార్జీ, ఎంఎల్ఎ దిలీప్ పాండే
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశమంతటా వేగంగా విస్తరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ. అంతే వేగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, విస్తరణ కోసం ఆప్...
తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్
హైదరాబాద్: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు...
బడ్జెట్ అప్డేట్స్: మండలానికొక తెలంగాణ పబ్లిక్ స్కూల్
బడ్జెట్ అప్డేట్స్: మండలానికొక తెలంగాణ పబ్లిక్ స్కూల్
మండలానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్
పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకోసం రూ. 500 కోట్లు
గురుకులాలకు రూ. 1146 కోట్లు
ఉపాధి కల్పన...
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య పాలనలో రాజరికం ఉండకూడదని భావిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తల్లి అంటే.. మన అమ్మ, అక్క, చెల్లి...
ఉజ్వల తెలంగాణ
సాకారం చేసి తీరుతాం అభివృద్ధి, సంపద సృష్టిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాం
హైదరాబాద్ను కృత్రిమ మేధకు రాజధానిగా అభివృద్ధి చేస్తాం 50- నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్లో ఎఐ సిటీ..
టిఎస్పిఎస్సి...
రాగల 24గంటల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల 24గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ ,పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల...
యువకుల బలిదానాలతోనే తెలంగాణ: గవర్నర్
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారని ప్రశంసించారు. యువకుల బలిదానాలతోనే తెలంగాణ...
నన్ను అలా అనొద్దు… నేను తెలంగాణ ఆడబిడ్డనే రేవంత్: కవిత
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతం గురించి సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎంఎల్సి కవిత తెలిపారు. కవిత మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అని...
కేసీఆర్ కు తెలంగాణ భవన్ లో ఘన స్వాగతం
దాదాపు మూడు నెలల తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణా భవన్ లో అడుగుపెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఆయన బాత్ రూమ్ లో జారి పడటంతో తుంటి ఎముక...
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.నిర్మల
తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.నిర్మల,
రాష్ట్ర సెక్రటరీ జనరల్గా ఎఫ్ఏ యాకుబ్ పాషాల నియామకం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా జి.నిర్మల, రాష్ట్ర సెక్రటరీ జనరల్గా ఎఫ్ఏ యాకుబ్...
తెలంగాణ నీటి పారుదల వ్యవస్థను కెసిఆర్ సర్వనాశనం చేశారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇరిగేషన్ వ్యవస్థను కెసిఆర్ సర్వనాశనం చేశారని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బోర్డు ప్రాజెక్టుల అప్పగింతపై తమ ప్రమేయం లేదని, బోర్డుకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులను అప్పగించబోమని...
తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు: ఉత్తమ్
తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు
నీటి పారుదల రంగాన్ని కెసిఆర్ సర్వనాశనం చేసిండు
8 టిఎంసిల నీటిని జగన్ దోచుకుంటుంటే.. 2 టిఎంసిల...
తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాను కెసిఆర్ ఆంధ్రాకు అప్పజెప్పాడు: సీఎం రేవంత్ రెడ్డి
ఎపి ప్రభుత్వం రోజుకు 12 టిఎంసిల నీటిని దోచుకుంటుందని...దీనికి ముఖ్య కారకుడు మాజీ సిఎం కెసిఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగన్ తో కెసిఆర్ కుమ్మక్కు కావడంతోనే తెలంగాణ కృష్ణా...
ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ‘జై తెలంగాణా’ అనడం వినలేదు: కవిత
గత అరవై రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బిఆర్ఎస్ నాయకురాలు కవిత అన్నారు. గత రెండు నెలల కాలంలో ముఖ్యమంత్రి ఒకే ఒక్క రోజు ప్రజాదర్బార్ లో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి...
రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 2 గ్యారంటీలు, ఇతర అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనుంది. రూ....
తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు…
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల సంతోషం
గత నెల 05వ తేదీన, ఈ నెల 01 తేదీన ఉద్యోగుల అకౌంట్లలో జమ ఛేసిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం...