Home Search
బీమా - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
రేవంత్ కు పోస్టు కార్డులు పంపిన రైతులు
సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు...
ప్రజల చేతిలో బిఆర్ఎస్ అంకుశం
ఇచ్చిన హామీలను అమలు చేయని
కాంగ్రెస్ మెడలు వంచుదాం
దళిత బంధుకోసం 1.30 లక్షల
మంది కుటుంబాలతో
సచివాలయం వద్ద ధర్నా చేస్తాం
అసమర్థ కాంగ్రెస్, మతపిచ్చి
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?
అడ్డగోలు హామీలు.. పంగనామాలు
కాంగ్రెస్ నైజం...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...
వాట్సాప్లో పరిశ్రమ-మొదటి చెల్లింపు పరిష్కారాలను ప్రారంభించిన టాటా ఏఐఏ
ముంబై: భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (టాటా ఏఐఏ), జీవిత బీమా రంగంలో మొట్టమొదటిసారిగా వాట్సాప్ ప్లాట్ఫారమ్లో ప్రీమియం చెల్లింపు సేవను...
తొలి దశ పోలింగ్ బరిలో రైతులు, గృహిణులు
అస్సాంలోని ఐదు నియోజకవర్గాలలో ఈ నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులలో సాగుదారులు, వాణిజ్యవేత్తలు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, గృహిణులు, పూర్తి స్థాయి రాజకీయ నాయకులు...
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతురా?: బండి సంజయ్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు...
ట్రంప్ ఇంత ధనవంతుడా?.. కోర్టుకు వందల కోట్లు చెల్లింపు!
అమెరికా అధ్యక్ష పీఠాన్నిరెండోసారి దక్కించుకునేందుకు పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కోర్టుకు భారీ మొత్తంలో బాండ్ సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో కోర్టు తదుపరి చర్యలు...
సాగునీటి రంగం సర్వనాశనం
మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం...
పూర్నియా నుంచే పోటీ చేస్తా: పప్పు యాదవ్
పాట్నా: బీహార్లోని పూర్నియా లోక్సభ నియోజకవర్గం నుంచి ఈ వారం చివరిలో నామినేషన్ పత్రాలు దాకలు చేస్తానని మాజీ ఎంపి రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ సోమవారం ప్రకటించారు. ఈ సీటును...
ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్
హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు...
మీ వల్లే రైతుకీ దుర్గతి
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలని, వ ర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్ర యత్నించే నీచమైన ప్రవృత్తికి ప్రతిపక్ష బిఆర్ఎస్ నాయకు లు పాల్పడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల...
ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ ఐపిఒ ముగింపు
86.57 రెట్లు సబ్స్ర్కైబ్ అయింది
తుది షేర్ల కేటాయింపు రేపు
3న బిఎస్ఇ, ఎన్ఎస్ఇలో లిస్టింగ్
న్యూఢిల్లీ : పబ్లిక్ ఇష్యూ కోసం ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) గురువారం (28న) ముగిసింది. ఆఫర్...
ఒకే విడతలో 2లక్షల రుణమాఫీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక తొలిసారిగా రైతుబంధు పధకం కింద 2023-24 యాసంగి సంబంధించి శుక్రవారం వరకు 64,75,819 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగిందని, ఇప్పటికే...
పూర్ణియా సీటు వదులుకునే ప్రసక్తే లేదు : పప్పుయాదవ్
లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీహార్లో ఇండియా కూటమి సీట్ల లెక్క ఒక కొలిక్కి రావడం లేదు. ఇటీవల కాంగ్రెస్లో తన పార్టీని విలీసం చేసిన పప్పు యాదవ్ పూర్ణియా సీటును ఆశిస్తున్నారు. అయితే...
టాటా ఏఐఏ రైజింగ్ ఇండియా ఫండ్ను విడుదల చేసిన టాటా ఏఐఏ లైఫ్
ముంబై: భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఏఐఏ), టాటా ఏఐఏ రైజింగ్ ఇండియా ఫండ్ను విడుదల చేసింది. ఇది భారతదేశ వృద్ధి కథనంలో...
పంట నష్టపోయిన రైతులకు పరిహారం
మన తెలంగాణ/నిజామాబాద్ ప్రతినిధి/భిక్కనూర్: అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, వారెవరూ నిరాశ, నిస్పృహలకు గురికావద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని...
కాంగ్రెస్, బిఆర్ఎస్ విసుర్రాళ్ల మధ్య నలుగుతున్న తెలంగాణ
మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: ‘అధికారం అందించిన ప్రజల కోసమే ప్రతిక్షణం పనిచేస్తున్నా, 140 కోట్ల దేశ ప్రజలే నా కుటుంబం.. మరోమారు అధికారం అందిస్తే రాత్రింబవళ్లు ఒక్కటి చేసి దేశం కోసం...
కిన్సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్గా టాటా ఎఐఎ
దేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఎఐఎ జీవిత బీమా సంస్థ ‘కిన్సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్ 2023’గా గుర్తింపు లభించినట్లు ప్రకటించింది. ఉపాధి కల్పన, అభివృద్ధిలో పరిశ్రమ నేతలైన సంస్థలను...
కాంగ్రెస్ భట్టి విక్రమార్కను అవమానించింది: ప్రధాని మోడీ
నాగర్ కర్నూల్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చారని నాగర్ కర్నూల్ బిజెపి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో ఉన్న బిఆర్ఎస్, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్...