Home Search
బీమా - search results
If you're not happy with the results, please do another search
వరంగల్ లో వైద్య నిధుల సేకరణను అనుమతిస్తున్న మిలాప్
వరంగల్: భారతదేశంలో అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫారమ్, Milaap.org, భారతదేశంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, స్మారక చిహ్నాలు, ఇతర సామాజిక కారణాల సమయంలో ఆర్థిక సహాయం కోరే వ్యక్తులు మరియు కుటుంబాలకు విశ్వసనీయ...
కొత్త జిల్లాల రద్దుకు కుట్ర
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ -టాక్స్ పేరుతో వసూళ్ళకు పాల్పడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ కేవలం ఆరోప ణ చేయడం కాదని, దమ్ముంటే ఇడి, ఐటిలను రంగంలోకి...
ఇద్దరూ దద్దమ్మలే
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, బిజెపికి 200 సీట్లు కూ డా దాటవని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క ల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం...
9 ముఖ్య హామీలతో వైసిపి మేనిఫెస్టో-2024 విడుదల!
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో వైసిపి రెండు పేజీల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్. జగన్ విడుదల చేశారు. అందులో ఇళ్ల స్థలాలు లేని అర్హులైన వారందరికీ ఇళ్లు, వైఎస్సార్ చేయూత నాలుగు విడతల్లో రూ....
ఆరు హామీల అమలేదీ?
మన తెలంగాణ/ మహబూబ్నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని బిఆర్ఎస్ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ...
రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్
మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....
కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..
మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...
ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద తమిళనాడు రైతుల నిరసన
పంటలకు మద్దతుధర, నదుల అనుసంధానం కోసం డిమాండ్
ప్రభుత్వం వినకుంటే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక
న్యూఢిల్లీ : పంటలకు మద్దతు ధర కోరుతూ తమిళనాడుకు చెందిన రైతులు బుధవారం ఢిల్లీ...
ఆరోగ్య ధీమా!
దేశంలో బీమా రంగాన్ని నియంత్రిస్తున్న భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డిఎ)కు ఇది రజతోత్సవ సంవత్సరం. 2000వ సంవత్సరం ఏప్రిల్ 19న ఏర్పాటైన ఈ సంస్థ, విస్తృత సేవలను అందిస్తూ...
సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన చెన్నూరు రైతులు
హైదరాబాద్: హామీల అమలు కోరుతూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం రైతులు సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు పోస్ట్ కార్డు...
గల్ఫ్ కార్మికుల కోసం వెల్ఫేర్బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్ :గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ‘తెలంగాణ గల్ఫ్, ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ను ఏ ర్పాటు చేయనున్నట్లు సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ వి భాగానికి సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తామని...
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు: సిఎం రేవంత్ రెడ్డి
గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సిఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన...
రైతు భరోసా, రుణమాఫీపై కసరత్తు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంతోపాటుగా పంటల బీమా, రుణమాఫీపై విధివిధానాలు త్వరలో...
కాంగ్రెస్ హామీలకు కార్యాచరణ ఏదీ?
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గజదొంగలు పోయి ఘరానా దొంగలు వచ్చారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు. ప్రజలకు...
రేవంత్ కు పోస్టు కార్డులు పంపిన రైతులు
సిద్దిపేట నుంచి పోస్టు కార్డు ఉద్యమానికి రైతులు తెరలేపారు. ముఖ్యమంత్రి రేవంత్ కు పోస్టు కార్డుల ద్వారా రైతుల వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు...
ప్రజల చేతిలో బిఆర్ఎస్ అంకుశం
ఇచ్చిన హామీలను అమలు చేయని
కాంగ్రెస్ మెడలు వంచుదాం
దళిత బంధుకోసం 1.30 లక్షల
మంది కుటుంబాలతో
సచివాలయం వద్ద ధర్నా చేస్తాం
అసమర్థ కాంగ్రెస్, మతపిచ్చి
బిజెపికి ఎందుకు ఓటు వేయాలి?
అడ్డగోలు హామీలు.. పంగనామాలు
కాంగ్రెస్ నైజం...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...
వాట్సాప్లో పరిశ్రమ-మొదటి చెల్లింపు పరిష్కారాలను ప్రారంభించిన టాటా ఏఐఏ
ముంబై: భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (టాటా ఏఐఏ), జీవిత బీమా రంగంలో మొట్టమొదటిసారిగా వాట్సాప్ ప్లాట్ఫారమ్లో ప్రీమియం చెల్లింపు సేవను...
తొలి దశ పోలింగ్ బరిలో రైతులు, గృహిణులు
అస్సాంలోని ఐదు నియోజకవర్గాలలో ఈ నెల 19న జరగనున్న తొలి దశ ఎన్నికలలో బరిలో ఉన్న అభ్యర్థులలో సాగుదారులు, వాణిజ్యవేత్తలు, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, గృహిణులు, పూర్తి స్థాయి రాజకీయ నాయకులు...
నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచుతురా?: బండి సంజయ్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు...