Home Search
సంగారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
డీజిల్ దందా
డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సైబరాబాద్ మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులకు కలిసి పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి...
హైద్రాబాద్ శివార్లలో డ్రగ్స్ పరిశ్రమ
ఇంటర్ పోల్ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన డిసిఎ అధికారులుఐడిఎ బొల్లారంలో డ్రగ్స్ కలకలం
పిఎస్ఎన్ మెడికేర్ పరిశ్రమలో సోదాలు... తనిఖీల్లో భారీగా పట్టుబడ్డ నిషేధిత డ్రగ్స్
రూ. 8.99 కోట్ల విలువచేసే మెపిడ్రిన్ స్వాధీనం
పదేండ్లుగా...
కన్జర్వేషన్ జోన్ లో యథేచ్ఛగా నిర్మాణాలు
చోద్యం చూస్తున్న రెవెన్యూ, హెచ్ఎండిఎ, స్థానిక సంస్థల అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల వేళ హెచ్ఎండిఏ మాస్టర్ప్లాన్ 2031లో మార్పులు చోటుచేసుకోవడంతో రియల్టర్లు, డెవలపర్లు తమ భూములను వివిధ జోన్లకు...
బొల్లారంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారమివ్వాలి..రుణమాఫీ ప్రకటించాలి
సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుండి నాలుగు రోజుల పాటు వీచిన ఈదురుగాలులు, వడగళ్ళ వానకు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల,...
‘అ’క్రమబద్ధీకరణ
జిఓ 59 అమలులో అక్రమాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : జిఓ 59 కింద క్రమబద్ధీకరణ విషయం లో కన్వెయన్స్ డీడ్స్తో అధికారుల ను, ప్ర భుత్వాన్ని కొందరు తప్పుదా రి పట్టించినట్టుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే...
అకాల వర్షం..అపార నష్టం
నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో శనివారం రాత్రి, ఆదివారం అకాల వర్షాలు రైతులను దారుణంగా దెబ్బతీశాయి. పలు గ్రామాల్లో చేతికి వచ్చిన పంటలకు అపార నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబో...
కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాం రెడ్డి !
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఐలేని జయరాంరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఫార్మా కంపెనీల అధినేత జయరాంరెడ్డికి అవకాశం...
పటాన్చెరు ఎంఎల్ఎ సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్
అనుమతులకు మించి అక్రమ మైనింగ్కు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొట్టారన్న ఆరోపణలపై సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు ఎంఎల్ఎ గూడెం మహీపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు...
ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయానిదే గెలుపు:హరీశ్రావు
ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయమే గెలుస్తుందని, అక్రమ కేసులు సరికాదని మాజీ మంత్రి , సిద్దిపేట ఎంఎల్ఎ హరీష్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరులోని ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎంఎల్ఎలు కొత్త ప్రభాకర్రెడ్డి,...
16 నుంచి మూడు రోజులు రాష్ట్రంలో మోడీ పర్యటన
మూడు జిల్లాలో భారీ బహిరంగ సభలకు బిజెపి ఏర్పాట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంటు స్ధానాల్లో విజయం సాధించేందుకు కమలనాథులు ఎన్నికల ప్రచారానికి నడుం బిగించారు. అందులో భాగంగా ఆపార్టీ అగ్రనేతలు వరుస...
పెండింగ్ ముగిసే దాకా ధరణి ప్రత్యేక డ్రైవ్ కొనసాగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ ఇంకా కొనసాగనుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం...
మిద్దెతోటల నిర్వహణకు మహిళలు ముందుకు రావాలి
మిద్దెతోటల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం.. శిక్షణ ఇస్తాం
మిద్దెతోటల అవార్డ్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల
మన తెలంగాణ / హైదరాబాద్ : పసుపు,ఉప్పు,కారం తో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో...
పాలమూరు పాలిట శాపాలు కాంగ్రెస్, చంద్రబాబే: హరీష్ రావు
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. మహబూబ్ నగర్ వెనుకబాటు తనానికి కారణం నాటి టిడిపి, కాంగ్రెస్ పాలన...
ఫిబ్రవరిలో హైదరాబాద్లో 6,938 ఆస్తుల రిజిస్ట్రేషన్లు
వార్షికంగా 21% వృద్ధి, రిజిస్ట్రేషన్ల విలువ రూ.4,247 కోట్లు : నైట్ ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ : ఈ సంవత్సరం (2024) ఫిబ్రవరిలో 6,938 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ జరగ్గా, ఇది వార్షికంగా...
శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిలో కారు బీభత్సం
హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న...
తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా..
లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. మరోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా బిజెపి అధిష్టానం అడుగులేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణపై బిజెపి ఫుల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో...
డబుల్ గ్రోత్…ఇది నా గ్యారంటీ
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో : ‘డబుల్ గ్రోత్...ఇది నా గ్యారంటీ’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు సమీపంలోని పటేల్ గూడ వద్ద రూ.9021 కో ట్ల విలువైన...
కుటుంబ పార్టీలు దోచుకోవడానికి ఏమైనా లైసెన్స్ ఉందా?: మోడీ
సంగారెడ్డి: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సంగారెడ్డిలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. నిన్న ఆదిలాబాద్ నుంచి...
తెలంగాణలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు: కిషన్ రెడ్డి
సంగారెడ్డి: కొత్త రైలు మార్గాలు, విద్యుద్దీకరణ, రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి...