Home Search
తెలంగాణ అసెంబ్లీ - search results
If you're not happy with the results, please do another search
ఆమ్రపాలికి కీలక పోస్టు?
కేంద్ర సర్వీసులో డిప్యూటేషన్ పూర్తి కావడంతో
సిఎం రేవంత్ను మర్యాద పూర్వకంగా కలిసి
రిపోర్టు చేసిన ఐఏఎస్ అధికారి
హైదరాబాద్: ప్రస్తుతం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కాటా...
గెలిచినా ఓడినా ప్రజల యోగక్షేమాలే పరమాధిగా పనిచేస్తాం
గెలిచినప్పుడు పొంగిపోవటం.. ఓడినప్పుడు కుంగిపోవటం రాజకీయ నాయకుల లక్షణం కాదు
ఎల్బి నగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
నేను పార్టీ మారే ప్రసక్తే లేదు
ప్రజా సేవకు పార్టీ మారాల్సిన అవసరం లేదు
విలేకరులతో...
రాష్ట్ర ఖజానాకు వరాల సవాలు
చెప్పిన గడువు తొమ్మిదవ తేదీకి రైతు బంధు నిధుల విడుదల చేయకపోవటంతో ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. దీంతో సోమవారం నుంచి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిఎం ఆదేశించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి....
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2014 నుంచి 2023 వర కు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న...
రాజ్యసభకు ప్రొ. కోదండరామ్ ?
కాంగ్రెస్ పార్టీ యోచన
త్వరలో రాష్ట్రంలో ఖాళీ కానున్న మూడు స్థానాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన...
ఆర్టికల్ 370 తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి
మన తెలంగాణ / హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీం...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం
ఖమ్మం : రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2014 నుంచి 2023 వరకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక...
బిజెపి పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించింది
కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బిజెపి పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు....
స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్ స్పీకర్ ఎన్నిక నోటిఫికేసన్ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 13వ తేదీ ఉదయం 10.30...
కెసిఆర్ సలహాలు అవసరం
కెసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని సిఎం ఆకాంక్ష
యశోదలోమాజీ సిఎంను పరామర్శించిన అనంతరం సిఎం రేవంత్ వ్యాఖ్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని...
అప్పుడే నిలదీస్తారా?
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : ఖాళీ ఖజానాను అప్పగించి వెళ్లడమే కాకుండా అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రైతు బంధు నిధులను జమ చేశారా? అని మాజీ మంత్రి హరీ శ్ రావు...
పదేండ్లు మీరేం చేశారు?
మన తెలంగాణ/ హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఏం చేశారని మాజీ మంత్రి, ఎంఎల్ఎ హరీశ్రావు మాట్లాడుతున్నారని, దాదాపు పదేళ్లుగా ఆయన ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రోడ్లు భవనాలు,...
19న ఇండియా కూటమి భేటీ?
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా తదుపరి సమావేశం ఈ నెల 19న జరుగుతుంది. కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ మధ్య సీట్ల సర్దుబాట్లు, ఆధిపత్య పోరు విషయంపై విభేదాలు పరిష్కారం అయ్యాయి....
మజ్లిస్తో దోస్తీ కట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం: ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో భారీ మెజార్టీ చూపించుకునేందుకు మజ్లిస్తో దోస్తీ కట్టేందుకు ప్రయత్నాలు వేగంగా చేస్తుందని రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ను కాంగ్రెస్ ప్రొటెం...
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా...
పరాకాష్ఠకు కాంగ్రెస్ పరాజయాలు
తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు 28 రాజకీయ పక్షాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి...
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు
అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిన సిఎం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే ‘మహాలక్ష్మి’ పథకం ప్రారంభం
రూ.10లక్షలకు పరిమితి పెంచిన ‘ఆరోగ్యశ్రీ’ అమల్లోకి..
రాష్ట్రవ్యాప్తంగా...
వర్గీకరణపై మోడీ హామీ అమలయ్యేనా?
ఎస్సి ఎ, బి, సి, డి వర్గీకరణ పోరాటం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994లో 20 మంది మాదిగ యువకులతో వ్యవస్థాపక...
కొలువు దీరిన సభ
101మంది ఎంఎల్ఎల ప్రమాణ స్వీకారం
ఈనెల 14వ తేదీకి అసెంబ్లీ సమావేశాలు వాయిదా
అదేరోజు స్పీకర్ ఎన్నిక
మాజీ సిఎం కెసిఆర్, కెటిఆర్లతో సహా మరో 16 మంది అసెంబ్లీకి గైర్హాజరు
మొదటగా రేవంత్, అనంతరం భట్టి, మంత్రుల...
బిఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం తెలంగాణ భవన్లో ఆ...