Monday, April 29, 2024
Home Search

రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search

అగ్నికి ఆజ్యం పోయొద్దు..

న్యూఢిల్లీ: మహిపూర్‌లో హింసను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని అన్నారు. లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై బుధవారం రెండో రోజు...

అసలు మీది ఇండియానే కాదు: స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగాకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం...
Boreddy

అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై చర్చేది? : కాంగ్రెస్

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని పిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సభను ఎలా నడపాలో ఇంకా తెలియడం లేదని...

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. మణిపూర్‌లో మే నెల...

కాంగ్రెస్ చైనా న్యూస్‌ క్లిక్ అక్రమ సంబంధాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ చైనా ఇతర జాతి వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అయిందని, న్యూయార్క్‌టైమ్స్ వార్తాకథనంలో ఈ విషయం వెల్లడించారని బిజెపి విమర్శించింది. చైనా, ఇక్కడి కాంగ్రెస్, భారతీయ న్యూస్ వెబ్‌సైట్...

మోడీ సర్కారుపై అవిశ్వాసం

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు లోక్‌సభలో చర్చ ఆరంభమవుతుంది. మణిపూర్‌లో ఇప్పటి ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ, ఆయన...
sanjay raut

సెప్టెంబర్ 1న ముంబైలో ఇండియా కూటమి 3వ సమావేశం

ముంబై: ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ దెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) కూటమి మూడవ సమావేశం సెప్టెంబర్ 1న ముంబైలో జరగనున్నది. ఈ సమావేశం శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ...

న్యాయ పోరాటం ఆగబోదు: పూర్ణేష్

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీకి జైలు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అంశంపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే పూర్ణేషు మోడీ శుక్రవారం స్పందించారు. ఈ రూలింగ్‌ను తాను స్వాగతిస్తానని, అయితే సెషన్ కోర్టులో...

న్యాయానికి లభించిన విజయమిది..

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన శిక్షను సుప్రీంకోర్టు నిలిపి వేయడంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇది నిజానికి లభించిన విజయంగా పేర్కొంది. తీర్పు వెలువడిన వెంటనే...
Rahul Gandhi Slams BJP from France

నిర్దోషిని ..పార్లమెంట్‌కు అనుమతించండి:

న్యూఢిల్లీ : మోడీ ఇంటి పేరుపై తనపై దాఖలు అయిన పరువు నష్టం దావాలో తాను నిర్దోషిని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. తనపై పెట్టింది రాజకీయ వేధింపుల అసాధారణ...
Dasoju fires on Revanth

ముఖ్యమంత్రికి పిండం పెడ్తా అంటావా పుండాకోర్

తండ్రి వయసున్న కెసిఆర్‌ను పట్టుకొని రేవంత్‌రెడ్డి పిండం పెట్టాలని మాట్లాడుతున్నాడు బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలి 10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు...? శవాల మీద...
India concern in PM Modi

మోడీలో ‘ఇండియా’ ఆందోళన

దేశ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్య కూటమి ‘ఇండియా’ ఏర్పాటుతో ప్రధాని మోడీ ఆందోళన చెందుతునట్టు కనిపిస్తోంది. పాట్నా, బెంగళూరులో ప్రతిపక్షాల భేటీ విజయవంతం కావడంతో పాటు కూటమిలోని పార్టీలన్నీ ప్రస్తుత వర్షాకాల సమావేశంలో...

29, 30 తేదీల్లో మణిపూర్‌లో ‘ఇండియా’ ఎంపీల బృందం పర్యటన

న్యూఢిల్లీ: జాతుల మధ్య ఘర్షణలతో మండిపోతున్న మణిపూర్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియాకు చెందిన ఎంపీల బృందం ఈ నెల 29, 30 తేదీల్లో ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. 20...

పార్టీ మారుతున్నానన్నది దుశ్ప్రచారం మాత్రమే : పొన్నం

హైదరాబాద్ : తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. పార్టీలోనే రాజకీయ ప్రత్యర్థులు కుట్రపూరితగా వ్యహరిస్తు ఏ కమిటీ లో చోటు కలిగించకపోగా...
Food quality control system in India

రాజస్థాన్ లో ‘రెడ్ డైరీ’ !

వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్ళనున్న రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవలి వరకు తన మంత్రివర్గ సభ్యుడిగా వున్న వ్యక్తి నుంచే తలనొప్పి ఎదుర్కొంటున్నారు. రాజేంద్ర సింగ్ గుధా అనే ఈయన రాజస్థాన్‌లో...
Brutal attacks on women

విపక్ష పాలిత రాష్ట్రాలో కోకొల్లలుగా

మహిళలపై అమానుష దాడులు అవి వారికి కనిపించలేదా అని బిజెపి ఎదురు దాడి న్యూఢిల్లీ: రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోను మహిళలపై అమానుష దాడులకు సంబంధించి అనేక సంఘటనలు వెలుగు...
Supreme court key decision

మణిపూర్‌లో మహిళల అర్ధనగ్న ఊరేగింపు..భగ్గుమన్న విపక్షాలు

న్యూఢిల్లీ : మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో రెండు నెలల కిందట మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ వీడియో ఆధారంగా సుప్రీం కోర్టు సుమోటోగా ఈ సంఘటనను...
Food quality control system in India

ఎన్‌డిఎ X ‘ఇండియా’!

2024 లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే నడుం బిగించిన జాతీయ రాజకీయ కూటములు ఎన్‌డిఎ, ‘ఇండియా’ సమావేశాల సారాంశం తెలుసుకోదగినది. ఎన్‌డిఎ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ఏకైక హీరో ప్రధాని నరేంద్ర మోడీ...

ఇండియా పేరు అనుచితం ..ఢిల్లీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

న్యూఢిల్లీ : ప్రతిపక్షాల సంఘటిత కూటమి పేరు ‘ఇండియా’ వివాదాస్పదమైంది. దేశానికి సంబంధించిన ఇండియా అనే పేరును కూటమికి వాడుకోవడం అనుచితం అని దేశ రాజధానిలోని బారాకంబ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు అయింది....

కలిసి పనిచేద్దాం.. కాంగ్రెస్ నేతల ఐక్యతా రాగం

హైదరాబాద్ : కలహాలు మాని కలిసి పనిచేద్దామని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఐక్యతా రాగం అందుకున్నారు. బుధవారం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు....

Latest News

నిప్పుల గుండం