Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచ కాలుష్య నగరాల్లో రాజస్థాన్కు చెందిన భివాడి టాప్ !
న్యూఢిల్లీ: స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ రూపొందించిన ‘ప్రపంచ వాయు నాణ్యత’ నివేదిక ప్రకారం 2021లో వరుసగా నాల్గవ సంవత్సరం కూడా న్యూఢిల్లీ ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా కొనసాగుతోంది. వాయు నాణ్యత...
దేశాన్ని నిత్యం చీలుస్తున్న బిజెపి నాయకులు
శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపణ
నాగపూర్: పాకిస్తాన్ ఏర్పాటు చేసేందుకు మొహమ్మద్ అలీ జిన్నా భారత్ను ఒక్కసారే విభజించాడని, కాని బిజెపి నాయకులు తమ ప్రకటనల ద్వారా హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు...
లోక్ సభకు అఖిలేశ్ యాదవ్, ఆజం ఖాన్ రాజీనామా !
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన కొద్దిరోజుల తర్వాత సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, అతని పార్టీ సహచరుడు అజం ఖాన్ మంగళవారం అజంగఢ్, రాంపూర్ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు....
మిథాలీ ఔట్…. టీమిండియా 100/3
హామీల్టన్: మహిళ వన్డే ప్రపంచ కప్లో భాగంగా సీడన్ పార్క్లో జరుగుతున్న టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్లో భారత్ 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులుతో ఆటను కొనసాగిస్తోంది. స్మృతి మంధానా 30...
నిఖత్ జరీన్కు ఎంఎల్ఆర్ఐటి చేయూత
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ చాంపియన్షిప్తో పాటు ఆసియా క్రీడలకు అర్హత సాధించిన భారత స్టార్ బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్కు ఆర్థికంగా అండగా నిలిచేందుకు మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ...
ధాన్య సేక’రణమే’
కేంద్రం దారికి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమమే
ధాన్య సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలి, కనీస మద్దతు ధర ధాన్యానికే కానీ బియ్యానికి కాదు
పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా మద్దతు ధరకు...
90-105 మావే
వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధిస్తాం మూడు సంస్థలు 30
స్థానాల్లో సర్వే చేసి నివేదిక ఇచ్చాయి 30లోనూ 29 స్థానాల్లో
టిఆర్ఎస్ గెలుస్తుందని మూడు నివేదికలూ వెల్లడించాయి 0.3%
తేడాతో ఒక...
ఒమిక్రాన్ సమసిపోలేదు: కేంద్రం
న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేరియంటు తీవ్రత పూర్తిగా సమసిపోలేదని, ఇప్పటికీ పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం దీనిని సమర్థవంతంగా కట్టడి చేసిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 23...
ఉక్రెయిన్ మారణకాండకు రష్యాదే బాధ్యత
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ వెల్లడి
భారత ప్రధానితో వీడియో సమీక్ష
మైత్రిని ప్రస్తావించిన మోడీ
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో ఇప్పటి భారీ స్థాయి ప్రాణ నష్టానికి రష్యానే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని...
ఎస్.కె. 20లో ఉక్రేనియన్ బ్యూటీ
ప్రముఖ హీరో శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. `జాతి రత్నాలు` బ్లాక్బస్టర్ విజయం సాధించిన తర్వాత ప్రముఖ దర్శకులలో ఒకరిగా మారారు అనుదీప్....
పోయిన పురాతన విగ్రహాలు తిరిగొచ్చాయి…
ఆస్ట్రేలియా ప్రభుత్వం అప్పగింత
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్ల క్రితం దేశం దాటిపోయిన వందల సంవత్సరాల నాటి అపురూప కళాఖండాలు ఎట్టకేలకు ఆస్ట్రేలియా నుంచి భారత్కు తిరిగి చేరుకున్నాయి. ఈ 29 కళాఖండాలలో మహాశివుడు, విష్ణుమూర్తితోపాటు...
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి….
రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
లఖింపూర్ గేలి దోషులను కఠినంగా శిక్షించాలి.
సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలో నేతల డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రభుత్వ పాత్రపై, రైతుల...
లండన్లో విద్యార్థిని సబిత హత్య
భారతీయ సంతతి మహిళ, సైకాలజీ స్టూడెంట్
లండన్ : భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ యువతి సబితా థనవాని దారుణ హత్యకు గురయ్యారు. 19 సంవత్సరాల యువతి లండన్లోని తమ విద్యార్థుల హాస్టల్లోనే అత్యాచారం...
మూడు వ్యవసాయ చట్టాల రద్దు తగదు
కమిటీ నివేదిక బహిర్గతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో పార్లమెంట్లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వీటి రద్దుపై అభ్యంతరం తెలిపింది. ఈ...
కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు: కెసిఆర్
హైదరాబాద్: కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు అన్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన...
పింక్ బాల్ టెస్టుపై ఐసిసి అసహనం
బెంగళూరు పిచ్పై అసంతృప్తి
దుబాయ్ : ఇటీవల ముగిసిన భారత్ శ్రీలంక టెస్టు సిరీస్లో టీమిండియా క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన...
అరుణతారకు అంతిమ వీడ్కోలు
మన తెలంగాణ/నల్లగొండ రూరల్ : సిపిఎం కేంద్ర కమిటి సభ్యురాలు, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర ఆదివారం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు, అభిమానుల...
టాప్ 10 కంపెనీల విలువ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది..
ముంబయి : గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.7 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 4 శాతం పెరిగింది. అయితే టాప్ 10లో అన్ని కంపెనీలు కూడా లాభాలను...
బిఎస్ఎన్ఎల్లో బిబిఎన్ఎల్ విలీనం!
ప్రభుత్వం యోచిస్తోంది: బిఎస్ఎన్ఎల్ చైర్మన్
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్)లో భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బిబిఎన్ఎల్)ను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆల్...
ఇండియా విదేశీ పాలసీ భేష్
పాక్ ప్రధాని ఇమ్రాన్ కితాబు
ఇస్లామాబాద్ : భారతదేశపు విదేశాంగ విధానం స్వతంత్య్రంగా ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం కొనియాడారు. విదేశీ విధానాల విషయాలకు వస్తే తాను ఇండియాను అభినందించి తీరాల్సిందేనని...