Home Search
భారత - search results
If you're not happy with the results, please do another search
క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్..
క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
సాత్విక్చిరాగ్ జోడీ ముందంజ
కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సన్చెయాన్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో...
స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం: తమిళిసై
స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకుందాం
శాస్త్రవేత్తలకు గవర్నర్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: స్వదేశీ పశుజాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని , ఆ దిశగా పరిశోధనలు సాగించాని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శాస్త్రవేత్తలకు పిలిపునిచ్చారు. గురువారం రాజేంద్రనగర్లో పివి...
ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు విరివిరిగా పెంచాలి: కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా యూనివర్శిటీలో పండ్ల చెట్లు, ఉపయోగపడే చెట్లను విరివిరిగా పెంచాలని జిల్లా కలెక్టర్ శర్మన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జరిగిన జిల్లా గ్రీన్ ఛాంపియన్ సర్టిఫికెట్ ప్రధానోత్సవం సందర్భంగా...
ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే
దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి
కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు
గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు
దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు...
1983 ప్రపంచ కప్ ను సందర్శించిన సద్గురు..
1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ ని సద్గురు సందర్శించారు.
Koo App
1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ ని సద్గురు సందర్శించారు #సద్గురు #ప్రపంచకప్ #మట్టినిరక్షించు #క్రికెట్...
రైతులు కన్నీరు పెడితే దేశానికి అరిష్టం: మంత్రి గంగుల
కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ ఎదుట టిఆర్ఎస్ ధర్నాలో మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర ప్రభుత్వంపై కామెంట్స్ చేశారు. కేంద్రం తీరు దున్నపోతులాగా ఉందన్నారు. అందుకే దానిపై వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామని పేర్కొన్నారు....
ఉచిత ఆహార ధాన్యం పంపిణీని ప్రశంసించిన నిర్మలా సీతారామన్
ప్రభుత్వ ఉచిత ఆహారధాన్యాల కార్యక్రమం కారణంగా 2020లో భారతదేశంలో తీవ్ర పేదరికం కేవలం 10 బేసిస్ పాయింట్లు మాత్రమే పెరిగి 0.86%కి చేరుకుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వర్కింగ్ పేపర్ పేర్కొంది.
న్యూఢిల్లీ:...
ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ యాప్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఆరోగ్య సంరక్షణ విభాగంలోకి ప్రవేశించింది. ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ పేరిట యాప్ను ప్రారంభించింది. దీని ద్వారా దేశ వ్యాప్తం గా లక్షలాది మంది వినియోగదారులకు ఔషధాలు,...
పర్యావరణ సేవకుడు, ప్రకృతికి స్నేహితుడు
మనం జాగ్రత్తగా కాపాడి మన తర్వాతి తరాలకు ఇవ్వగలిగిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది కేవలం ప్రకృతి. ప్రత్యేకించి జనాభా ఎక్కువ కలిగిన, అభివృద్ధి చెందుతున్న మన దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవడం,...
హెచ్డిఎఫ్సి పతనం ఎఫెక్ట్
566 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఫైనాన్షియల్, ఐటి స్టాక్స్ అమ్మకాలతో వరుసగా రెండో రోజు బుధవారం సూచీలు పతనమయ్యాయి. 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్...
ఫైనల్లో ఆశీష్ కుమార్, మోనిక
థాయిలాండ్ ఓపెన్ బాక్సింగ్ టోర్నీ
ఫుకెట్: థాయిలాండ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు ఆశీష్ కుమార్, మోనిక, గోవింద్ సహాని, వరీందర్ సింగ్లు ఫైనల్కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మ్యాచుల్లో భారత...
రేపు సైనిక ఉత్పత్తుల దేశీయ మూడవ జాబితా
ఢిల్లీ : దేశంలో రక్షణ సైనిక ఉత్పత్తులు వ్యవస్థల స్వదేశీకరణ ప్రక్రియలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం మూడవ జాబితాను విడుదల చేస్తారు. రక్షణ సైనిక పాటవానికి సంబంధించి భారతదేశం అత్యధిక...
సింధు, శ్రీకాంత్ ముందంజ
కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్లు శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ పోటీల్లో సింధు, శ్రీకాంత్లు జయకేతనం ఎగుర...
బిజెపి దేశభక్తికి ప్రత్యర్థులు బంధుప్రీతికి అంకితం
బిజెపి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ వ్యాఖ్య
న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ దేశభక్తికి అంకితమైతే, ప్రత్యర్ధి పార్టీలు బంధుప్రీతికి మొగ్గు చూపుతున్నాయని, అయితే ప్రజాస్వామ్యానికి వంశపాలన పార్టీలు ప్రధానశత్రువులని క్రమంగా ప్రజలు తెలుసుకున్నారని...
కేంద్ర ఆహార భద్రత పథకానికి ఐఎంఎఫ్ కితాబు
న్యూఢిల్లీ : రెండేళ్ల క్రితం భారత్లో ప్రవేశించిన కరోనా మహమ్మారి దేశ ప్రజల జీవనస్థాయిలపై దెబ్బకొట్టినా కేంద్రం తీసుకు వచ్చిన ఆహార భద్రత పథకం భారత్లో తీవ్ర పేదరికం పెరగకుండా నిరోధించగలిగిందని అంతర్జాతీయ...
ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితులు ఎవరూ చనిపోలేదు
కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటివరకు 5 లక్షల 21 వేల మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్...
ఉక్రెయిన్ లో జరుగుతున్న మారణహోమాన్ని ఖండిస్తున్నాం: జైశంకర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో జరుగుతున్న మారణహోమాన్ని ఖండిస్తున్నామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ లోక్ సభలో తెలిపారు. బుచా నగరంలో జరిగిన ఘటన తీవ్రమైందని, అక్కడ జరిగిన హత్యలను మేము తీవ్రంగా...
ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్.. హీలీకి టాప్ ర్యాంక్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ అలీసా హీలీ అగ్రస్థానానికి చేరుకొంది. ఇంగ్లండ్తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో రికార్డు సెంచరీతో కదం...
రష్యాతో సుస్థిరబంధం
రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఇటీవల ఇండియా వచ్చి వెళ్లారు. చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రులు, అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా వచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత...
22 యు ట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశ భద్రతకు, విదేశీ సంబంధాలకు ఆటంకం కలిగిస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ బ్లాక్ చేసింది. ఇందులో 18 చానెళ్లు భారత్కు చెందినవి కాగా, మరో...