Home Search
టీమిండియా - search results
If you're not happy with the results, please do another search
కోహ్లిని తక్కువ చేసి చూడొద్దు: సునీల్ గవాస్కర్
ముంబై: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లి వరుస వైఫల్యాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లిపై భారత...
తొలి వన్డేలో 10వికెట్ల తేడాతో భారత్ విజయం
ది ఓవల్ వేదికగా ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో భారత్ ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసింది. టాస్ ఓడి...
తొలి వన్డే: బుమ్రా దెబ్బకు ఇంగ్లండ్ విలవిల… 110 పరుగులకే ఆలౌట్
ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లపై టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. మంగళవారం ది ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన...
ఆత్మవిశ్వాసంతో భారత్..
ఆత్మవిశ్వాసంతో భారత్
మరో సిరీస్పై కన్ను, నేడు ఇంగ్లండ్తో తొలి వన్డే
లండన్: ఇప్పటికే టి20 సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. వన్డేల్లోనూ గెలిచి సిరీస్ను విజయవంతంగా...
సూర్యాకుమార్ శతకం వృథా.. ఇంగ్లండ్ విజయం
మూడో టి20లో ఇంగ్లండ్ విజయం
సూర్యాకుమార్ శతకం వృథా
17 పరుగుల తేడాతో భారత్ ఓటమి
నాటింగ్హమ్: ఇంగ్లండ్తో జరిగిన మూడో టి20లో టీమిండియా పోరాడి ఓడింది. సూర్యాకుమార్ 117(55 బంతులు: 14x4 6x6) శతకంతో పోరాడినా...
రెండో టీ20లో ఇంగ్లండ్పై భారత్ ఘనవిజయం
లండన్: రెండో టీ20 మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్పై టీమిండియా ఘనవిజయం సాధించింది.171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కేవలం 121 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన...
విండీస్ సిరీస్కు కెప్టెన్గా ధావన్
ముంబై : వెస్టిండీస్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బుధవారం టీమిండియాను ప్రకటించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు కోహ్లి, భువనేశ్వర్, షమి, హార్దిక్, రిషబ్ పంత్, బుమ్రా తదితరులకు...
కోచ్గా ద్రవిడ్ అద్భుతం
ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రసంశల వర్షం కురిపించాడు. కోచ్గా ద్రవిడ్ అద్భుతంగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని, భవిషత్తులో...
తీరు మారని విరాట్ కోహ్లి
క్రీడా విభాగం: ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్ను శాసించిన భారత రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. కరోనాకు ముందు అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ ఎదురులేని శక్తిగా కొనసాగిన...
చెలరేగిన పంత్, జడేజా.. కష్టాల్లో ఇంగ్లండ్
జడేజా శతకం, బుమ్రా రికార్డు ఇన్నింగ్స్,
భారత్ 416 ఆలౌట్, కష్టాల్లో ఇంగ్లండ్
బర్మింగ్హామ్: ఇంగ్లండ్భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. శనివారం రెండో రోజు ఆటకు...
ఒకే ఓవర్లో 29 పరుగులు.. బుమ్రా కొత్త ప్రపంచ రికార్డు..
లండన్: ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్లో బుమ్రా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ...
అదరగొట్టిన దీప్తి, పూజా
లంకపై భారత మహిళల విజయం
పల్లెకెలె: శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డే భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 10...
సమరోత్సాహంతో భారత్.. ఐర్లాండ్తో నేడు చివరి టి20
సమరోత్సాహంతో భారత్
ఐర్లాండ్కు పరీక్ష, నేడు చివరి టి20
డబ్లిన్: ఐర్లాండ్తో మంగళవారం జరిగే రెండో, చివరి టి20 మ్యాచ్కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్...
రోహిత్ కు కరోనా… మయాంక్ అగర్వాల్కు ఛాన్స్
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్ కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు టీమిండియాలో చోటు కల్పించారు. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడం, మరో ఓపెనర్ కెఎల్.రాహుల్ గాయంతో...
రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. శనివారం ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో రోహిత్ శర్మకు కరోనా సోకినట్లు తెలింది. బిసీసీఐ వైద్యబృందం ఆయనను ఐసోలేషన్ లో...
ఫుల్ జోష్లో కుర్రాళ్లు..
డబ్లిన్: ఐర్లాండ్తో జరిగే రెండు మ్యాచ్ల టి20 సిరీస్కు యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాను భారత క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్కు యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య...
క్రికెట్కు రుమేలీ ధార్ గుడ్బై
ముంబై: భారత ఆల్ రౌండర్ రుమేలీ ధార్ 38సంవత్సరాల వయస్సులో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2003లో ఇంగ్లాండ్ జట్టుపై అరంగేట్రం చేసిన రుమేలీ ధార్. 2018లో ఆస్ట్రేలియాతో తన చివరి...
కోహ్లీకి కరోనా?
లండన్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడేందుకు లండన్కు చేరుకున్న టీమిండియాను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ టెస్టు జులై 1 నుంచి ప్రారంభం కానుండగా మాజీ సారధి, రికార్డుల రారాజు విరాట్...
భారత కెప్టెన్గా మన్ప్రీత్ సింగ్
లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును సోమవారం ప్రకటించారు. మన్ప్రీత్ సింగ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అతనికి డిప్యూటీగా పెనాల్టీ కార్నర్ నిపుణుడు హర్మన్ప్రీత్...
రుతురాజ్పై నెటిజన్లు ఫైర్..
బెంగళూరు: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికాతో బెంగళూరు వేదికగా జరిగిన చివరి టి20 మ్యాచ్ సందర్భంగా రుతురాజ్ అభిమానితో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు...