Saturday, May 18, 2024
Home Search

కార్యాలయంలో దరఖాస్తు - search results

If you're not happy with the results, please do another search

రేపటి నుంచి సరికొత్త పాలన వ్యవస్థ

సిటీ బ్యూరో: సుపరిపాలనే లక్షంగాగ్రేటర్ హైదరాబాద్‌లో నేటినుంచి సరికొత్త పాలన అందుబాటులోకి రానుంది. జిహెచ్‌ఎంసి పరిధిలో సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా విన్నూతంగా నగరంలో వార్డు...
KTR to Inaugurates Ward Offices in Hyderabad

గ్రేటర్‌లో నేటి నుంచి అమల్లోకి సరికొత్త పరిపాలన వ్యవస్థ

గ్రేటర్‌లో నేటి నుంచి అమల్లోకి సరికొత్త పరిపాలన వ్యవస్థ వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్ హైదరాబాద్: సుపరిపాలనే లక్షంగాగ్రేటర్ హైదరాబాద్‌లో నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి రానుంది.జిహెచ్‌ఎంసి పరిధిలో సమస్యల పరిష్కారంలో...
TSI pass

టిఎస్‌ఐపాస్, హెచ్‌టి సర్వీసుల మంజూరులో జాప్యం వద్దు : టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి

హైదరాబాద్ : టిఎస్‌ఐపాస్, హెచ్ టి సర్వీసుల మంజూరులో జాప్యం లేకుండా రిలీజ్ చెయ్యాలని, మీసేవలో దరఖాస్తు చేసుకున్న వాటిని మరింత త్వరితగతిన మంజూరు చెయ్యాలని టిఎస్ ఎన్‌పిడిసిఎల్ సిఎండి అన్నమనేని గోపాల్...

టిఎస్‌ఐపాస్, హెచ్ టి సర్వీసులను త్వరితగతిన మంజూరు చేయాలి

హన్మకొండ :- టిఎస్‌ఐపాస్, హెచ్ టి సర్వీసు మంజూరులో జాప్యం లేకుండా రిలీజ్ చేయాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నమనేని గోపాల్ రావు అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్ట లోని కార్పొరేట్...
Unemployment in China

నిరుద్యోగ ప్రమాదంలో చైనా

ప్రపంచం నేడు ఆర్థిక మాంద్యంలో ఉంది. ఉద్యోగ కల్పనలో ఇండియా, చైనా, కెనడా లాంటి దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాయి. పాలక విధానాలు కార్పొరేట్ల కొమ్ముకాస్తున్నాయి. పేదల స్థితిని, నిరుద్యోగాన్ని, సామాన్యుల కొనుగోలు...

ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలి

రామగిరి : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమైందని, ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంథని ఆర్‌డివో వీరబ్రహ్మయ్య పిలుపునిచ్చారు. ఛీఫ్ ఎలక్షన్ కమీషన్ పిలుపు మేరకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో బుధవారం...

రేపటి నుంచి పోలీస్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన

గద్వాల: ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భా గంగా తుది రాత పరీక్షలో అర్హత సాధించిన జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన వారి ధృవపత్రాలను రేపటి నుంచి ఈ...

బిసిల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందుకోసం కుల, చేతివృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధమైందని మాజీమంత్రి కొత్తగూడెం శాసనసభ్యులు వనమా...

బిసి కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం

మెదక్: తెలంగాణ ప్రభుత్వం బిసి కులవృత్తులు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనుందని ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. ఆర్థిక...

ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలి

సిద్దిపేట: ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. దరఖాస్తులను స్వీకరించివారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా...
KCR comments on congress

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దాం

ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? మళ్లీ పైరవీకారులు, పట్వారీలతో అవినీతికి తెరలేపేందుకు కుటిల యత్నాలు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు తాలుకా స్థాయిల్లో ఫుడ్ ప్రాసెసింగ్...

అధికారిపై కౌన్సిలర్ భర్త చిందులు

ట్రెడ్‌లైసెన్స్ ఇవ్వాలని ఒత్తిడి ఇల్లందు : మున్సిపల్ అధికారిపై మున్సిపల్ కౌన్సిలర్ భర్త చిందులు వేసి బెదిరించిన సంఘటన ఇల్లందు మున్సిపాలిటిలో బుధవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. మున్సిపల్...

రేపు పాలిసెట్ ఫలితాలు

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ...
Some Changes in TS BPASS Portal

టిఎస్ బిపాస్ పోర్టల్‌లో మార్పులు!

కరెక్షన్ మాడ్యూల్‌ను రూపొందిస్తున్న పురపాలక శాఖ  త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రెరాలతో డేటా అనుసంధానం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టిఎస్ బిపాస్‌ను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు పురపాలక శాఖ చర్యలు...
TS Intermediate Results 2023

అమ్మాయిలు అదుర్స్..

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి ప్రథమ సంవత్సరంలో 61.68 శాతం పాస్ సెకండియర్ లో 63.49 శాతం ఉత్తీర్ణత గురుకుల కాలేజీల్లో 92 శాతం మంది విద్యార్థుల పాస్ గతేడాదికన్నా ఈసంవత్సరం తగ్గిన ఉత్తీర్ణత శాతం మే 10 నుంచి...
Girls upper hand in TS Inter results 2023

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ప్రథమ సంవత్సరంలో 61.68 శాతం పాస్ సెకండియర్ లో 63.49 శాతం ఉత్తీర్ణత గురుకుల కాలేజీల్లో 92 శాతం మంది విద్యార్థుల పాస్ గతేడాదికన్నా ఈసంవత్సరం తగ్గిన ఉత్తీర్ణత శాతం మే 10 నుంచి మే 16 వరకు...
US Consulate in Hyderabad releases video

అమెరికన్ కాన్సులేట్‌లోకి నిషేధ వస్తువులు ఇవే…

హైదరాబాద్: నగరంలోని అమెరికన్ కాన్సులేట్ ఇటీవల నానక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన తమ కొత్త కార్యాలయంలోకి తీసుకురాకూడని నిషిద్ధ వస్తువుల జాబితాకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. దక్షిణాసియాలోనే అతి పెద్ద అమెరికన్ దౌత్య...

ఎపిలో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులలో ఎసిబి దాడుల కలకలం

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పలు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎసిబి దాడులు కలకలం రేపాయి. కడపలోని బద్వేల్, తుని, మేడికొండూరు, అనంతపురం, నర్సాపురం, జలమూరు, తిరుపతి, విశాఖ, నెల్లూరులోని కందుకూరు సహా పలు ప్రాంతాల్లో...

రేవంత్.. నీకు నాకు పోలిక ఎంటి : ఈటల

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి.. నీకు నాకు పోలిక ఎంటి.. నీ చరిత్ర ఎంటి, నా చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం బిజెపి రాష్ట్ర...

సింగరేణి సంస్థపై చర్చకు తాము సిద్ధం : ఈటల

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ పదే పదే విషం చిమ్ముతోందని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం...

Latest News