Home Search
కోడి - search results
If you're not happy with the results, please do another search
సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రారంభం
సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లలిత శ్రీ గాయత్రి సహిత జ్ఞాన సరస్వతి ఆలయంలో మంగళవారం సోలార్ విద్యుత్ ఏర్పాటును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఆలయ నిర్వహణకు విద్యుత్...
నోవోటెల్ హోటల్లో తెలంగాణ బోనాల పండుగా
మాదాపూర్ ః తెలంగాణ రాష్ట్ర పండుగా అయిన బోనాల పండుగను నోవోటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని హోటల్ జనరల్ మేనేజర్ రూబిన్ చెరియస్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ...
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి
జగిత్యాల: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం రోజున సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం...
కర్నాటకలో జైనస్వామి దారుణ హత్య
బెంగళూరు : కర్నాటకలో ప్రసిద్ధ జైనముని కామకుమార నంది మహారాజ్ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని బెల్గావి జిల్లాలోని ఆశ్రమం నుంచి ఈ జైనస్వామి గడిచిన రెండు రోజులుగా కన్పించకుండా పొయ్యారు. తరువాత...
సిఐటియు ఆధ్వర్యంలో మిడ్డే మీల్స్ వర్కర్స్ దీక్షలు
ములకలపల్లి : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మద్యాహ్న బోజన వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ముందు దీక్షలకు పూనుకున్నారు. సోమవారం మిడ్డె మీల్స్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు...
దేశ వ్యవసాయాన్ని, స్వయంసమృద్ధిని దెబ్బతీస్తున్న ప్రధాని మోడీ
కేంద్రానికి తగిన బుద్ది చెబుదాం: తెలంగాణ రైతు సంఘం
హైదరాబాద్:దేశ వ్యవసాయ రంగాన్ని , స్వయం సమృద్దిని ప్రధాని నరేంద్రమోడీ దెబ్బతీస్తున్నారని తెలంగాణ రైతుసంఘం ఆరోపించింది. ఢిల్లీలో ఈ నెల 1న అఖిల భారత...
జైన మఠాధిపతి హత్య..పాడుబడిన బావిలో మృతదేహం లభ్యం
బెలగావి: కర్నాటకలో ఒక జైన మఠాధిపతి హత్యకు గురయ్యారు. బెలగావి జిల్లాలోని చిక్కోడి తాలూకా హిరేరోడి గ్రామంలోని నంద పర్వత్ మఠాధిపతి కాంకుమార్ నంద్ మహరాజ్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యారు....
సలార్ టీజర్లో నటుడిని గుర్తుపట్టారా?..
ప్రభాస్ అభిమానులు, సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సాలార్’ టీజర్ గురువారం ఉదయం విడుదలైంది. ఇది సుమారు 11 గంటల్లో 30 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. ప్రస్తుతం YouTube ను...
ఊపందుకున్న వ్యవసాయ పనులు
హైదరాబాద్: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.మరో వైపు నైరుతి రుతుపవనాల్లోనూ కదలిక వచ్చింది. నేల పదునెక్కతుండటంతో వానాకాలపు వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే వేసవి దుక్కులు దున్ని పెట్టుకుని పొలాలను...
ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి: జగదీష్ రెడ్డి
హైదరాబాద్ : దశాబ్ద కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి విరివిగా తీసుకు పోవాలని విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు....
డబుల్ లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన
నల్లగొండ: ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగ ంగా మున్సిపాలిటీకి 30కోట్లతో మంజూరైన డబుల్ రోడ్డు పనులకు మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు...
ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో అమలు చేయడానికి ప్రతిపాదించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా పూర్తయిందని, త్వరలోనే దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని దీనికోసం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ శుక్రవారం...
కెసిఆర్ మదిలో అద్భుత ప్రణాళికలు
హైదరాబాద్: తొమ్మిదేళ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని, తొందరపడకండని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని, కెసిఆర్ మనసులో ఇంకా...
గిరిజన గ్రామాల్లో ప్రారంభమైన ఆకడి సంబరం
కాసిపేట: సంస్క్రతి సంప్రాదాయాలు ఆచార వ్యవహారం కాపాడడంలో భాగంగా మొదటి పండగగా ఆకడి సంబరాలు జరుపుకున్నారు. గురువారం కాసిపేట మండలంలోని కుర్రేగాడ్ గిరిజన గ్రామస్తులు అడవి తల్లికి తొలిపూజ నిర్వహించారు. ఉత్సవాలకు శ్రీకారం,...
గవర్నర్కు మంచి కనిపిస్తలేదా?
మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా?...
గవర్నర్ ట్వీట్ పై స్పందించిన హరీష్ రావు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పై గవర్నర్ తమిళి సై ట్వీట్ పై మంత్రి హరీష్ రావు స్పందించారు. గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఉస్మానియా ఆస్పత్రి పై మొదట స్పందించింది...
గవర్నర్ వ్యాఖ్యలు దురదృష్టకరం: హరీష్ రావు
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి విషయంలో గవర్నర్ తమిళి సై వ్యాఖ్యలు దురదృష్టకరమని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కోఠిలో కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా హరీష్ రావు మీడియాతో...
రైతుల కోసమే అగ్రిలీగల్ ఎయిడ్ క్లినిక్లు
మునుగోడు: రైతులు చట్టాలపై అవగాహన, న్యాయ సహా యం పొందడానికి దేశంలో తొలిసారిగా అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లు ప్రారంభించినట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,జిల్లా జడ్జి దీప్తి అన్నారు. మ ంగళవారం...
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తాం
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తక్షణమే తెలంగాణ రైతాంగానికి, యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్...
ప్రభుత్వ పాఠాశాలల్లోనే గుణాత్మక, నాణ్యమైన విద్య
నల్గొండ : నాణ్యమైన విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేంద్రంగా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు తొమ్మిదేళ్ల వ్యవధిలో సాధించిన అద్భుతమైన ఫలితాలే తార్కాణమని ఆయన స్పష్టం...