Monday, April 29, 2024
Home Search

కోడి - search results

If you're not happy with the results, please do another search

బెంగళూరులో చిక్కిన ముగ్గురు శ్రీలంక క్రిమినల్స్

బెంగళూరు: శ్రీలంకలో దాదాపు 12 హత్యలతో సంబంధమున్న ముగ్గురు శ్రీలంక జాతీయులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సిసిబి) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక ఫిషింగ్ బోట్ ద్వారా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఈ...
Success stories

పట్టుదలే విజేతల పెట్టుబడి

To understand the heart and mind of a person, look not at what he has already achieved, but what he aspires to. --Khalil Gibran...
Genius Consultants survey on AI

ఎఐతో కొలువులకు ఎసరే!

మెజారిటీ ఉద్యోగుల అభిప్రాయం ఇదే జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్).. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిగురించే చర్చ నడుస్తోంది. దీని రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోతాయని కొందరు నిపుణులు...
Mid-day meal for pregnant women

గర్భిణీలకు మధ్యాహ్నం భోజనం: కలెక్టర్

మన తెలంగాణ నిడమనూరు: ప్రతి మంగళవారం, శుక్రవారం ఆరోగ్య పరీక్షలకు వచ్చే గర్బీణీలకు అంగన్వాడీ సెంటర్ నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో నిడమనూరులోని గుంటిపల్లి, జంగాళవారిగూడెం, నందికొండ...
Monsoon Delights: Crispy and Wholesome flavors of telangana

మాన్‌సూన్ డిలైట్స్: కరకరలాడే, ఆరోగ్యకరమైన తెలంగాణ రుచులు…

తొలకరి జల్లు పడగానే మనసును రంజింపచేసేలా వచ్చే మట్టి వాసన, పులకింప జేసే చిటపట చినుకులు, చెంపలను ముద్దాడుతూ గిలిగింతలు పెట్టె చిరుగాలి...వర్షాకాలం వచ్చేసిందనడానికి ఇంతకు మించినది ఏముంటుంది? తెలంగాణలోకి రుతుపవనాల రాకతో...
Janasena leaders comments on Jagan

పవన్ కటౌట్ చూసి ఆ సిఎం వణికిపోతున్నారు…

అమరావతి: వైసిపి నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోభియో పట్టుకుందని జనసేన నేత పోతిన మహేష్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన ఫోటో చూసినా కటౌట్ చూసిన వైసిపి నాయకులు,...
GreenIndia Challenge in Sri Lanka

శ్రీలంకలో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్

హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్...
Green India Challenge in Sri Lanka

శ్రీలంకలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్...

కోళ్ల ఎగుమతికి కేంద్రం సహాయం

బిక్కనూర్ : కోళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసే విదంగా కేంద్రం సహాయం అందిస్తుందని కేంద్ర మత్స పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. బిక్కనూర్ మండలంలోని కాచాపూర్ గ్రామ శివారులో...

మధ్యాహ్న భోజన కార్మికులకు అండగా ఉంటాం

పెద్దపల్లి రూరల్: మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. జీవో నెంబర్ 8 అమలు చేస్తూ రూ.2 వేలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని,...
AFE program supported by Amazon and Department of Tribal Welfare

అమెజాన్, గిరిజన సంక్షేమశాఖ మద్దతుతో ఎఎఫ్‌ఇ ప్రోగ్రాం

ప్రతి బిడ్డకు కంప్యూటర్ సైన్స్ అందుబాటులోకి తేవడంపై దృష్టి హైదరాబాద్ : ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అనే ఎడ్ టెక్ సంస్థ అమెజాన్, గిరిజన సంక్షేమ శాఖల మద్దతుతో తెలంగాణలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఎఎఫ్‌ఇ)...

అసోంలో ‘మియా’ల రాజకీయం

గౌహతి: అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడానికి ‘మియా’( బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధానికి...

సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

గోదావరిఖని: సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలతో పేద జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్‌లో...

సిద్దిపేట అంటేనే పరిశుభ్రతకు మారుపేరు

స్వచ్ఛతలో మీరంతా భాగస్వామ్యం కావాలి ప్రజలందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం మీ ప్రేమ, ఆదరాబిమానం, ఉన్నంత కాలం సిద్దిపేట అభివృద్ధికి నాశక్తి దారపోస్తా స్థలం కేటాయించిన సంఘాలకు త్వరలోనే భవన నిర్మాణానికి...
Karif cultivation in slow phase

మందకొడిగా ఖరీఫ్!

34శాతం విస్తీర్ణంలోనే విత్తనం పత్తి మినహా మిగిలిన పంటలు 11లక్షల ఎకరాల్లోపే హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సీజన్ మందకోడిగా కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల రాకలో జరిగిన జాప్యం పంటల సాగు విస్తీర్ణపు లక్ష్యాలను...

మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

నల్లగొండ: మధ్యాహ్న భోజన కార్మికులు రెండవ మంగళవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరవధిక సమ్మెకు మాజీ శాసనభ్యులు జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో చదువుతున్న...

సోలార్ విద్యుత్ ఏర్పాటు ప్రారంభం

సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లలిత శ్రీ గాయత్రి సహిత జ్ఞాన సరస్వతి ఆలయంలో మంగళవారం సోలార్ విద్యుత్ ఏర్పాటును ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఆలయ నిర్వహణకు విద్యుత్...

నోవోటెల్ హోటల్‌లో తెలంగాణ బోనాల పండుగా

మాదాపూర్ ః తెలంగాణ రాష్ట్ర పండుగా అయిన బోనాల పండుగను నోవోటెల్ హోటల్‌లో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని హోటల్ జనరల్ మేనేజర్ రూబిన్ చెరియస్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ...

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

జగిత్యాల: అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. సోమవారం రోజున సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం...

కర్నాటకలో జైనస్వామి దారుణ హత్య

బెంగళూరు : కర్నాటకలో ప్రసిద్ధ జైనముని కామకుమార నంది మహారాజ్ దారుణ హత్యకు గురయ్యారు. రాష్ట్రంలోని బెల్గావి జిల్లాలోని ఆశ్రమం నుంచి ఈ జైనస్వామి గడిచిన రెండు రోజులుగా కన్పించకుండా పొయ్యారు. తరువాత...

Latest News