Home Search
ప్రజాస్వామ్యానికి - search results
If you're not happy with the results, please do another search
నవభారత్ కోసం కొత్త పార్లమెంట్ : షారూఖ్ ఖాన్
ముంబై : కొత్త పార్లమెంట్భవనం “నవ భారత్ దిశ ”గా ముందుకు తీసుకువెళ్తుందని, దేశ ప్రగతి చరిత్రకు చిహ్నం కాగలదని బాలీవుడ్ సెలబ్రిటీలు షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ నమ్మకాన్ని వెలిబుచ్చారు. వీరు...
తొమ్మిదేళ్ళ పాలనపై పది సందేహాలు
ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం ఒక తలనొప్పి వ్యవహారం. ప్రజాస్వామ్యానికి పవిత్రత పోయిం ది. మూడు వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో అసలు చర్చే లేకుండా 15 నిమిషాల్లో ఏ ప్రజాస్వామ్యంలో (ప్రజాస్వామ్యానికి తల్లి, తండ్రి...
శరద్ పవార్తో కేజ్రీవాల్ భేటీ
ముంబయి: బిజెపియేతర పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వస్తే ఢిల్లీలోఅధికారుల సర్వీసులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను రాజ్యసభలో ఓడించవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అన్నారు.కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా...
కేంద్రం ఆర్డినెన్సుని తేవడం సుప్రీంకోర్టుని నమ్మకపోవడమే : కేజ్రీవాల్
ముంబై : ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం సుప్రీం కోర్టును మోడీ ప్రభుత్వం విశ్వసించడం లేదన్న అభిప్రాయం సూచిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. ముంబైలో...
పార్లమెంట్ ప్రారంభోత్సవ బహిష్కరణ టిఎంసితో పాటు ఆప్ నిర్ణయం
న్యూఢిల్లీ : పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమత బెనర్జీకి చెందిన టిఎంసి, కేజ్రీవాల్ పార్టీ ఆప్లు హాజరుకావడం లేదు. ఈ నెల 28న ప్రధాని మోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని...
కేజ్రీవాల్తో నితీశ్ భేటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బిజెపికి వ్యతిరేకంగా విఓక్షాల ఐక్యతపై ఆయా పార్టీల మధ్య సమాలోచనలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఈ విషయంలో...
ఉగ్రవాదానికి ఇందిరా,రాజీవ్లను కాంగ్రెస్ కోల్పోయింది..బిజెపి ఎవరినీ కోల్పోలేదు: సిద్ధరామయ్య
బెంగళూరు: ఉగ్రవాదానికి బిజెపి ఎవరినీ కోల్పోలేదు. కాంగ్రెస్ మాత్రం దివంగత ప్రధాని ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను కోల్పోయిందని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం అన్నారు. ఆయన రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా...
సరఫరాల వ్యవస్థ సంక్షోభంతో ముప్పే
జి 7లో ప్రధాని మోడీ ఆందోళన
హిరోషిమా : కొన్ని దేశాలు శక్తుల విస్తరణ ధోరణితో మానవాళికి అత్యవసరం అయిన ఆహార, ఇతరత్రా కీలక సరఫరా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోడీ...
ఢిల్లీ ఎల్జి అధికారాలకు కత్తెర
పూర్వకాలంలో రాజ్యాల మధ్యన, ఇప్పుడు కొన్ని దేశాల మధ్యన, అధికారం కోసం దాడులకు పాల్పడుతున్న విషయాన్ని గమనిస్తే అదే తరహాలో భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వంపై తనదే అధికారం అని...
ఓ మెట్టు దిగుతా: రేవంత్
హైదరాబాద్ : పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని, అవసరమైతే తాను ఓ మెట్టు దిగుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ను...
జైలు కాదు, బెయిలే
పోలీసు నిర్బంధం అవసరం లేని కేసుల్లో బెయిల్ మంజూరు చేయడానికి వెనకాడకూడదని, అటువంటి సందర్భాల్లో అలవాటు ప్రకారం కస్టడీకి ఆదేశించరాదని తాను అనేక సార్లు స్పష్టంగా చెప్పినప్పటికీ కింది కోర్టుల న్యాయమూర్తులు పాటించకపోడం...
కశ్మీర్లో టెర్రరిజం!
జమ్మూకశ్మీర్లోని రజౌరి (జమ్మూ) జిల్లాలో శుక్రవారం ఉదయం టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య సంభవించిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఒక అధికారి సహా నలుగురు గాయపడ్డారు. పాకిస్తాన్తో సరిహద్దుల్లో...
పత్రికాస్వేచ్ఛలో అధ్వానం!
నిప్పు లేకుండా పొగ వస్తుందా, రాదు. దాఖలాలేమీ లేకుండా మన మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బురద చల్లుతారా, ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల విషయంలో, మానవీయ విధానాల పరంగా ఇండియాను తక్కువగా చూపించే కుటిల...
కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి అని బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. బిజెపి పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేదని విమర్శించారు. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు...
ఏప్రిల్: దళిత చరిత్ర మాసం
‘The history I read in school was not mine, but I was made to believe that it was mine, too. The authors that I...
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచప ర్యాటకులకు అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా గుర్తు కు...
హైదరాబాద్ అంటే.. అంబేద్కర్ స్టాచ్యూ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యం త ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచ ప ర్యాటకులకు అమెరికా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ...
కలిసొచ్చే పార్టీలతో పొత్తు: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కలిసొచ్చే పార్టీలతో చేతులు కలుపుతామని సోనియాగాంధీ మంగళవారం తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ...
విపక్షాన్ని కలిపిన సమావేశాలు
2024 లోక్సభ ఎన్నికలకు ముందరి పార్లమెంటు ఆఖరి బడ్జెట్ సమావేశాలు గురువారం నాటితో ముగిసిపోయాయి. ‘అచ్ఛేదిన్’ నినాదం బూజుపట్టిపోడంతో ‘అమృత్ కాల్’ అనే సరికొత్త పంచదార పలుకుతో ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి...