Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ముషీర్ ఖాన్ శతకం.. యువ భారత్కు రెండో విజయం
బ్లొయెమ్ఫాంటెన్: అండర్19 ప్రపంచకప్లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ఎ మ్యాచ్లో టీమిండియా 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్పై సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్...
కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….
హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే...
స్వాతంత్య్ర శతాబ్దికి అభివృద్ధి భారత్
భారత్ స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి నూరు సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాలలో దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మన కంటే...
సమరోత్సాహంతో భారత్
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
నేటి నుంచి ఉప్పల్లో తొలి టెస్టు
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గురువారం తెరలేవనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
వ్యాపార, రవాణా సంఘాలు సైతం సమ్మె
బికెయు నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటన
నోయిడ: పంటలకు కనీస మద్దతు ధరను కల్పించే చట్టాన్ని అమలు చేయకపోవడంతోపాటు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న...
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్
హాంకాంగ్ను వెనక్కినెట్టిన ఇండియా
4.33 ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ క్యాప్
ముంబై : భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ను వెనక్కు...
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
ఉప్పల్లో భారత్దే పైచేయి..
హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు టెస్టుల్లో కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ఐదు టెస్టుల్లో భారత్ ఒక్కదాంట్లో కూడా ఓటమి పాలు కాలేదు. ఐదింటిలో...
భారత్ మయన్మార్ మధ్య కంచె నిర్మాణం : అమిత్షా
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్ నుంచి వలసలను ఆపినట్టే మయన్మార్ నుంచి వచ్చే వారికి అడ్డుకట్ట వేయడానికి భారత్ మయన్మార్ మధ్య కంచె వేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా శనివారం వెల్లడించారు....
అండర్ 19 వన్డే వరల్డ్ కప్: నేడు బంగ్లాదేశ్ తో తలపడనున్న భారత్..
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అండర్ 19 వన్డే వరల్డ్ లో శనివారం బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలో టీమిండియా బరిలోకి...
భారత్లో అత్యంత అవినీతికరమైంది అస్సాం ప్రభుత్వం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణ
అస్సాంలోకి ప్రవేశించిన భారత్ జోడో న్యాయ్ యాత్ర
పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగం
బిజెపి, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు
శివసాగర్ (అస్సాం) : ‘భారత్లో అత్యంత...
అఫ్గాన్తో ఉత్కంఠ మ్యాచ్.. రెండో సూపర్ ఓవర్లో భారత్ విజయం
బెంగళూరు: అఫ్గానిస్థాన్తో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో, చివరి టి20లో భారత్ రెండో సూపర్ ఓవర్లో పది పరుగుల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో 212 పరుగులు...
నౌకారంగంలో భారత్ విజయకేతనం:ప్రధాని మోడీ
కొచ్చి : నౌకా రవాణా సామర్థంలో భారతదేశం ఇప్పుడు అగ్రగామి అయిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నౌకల టర్న్ అరౌండ్ విషయంలో ( లోడింగ్, అన్లోడింగ్ , వ్రయాణాలు )లో భారతదేశం...
భారత్ది అసాధారణ విజయ గాథ: మంత్రి బ్లింకెన్
దావోస్ : భారత్ది ‘అసాధారణ విజయ గాథ’ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శ్లాఘించారు. ప్రధాని నరేంద్ర మోడీపై బ్లింకెన్ బుధవారం ప్రశంసల వర్షం కురిపిస్తూ, ఆయన విధానాలు,...
లండన్లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం
మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో మంగళవారం లండన్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయుడికి...
భారత్ పురోగతి తీరు సాటి లేనిది
రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో చాలా మార్పు
ప్రపంచమే ఆశ్చర్యపోయింది: ఉప రాష్ట్రపతి ధన్ఖడ్
జైపూర్ : భారత్ రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఎంతో మారిపోయిందని, దేశం పురోగమిస్తున్న వేగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిందని ఉప...
ఉప్పల్ లో భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు: టికెట్ల అమ్మకం ఎప్పుడంటే..?
22 నుంచి జింఖానాలో ఆఫ్లైన్లో విక్రయాలు
25 వేల మంది విద్యార్థులకు కాంప్లిమెంటరీ పాసులు, ఉచిత భోజనం
రిపబ్లిక్ డే రోజు భారత సాయుధ దళాల కుటుంబాలకు ఫ్రీ ఎంట్రీ
హెచ్సిఎ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు
మనతెలంగాణ/...
భారత్కు సిరీస్
ఇండోర్ : మూడు టీ20ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు జైశ్వాల్(68), శివం దూబే(63) భారీ అర్ధ సెంచరీలతో చెలరేగారు. 172 పరుగుల విజయ లక్షాన్ని కేవలం...
భారత్కు రాజకీయ రిస్క్..
దావోస్ : ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు నేపథ్యంలో ప్రపంచ స్థాయి సవాళ్ల ప్రస్తావనతో గ్లోబల్ రిస్క్రిపోర్టు (జిబిఆర్)ను సమగ్రరీతిలో వెలువరించింది. సునిశిత విశ్లేషణతో సమకాలీన విషయాలను, అంటువ్యాధుల సమస్యలను ,...
ప్రపంచం లోనే అత్యుత్తమ సాయుధ దళాల్లో భారత్ సైన్యం ఒకటి : ఐఎఎఫ్ చీఫ్
న్యూఢిల్లీ : మొత్తం పోరాట క్షేతంలో ఎదురయ్యే సవాళ్లను కాలానుగుణంగా ఎదుర్కొంటూ ప్రపంచం లోనే అత్యుత్తమ సాయుధ దళాల్లో ఒకటిగా భారత్ సాయుధ దళం రూపాంతరం చెందిందని ఐఎఎఫ్ చీఫ్ , ఎయిర్...