Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచ అవినీతి సూచీలో మరింత దిగజారిన భారత్
న్యూఢిల్లీ: ప్రపంచ అవినీతి సూచీలో భారత్ మరింత దిగజారింది.గత ఏడాది(2022)కంటే ఈ ఏడాది( 2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయాయి.ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సూచీ ప్రకారం 2023 ఏదికి గాను మొత్తం 180 దేశాల్లో...
కివీస్పై భారత్ ఘన విజయం
బ్లూమ్ఫౌంటైన్: అండర్19 ప్రపంచకప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం న్యూజిలాండ్తో జరిగిన సూపర్6 మ్యాచ్లో టీమిండియా 214 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో...
2024లో భారత్ జిడిపి 6.5 శాతం
న్యూఢిల్లీ : బడ్జెట్ను సమర్పించడానికి ముందు ఐఎంఎఫ్(అంతర్జాతీయ ద్రవ్య నిధి) 2024లో భారతదేశం 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఐఎంఎఫ్ తన అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచింది....
ఉప్పల్ టెస్ట్లో భారత్ ఓటమి.. అదరగొట్టిన హార్ట్లీ
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఐదు టెస్టులు సిరీస్ లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉంది....
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా 125...
భారత్ లక్ష్యం 231
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 102.1 ఓవర్లలో 420 పరుగులు చేసి ఆలౌటైంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ 230...
భారత్-మాల్దీవుల బంధంలో ప్రతిష్టంభన
జనవరి 4న, లక్షద్వీప్లోని భారత దేశ బీచ్ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. తమ...
సందడే.. సందడి: భారత్-ఇంగ్లండ్కు టెస్టుకు బ్రహ్మరథం
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. అన్ని రోజులు...
భారత్ తొలి ఇన్నింగ్స్.. 436 ఆలౌట్
హైదరాబాద్: భారత్ - ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచులో టీమిండియా పట్టుబిగించింది. మొదటి ఇన్సింగ్స్ లో 436 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్ లో ఇంగ్లాండ్...
భారత్ జోడో న్యాయ్ యాత్రకు బెంగాల్లో అడ్డంకి
సిలిగురి (పశ్చిమ బెంగాల్) : పశ్చిమ బెంగాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బహిరంగ సభలు కొన్ని నిర్వహించేందుకు అనుమతులు సంపాదించడంలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయని బెంగాల్ పిసిసి అధ్యక్షుడు అధీర్...
జడేజా అర్థ శతకం.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ స్కోర్ 358 దగ్గర స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రన్ ఔట్ అయ్యాడు. మరో...
మూడో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 36 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 74 పరుగుల ఆధిక్యంలో...
జైస్వాల్ ఔట్.. భారత్ 145/2
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు టీమిండియా 30 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 145 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 101 పరుగుల ఆధిక్యంలో...
ముషీర్ ఖాన్ శతకం.. యువ భారత్కు రెండో విజయం
బ్లొయెమ్ఫాంటెన్: అండర్19 ప్రపంచకప్లో భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ఎ మ్యాచ్లో టీమిండియా 201 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్పై సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్...
కాసేపట్లో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం….
హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభంకానుంది. ఐదు టెస్టుల సిరీస్లో తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే...
స్వాతంత్య్ర శతాబ్దికి అభివృద్ధి భారత్
భారత్ స్వాతంత్య్రం సాధించి 2047 నాటికి నూరు సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్య్రానంతరం మన దేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినా ఇంకా అనేక రంగాలలో దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మన కంటే...
సమరోత్సాహంతో భారత్
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
నేటి నుంచి ఉప్పల్లో తొలి టెస్టు
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గురువారం తెరలేవనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో...
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
ఫిబ్రవరి 16న రైతుల భారత్ బంద్
వ్యాపార, రవాణా సంఘాలు సైతం సమ్మె
బికెయు నాయకుడు రాకేష్ తికాయత్ ప్రకటన
నోయిడ: పంటలకు కనీస మద్దతు ధరను కల్పించే చట్టాన్ని అమలు చేయకపోవడంతోపాటు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న...
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్
హాంకాంగ్ను వెనక్కినెట్టిన ఇండియా
4.33 ట్రిలియన్ డాలర్లకు చేరిన మార్కెట్ క్యాప్
ముంబై : భారత స్టాక్ మార్కెట్ ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించింది. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ను వెనక్కు...
భారత్కు తిరిగి చైనా పెట్టుబడులు!
ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...