Friday, May 3, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
U-19 ODI WC 2024 Final between India and Australia

నేడు అండర్19 ప్రపంచకప్ ఫైనల్: తుది సమరానికి సిద్ధమైన భారత్, ఆస్ట్రేలియా..

బెనోని: ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు....

సముద్రపు దొంగలకు భారత్ చెక్!

అరేబియా సముద్రం హిందూ మహా సముద్రానికి వాయువ్య భాగంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇదో మంచి మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం...
Indian denied Canada election interference charge

కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం… ఆరోపణలను తిప్పి కొట్టిన భారత్

న్యూఢిల్లీ: తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందన్న కెనడా ఆరోపణలను భారత్ తిప్పి కొట్టింది. ఈ ఆరోపణలపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గురువారం స్పందిస్తూ ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియల్లో...

భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం

హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని...

ఫైనల్లో యువ భారత్

బెనోని: అండర్19 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటి వరకు...

వందే భారత్ భోజనం ప్యాకెట్‌లో బొద్దింక !

న్యూఢిల్లీ: రైళ్లలో ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందచేయడంలో రైల్వేల పనితీరు మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైలులోని భోజనమే నాణ్యత విషయంలో ప్రశ్నార్థకం కావడం సంచలనం...

భారత్-మయన్మార్ సరిహద్దుల వెంబడి కంచె:అమిత్ షా

న్యూఢిల్లీ: భారత్- మయన్మార్ సరిహద్దుల వెంబడి మొత్తం 1,643 కిలోమీటర్ల పొడవునా కంచెను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. పటిష్టమైన...
U19 WC Semi final: South Africa set target 245 runs for India

U19 WC Semifinal: భారత్ లక్ష్యం 245 పరుగులు

బినోని: విల్లోమూర్ పార్క్ వేదికగా జరుగుతున్న అండర్19 వరల్డ్ కప్‌ 2024 సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, భారత్ జట్టుకు 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ...
India-South Africa semis match today

భారత్-సౌతాఫ్రికా సెమీస్ పోరు నేడు

బెనోని: అండర్19 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌తో ఆతిథ్య సౌతాఫ్రికా టీమ్ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని...
India won on England

రెండో టెస్టులో భారత్ గెలుపు

విశాఖపట్నం: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో...
Team India loss six wickets

ఆరో వికెట్ కోల్పోయిన భారత్

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులతో ఆటను...
Shubhman gill century

గిల్ సెంచరీ… 346 పరుగుల ఆధిక్యంలో భారత్

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 53 ఓవర్లలో 203 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్...
india vs england 2nd test

విశాఖ టెస్టు: భారత్ తొలి ఇన్నింగ్స్ 396/10

విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 336/6 తో భారత్ రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించింది. 60 పరుగులు...

కిలో రూ. 29కే భారత్ రైస్

న్యూఢిల్లీ: బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిపోయిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం సిద్ధమయింది. ‘భారత్’ రైస్ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది. కిలో రూ.29 చొప్పున విక్రయించనుంది. వచ్చేవారంనుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర...

భారత్‌కు 31 అమెరికా ఎంక్యూ 9 బి డ్రోన్లు

వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్త కీలక పరిణామాల నడుమ భారతదేశానికి 31 సాయుధ సంపత్తి డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. వీటి విలువ దాదాపు 4 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. ఈ...
india vs england test series 2024

విశాఖ టెస్ట్.. ఆట ముగిసే సమయానికి భారత్ 336/6

విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 93 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది....
Bharat Rice for Rs 29 per kg in markets

మార్కెట్లోకి భారత్ రైస్: కిలో రూ.29కే!

కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరిట చౌక ధరలకే బియ్యం అందించనుంది. మార్కెట్లో ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు కిలో 29 రూపాయలకే ఈ బియ్యాన్ని అందించబోతోంది. బియ్యం అమ్మకాలు వచ్చేవారంనుంచే...
Direction to a developed India

వికసిత భారత్ కు దిశానిర్దేశం

ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్ యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట పరిశోధన కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదు మౌలిక రంగానికి...

ఆర్థికంగా భారత్ మరింత బలోపేతం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రగతిదాయక భారత్ పునాదిని బలోపేతం చేసేందుకు భరోసాను ఇవ్వడంతోపాటు కొనసాగింపుపై విశ్వాసాన్ని కలగచేసే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ...
President Droupadi Murmu addresses in Parliament

చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు: రాష్ట్రపతి

ఢిల్లీ: ఆదిత్య ఎల్-1 మిషన్‌ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. భూమి నుంచి 15 లక్షల కిలో మీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందని ప్రశంసించారు....

Latest News

భానుడి భగభగ