Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
చారిత్రక విజయమిది
కివీస్ గడ్డపై అదరగొట్టిన టీమిండియా
మన తెలంగాణ/క్రీడావిభాగం : న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్వంటీ20 సిరీస్లో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. టి20 చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును భారత్ తన పేరిట లిఖించుకుంది....
కుర్రాళ్లు కుమ్మేశారు !
అండర్19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, దాయాది పాక్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా) : అండర్ 19 వరల్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్,...
నేడే దాయాదుల సమరం
అండర్ 19 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్-పాక్ ఢీ
రెండు దేశాల్లో నరాలు తెగే ఉత్కంఠ
పోచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు మరో సారి అంతర్జాతీయ వేదికగా తలపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్19 ప్రపంచ...
టీమిండియాకు జరిమానా
దుబాయి: కివీస్తో జరిగిన ఐదు టి20 సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్కు షాక్ తగిలింది. చివరి టి20లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగాఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐసిసి...
వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్ కు ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా భారత్ స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే, టెస్టు సిరీస్ కు...
భార్య తలతో పోలీస్ స్టేషన్ కు….. జనగణమన అంటూ…
లక్నో: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం ఆమె తలతో పోలీస్ స్టేషన్కు చేరుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్లోని బారాబంకీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బహదూర్పూర్ గ్రామానికి...
కెటిఆర్కు హార్వర్డ్ వర్శిటీ ఆహ్వానం
హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కె .తారకరామారావుకు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. అఁదులో హార్వర్డ్...
కొత్త చరిత్ర లిఖించిన టీమిండియా
రాణించిన బౌలర్లు, రోహిత్, రాహుల్ మెరుపులు, సిఫర్ట్ శ్రమ వృథా
ఐదో టి20లోనూ కివీస్ చిత్తు
మౌంగ్ మాంగనుయ్: న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ఐదో, చివరి ట్వంటీ20 మ్యాచ్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం...
వైద్యానికి నైవేద్యం
రూ. 69,000 కోట్లు కేటాయింపు
ప్రధాని జన ఆరోగ్యయోజన (పిఎంజెఎవై) కే రూ.6400 కోట్లు
ఆయుష్మాన్ భారత్లో కృత్రిమ మేధస్సుతో వైద్యసేవలు
మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ : వైద్య రంగానికి...
2.62 లక్షల ఉద్యోగాలు?
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చి లోగా 2.62 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రబడ్జెట్లో తెలిపారు. 2019 మార్చి నుంచి 2021 మార్చి మధ్యకాలంలో వివిధ సంస్థలలో ఈ ఉద్యోగాల భర్తీ...
‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...
బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు
బడ్జెట్ 2020-2021 కేటాయింపుల వివరాలు
శాఖలు
కేటాయింపులు
ప్రధాని జన్ ఆరోగ్య యోజన
రూ.69,000 కోట్లు
స్వచ్ఛ భారత్
రూ.12,300 కోట్లు
జల జీవన్ మిషన్
రూ.11,500కోట్లు
ఇండస్ట్రీ, కామర్స్
రూ.27,300 కోట్లు
విద్యారంగం
రూ.99,300 కోట్లు
స్కిల్ డెవలప్మెంట్
రూ.3000 కోట్లు
జౌళి రంగం
రూ.1480 కోట్లు
వ్యవసాయం, నీటి పారుదల
రూ. 15 లక్షల కోట్లు
వ్యవసాయం,...
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు: ఆర్థిక శాఖ మంత్రి
ఢిల్లీ: రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్షమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వ్యవసాయ ఆదాయం పెరుగుతోందన్నారు. లోక్ సభలో బడ్జెట్ 2020-2021ను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడుతున్నారు. 2022...
రూపాయిలో 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: ప్రప్రంచంలో ఇప్పుడు భారత్ది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2020-2021ను లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
ఇకపై వృద్ధి బాటలో..
మందగమనం తొలగిపోతోంది..
202021కు జిడిపి అంచనా 6.5 శాతం
ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
వన్ మోర్ ‘సూపర్’ విన్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ట్వంటీ20 సిరీస్లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టి20లో భారత్ మరోసారి సూపర్ ఓవర్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో...
గాంధీలో కరోనా నిర్దారణ పరీక్షలు
హైదరాబాద్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. గత వారం రోజుల వ్యవధిలో అనుమానితులు సంఖ్య 11కు చేరింది. రోజ రోజుకూ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో...
కివీస్ టార్గెట్ 166
విల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కీవిస్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఉంచింది....