Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
ప్రపంచ పొట్టి మనిషి ఖాగేంద్ర మృతి
హైదరాబాద్ : ప్రపంచం వ్యాప్తంగా అతిపొట్టి మనిషిగా గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు దక్కించుకున్న ఖాగేంద్ర థాప మగర్(27) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. కేవలం 2.4 అంగులాలు ఎత్తుమాత్రమే ఉన్న...
యోగి రాముడు కాదు రావణుడు!
లక్నో:హిందూ యువ వాహిని మాజీ అధ్యక్షుడు, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఒకప్పటి కుడిభుజమైన సునీల్ సింగ్ శనివారం మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్వాది పార్టీలో చేరారు. ఒకప్పుడు యోగి...
టీమిండియా ప్రతీకారం
రాహుల్ మెరుపులు రాణించిన ధావన్, కోహ్లి
స్మిత్ పోరాటం వృథా
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
సిరీస్ సమం
రాజ్కోట్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...
కుటుంబంలో ఐదుగురిని గొంతు నులిమి చంపి… ఆపై ఆత్మహత్యాయత్నం
పాట్నా: బిహార్ రాష్ట్రం ముంగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబంలో ఐదుగురు సభ్యులను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గ్రామస్థులు అతడిని...
ఆసీస్ లక్ష్యం 341
రాజ్కోట్: భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ ముందు టీమిండియా 341 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. భారత్...
బిలియన్ డాలర్ల పెట్టుబడితో పెద్దగా ఒరిగేదేమీ లేదు…
న్యూఢిల్లీ: భారత్లో చిన్న వ్యాపారుల కోసం ఒక బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్కు పెద్దగా ఒరిగేదేమీ లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు....
‘కా’పై ‘సత్యా’గ్రహం
జరుగుతున్నది మంచిది కాదు
విచారకరం, బంగ్లాదేశ్ వలసదారు ఇండియాలో ఎంఎన్సి సారథి కావాలని కోరుకుంటున్నాను
భారత్ బహుళ సంస్కృతుల దేశం, ఆ వారసత్వంలోనే నేను తయారయ్యాను
మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదెళ్ల
న్యూయార్క్ : నూతన పౌరచట్టంపై మైక్రోసాఫ్ట్ అధినేత...
ఆస్ట్రేలియా అదరహో..
కదం తొక్కిన వార్నర్, ఫించ్, తొలి వన్డేలో భారత్ చిత్తు
ముంబై: వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా మారిన టీమిండియాకు ఆస్ట్రేలియా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ముంబై వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో...
సమరానికి సై
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపే లక్ష్యంగా ఆస్ట్రేలియా, నేడు ముంబైలో తొలి వన్డే
ముంబై: వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు అసలైన పరీక్ష ఇప్పుడూ ఎదురుకానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బలమైన ఆస్ట్రేలియాతో భారత్...
కెప్టెన్సీకి దూరం
కొలంబో: కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు తాను సిద్ధమయ్యానని శ్రీలంక టి20 జట్టు సారథి లసిత్ మలింగ పేర్కొన్నాడు. భారత్తో జరిగిన సిరీస్ లో కెప్టెన్గా, బౌలర్గా తాను పూర్తిగా విఫలమయ్యానని, దీంతో కెప్టెన్సీలో...
బుమ్రాకు అరుదైన గౌరవం
ముంబయి: టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు అరుదైన గౌరవం లభించింది. 201819 సీజన్లో అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించినందుకుగాను పాలీ ఉమ్రీగర్ అవార్డుకు బుమ్రా ఎంపికయ్యాడు. ఆదివారం ముంబయిలో జరిగే బిసిసిఐ వార్షిక...
ధోనీలా కావాలనుకుంటున్నా
ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ
ముంబయి: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలోనే అత్యుత్తమ ఫినిషర్ అవ్వాలని అనుకుంటున్నానని ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ అలెక్స్ క్యారీ అన్నాడు. ‘ నా...
పెద్దపల్లి జిల్లా దేశానికే స్వచ్ఛ దర్పణం
స్వచ్ఛ దర్పణ్లో జాతీయ స్థాయిలో పెద్దపల్లి జిల్లాకు ప్రథమ స్థానం
అమీర్ఖాన్ నుంచి అవార్డు స్వీకరించిన కలెక్టర్ దేవసేన
నారాయణపేట, కామారెడ్డి జిల్లాలకు రెండేసి స్కోచ్ అవార్డులు
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ దర్పన్...
దుబాయ్ విమానాశ్రయంలో.. హైదరాబాదీల కష్టాలు
మధ్యలో చిక్కుపడ్డారు
తమ వారితో మాట్లాడలేరు
కనెక్టివ్ ప్లేన్లలో తీవ్ర జాప్యం
దుబాయ్/హైదరాబాద్ : దుబాయ్ మీదుగా అమెరికాకు వెళ్లే వందలాది మంది భారతీయ ప్రయాణికులు దుబయ్ ఎయిర్పోర్టులో నానా కష్టాలకు గురవుతున్నారు....
వచ్చే ఏడాది ఈద్కు ‘కభీ ఈద్ కభీ దివాళి’
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ఖాన్ తాను నటించనున్న కొత్త సినిమా గురించి తెలియజేశాడు. 2021లో రంజాన్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. సాజిద్ నడియావాలా నిర్మించే ఈ చిత్రానికి కథా...
టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్కు భారత మహిళా జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆదివారం ఎంపిక చేసింది. హర్యానాకు...
సంక్షోభంలో ఓయో హోటల్స్!
భారత్, చైనాలో వేలాది మందిని ఇంటికి పంపిస్తున్న సంస్థ
న్యూఢిల్లీ: ఓయో హోటల్స్ భారత్, చైనాలలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేస్తోందని ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన వర్గాలు అంటున్నాయి....
ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే
మన తెలంగాణ/క్రీడా విభాగం : కొంతకాలంగా వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు తొలి సారి అసలైన పరీక్ష ఎదురు కానుంది. సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ భారత్కు...
నూతన ప్లాన్ను ప్రకటించిన బిఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికమ్యూనికేషన్స్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. ఇండియన్ మార్కెట్లో మరో నయా ప్లాన్ను ప్రవేశపెట్టింది. భారత ఫైబర్ బ్రాండ్బ్యాండ్ కాంబో ప్లాన్ను ప్రారంభించినట్టు...
కాపై నిరసన
హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం ఆధ్వర్యంలో తిరంగ యాత్ర
హైదరాబాద్: సిఎఎ, ఎన్ఆర్సి, ఎన్ఆర్పిలకు నిరసనగా శుక్రవారం యూనైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. మీరాలం ఈద్గా నుండి శాస్త్రిపురం వరకు...