Sunday, April 28, 2024
Home Search

భారత్ - search results

If you're not happy with the results, please do another search
Grandson of Deve Gowda who left India

భారత్‌ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు

బెంగళూరు : అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో జనతాదళ్ (సెక్యులర్ ) అగ్రనేత దేవెగౌడ మనవడు, ప్రజ్వల్ రేవణ్ణ భారత్ వీడారు. ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి...
India will become world’s third largest economy irrespective of who is PM

భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలదు: చిదంబరం

కోల్ కతా: ప్రధాని నరేంద్ర మోడీ ‘అతి శయోక్తి మాస్టర్’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం పేర్కొన్నారు. ఆయన అంకగణిత అనివార్యతను హామీగా మార్చారని అన్నారు. ఎవరు ప్రధాని అయినా...
Archery World Cup 2024

ఒలంపిక్ ఛాంపియన్ ను ఓడించి బంగారం పతకం గెలిచిన భారత్

ఆర్చరీ ప్రపంచ కప్ 2024లో భారత్ మరో స్వర్ణ పతకాన్ని గెలిచింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ స్టేజ్ 1లో భారత పురుషుల ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి...

భారత్‌కు రష్యా ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలు

భారత్ వచ్చే సంవత్సరానికల్లా రష్యా నుంచి తక్కిన రెండు దళాల ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను అందుకోనున్నదని అధికార వర్గాలు మంగళవారం తెలియజేశాయి. అవి భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు...
India does not belong to any one group

భారత్ ఏదో ఒక వర్గానికి చెందినది కాదు

మతం, భాష, దుస్తుల కోడ్‌లో ఏకరూపత సాధ్యం కాదు జెఎన్‌యు విసి శాంతిశ్రీ పండిట్ న్యూఢిల్లీ : మతం, భాష, దుస్తుల కోడ్‌లో ఏకరూపత భారత్‌లో సాధ్యం కాదు అని, దేశం ఏదో ఒక...
India’s first all-in-one payment device launched

ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైస్ ‘భారత్ పే’ ఆవిష్కరణ

న్యూఢిల్లీ: ఫిన్ టెక్ కంపెనీ ‘భారత్ పే’ అనే తొలి ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్రొడక్ట్ ను ఆవిష్కరించింది. అందులో పాయింట్ ఆఫ్ సేల్(పిఓఎస్), క్యూఆర్, స్పీకర్ వంటివన్నీ సింగిల్ డివైస్...
Observing India's Elections: German Ambassador

భారత్ ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి

న్యూఢిల్లీ: భారత్‌లో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా...
PM Modi promises 3 new bullet trains at BJP manifesto

దక్షిణ భారత్ కు బుల్లెట్ ట్రైన్: పిఎం మోడీ హామీ

దేశంలో బుల్లెట్ ట్రైన్ సర్వీసులను విస్తరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఆదివారం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని.. బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో...
Elon Musk to meet PM Modi on India visit

భారత్‌లో మస్క్ పర్యటన

 ప్రధాని మోడీతో భేటీ న్యూఢిల్లీ: అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా సిఇఒ ఎలాన్ మస్క్ ఈ నెలాఖరున భారత్‌లో పర్యటించి, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆయన...
India does not interfere in Canadian elections

కెనడా ఎన్నికలలో భారత్ జోక్యం లేదు

న్యూఢిల్లీ: కెనడా రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించలేదని కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం ఆరోపణలపై విచారణ జరుపుతున్న అధికారిక కమిషన్ స్పష్టం చేసింది. 2021లో జరిగిన కెనడా ఎన్నికలలో విదేశీ జోక్యం...
US Ambassador Eric Garcetti praised on India

భవిష్యత్తును చూడాలంటే భారత్‌కు రండి: అమెరికా రాయబారి

న్యూఢిల్లీ/వాషింగ్టన్: మనదేశ అభివృద్ధి ప్రయాణంపై అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర...
Arabian Sea

సముద్రపు దొంగల నుంచి పాక్ సిబ్బందిని రక్షించిన భారత్ నేవీ

అరేబియా సముద్రంలో భారత నావికాదళం మరో సాహసోపేత ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో సముద్ర దొంగల నుంచి పాకిస్థానీయులను ఇండియన్ నేవీ సురక్షితంగా కాపాడింది. శుక్రవారం సాయంత్రం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా...

370 కోట్లతో మయన్మార్ సరిహద్దులో కంచె భారత్ యోచన

అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాల నిరోధానికి మయన్మార్‌తో సరిహద్దులో ఒక దశాబ్దంలోగా రూ. 370 కోట్లతో కంచె నిర్మించాలని భారత్ యోచిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు. 1610 కిలో మీటర్ల నిడివి...
'Bharat Mata Ki Jai' is Muslim slogan

‘భారత్ మాతా కీ జై’ నినాదం ఒక ముస్లింది

సంఘ్ పరివార్ దానిని విడనాడుతుందా? కేరళ సిఎం విజయన్ మలప్పురం (కేరళ) : ‘భారత్ మాతా కీ జై’, ‘జై హింద్’ నినాదాలను ముందుగా చేసింది ఇద్దరు ముస్లింలు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
Nausena Bhawan Symbol of Naya Bharat: Chief Admiral of the Navy

నయా భారత్‌కు చిహ్నం నౌసేనా భవన్: నేవీ చీఫ్ అడ్మిరల్

న్యూఢిల్లీ: భారత్ నేవీ ప్రధాన కేంద్రం నౌసేనా భవన్, కేవలం భవనం మాత్రమే కాదని, నయాభారత్‌కు, నయీ నౌసేనకు సంకేతమని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ వెల్లడించారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న...

కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ప్రకటన..భారత్ నిరసన

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ స్పందించిన తీరుకు భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.జర్మనీ విదేశాంగ మంత్రిత్వశాఖ కేజ్రీవాల్ అరెస్టుపై విడుదల చేసిన ప్రకటన దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా...

వాట్సాప్‌లో వికసిత్ భారత్ మెసేజ్‌లు ఆపండి

మొబైల్ యూజర్లకు ఇప్పటికీ వికసిత్ భారత్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి. అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని కేంద్ర ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది....
US Slams China over Arunachal Pradesh Dispute

అరుణాచల్ భారత్‌దే.. చైనా తీరుపై అమెరికా ఆగ్రహం

వాషింగ్టన్: భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా అసంబద్ధ వైఖరిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. ఆ భూభాగం ఎప్పటికీ భారత్‌దేనని తేల్చి చెప్పింది. దాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని...

భారత్‌లో ప్రజాస్వామ్యం ఉందనేది వట్టిమాట: రాహుల్ గాంధీ

హైదరాబాద్: బ్యాంకు ఖాతా ఫ్రీజ్ ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్ ప్రసంగించారు. ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా స్తంభిస్తే అంతా...
PM Modi Congratulates Vladimir Putin

భారత్, రష్యా బంధం పటిష్ఠం: పుతిన్‌కు ప్రధాని మోడీ అభినందన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికైనందుకు అభినందించారు. భారత్, రష్యా ‘ప్రత్యేక, గర్వకారక వ్యూహాత్మక భాగస్వామ్యం’ విస్తరణ దిశగా...

Latest News