Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
భారత్కు ఎదురుందా?
ఇంగ్లండ్కు సవాల్!
నేటి నుంచి చివరి టెస్టు
ధర్మశాల : ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ చివరి దశకు చేరుకుంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా జరిగే...
రానున్న కాలంలో వెయ్యి అమృత్ భారత్ రైళ్ల తయారీ : రైల్వే మంత్రి వైష్ణవ్
న్యూఢిల్లీ : రానున్న సంవత్సరాల్లో భారత్ వెయ్యి అమృత్ భారత్ రైళ్లను తయారు చేయగలుగుతుందని , గంటకు 250 కిమీ వేగంతో ఇవి నడుస్తాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం...
మధ్యప్రదేశ్లో అడుగుపెట్టనున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
భోపాల్: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ శనివారం మోరీనా జిల్లా మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఐదు రోజుల విరామం తర్వాత, యాత్ర శనివారం రాజస్థాన్లోని ధోల్పూర్...
భారత్తో మాల్దీవుల సంబంధాలను చెడగొట్టలేం
మాలే : మాల్దీవుల కొత్త ప్రభుత్వం విదేశీ విధానంలో మార్పులు తీసుకొచ్చినప్పటికీ, భారత్తో సంబంధాలను చెడగొట్టలేమని ప్రఖ్యాత మాల్దీవుల రాజనీతిజ్ఞుడు, మాల్దీవుల విపక్ష నూతన నాయకుడు అబ్దుల్లా షహీద్ వెల్లడించారు. సన్ఆన్లైన్ అనే...
సమాజంపై నా లక్ష్యం వేరు: భారత్ టెక్స్ సదస్సులో మోడీ
ప్రభుత్వ జోక్యం కనీస మాత్రంగా ఉండే సమాజం కావాలి
ప్రజల సౌభాగ్యానికి అది దోహదకారి
మధ్య తరగతి జీవితాల్లో జోక్యం నాకు అయిష్టం
‘భారత్ టెక్స్’ సదస్సులో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ :...
రాంచీ టెస్టు భారత్దే
రాంచీ: ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగు టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై టీమిండియా గెలుపొందింది. నాలుగు టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 61 ఓవర్లలో ఐదు వికెట్లు...
ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు.. విజయానికి 152 పరుగుల దూరంలో భారత్
రాంఛీ: భారత బౌలర్లు సత్తా చాటడంతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయానికి ఇంకో 152 పరుగులు మాత్రమే అవసరం. భారత్ చేతిలో...
145 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్.. భారత్ లక్ష్యం ఎంతంటే?
రాంఛీ: భారత బౌలర్ల ధాటికి.. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు చేతులెత్తేశారు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో నాలుగో టెస్టు...
భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంక
లక్నో : రాహుల్ గాంధీ సారథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తర ప్రదేశ మొరాదాబాద్లో తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో యాత్ర చివరి...
జాహ్నవి కందుల మృతి కేసు.. రివ్యూ కోరిన భారత్
వాషింగ్టన్: అమెరికాలో ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని శనివారం...
రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత్ 219/7..
ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా తడబాటుకు గురైంది. ఇంగ్లండ్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగుతుండడంతో క్రీజులో ఎక్కువసేపు నిలబడలేక పెవిలియన్ కు క్యూట్టారు....
చెలరేగుతున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. ఏడో వికెట్ కోల్పోయిన భారత్
రాంఛీ: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తడబడింది. దీంతో తక్కువ స్కోరుకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. డబుల్ సెంచరీలతో మెరుపులు మెరిపిస్తున్న యంగ్...
అభివృద్ధి @ భారత్
ఇది మోడీ గ్యారంటీ
వచ్చే ఐదేళ్లలో ప్రగతికి ప్రతీకగా నిలబడనున్న భారత్
వారణాసిలో ప్రధాని మోడీ
వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో...
ఎల్నినోతో భారత్లో కరవు తప్పదా?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా...
వచ్చే ఐదేళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్
వారణాసి : భారత్ వచ్చే ఐదు సంవత్సరాలలో అభివృద్ధికి నమూనాగా మారనున్నదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వారణాసిలో ప్రకటించారు. అది ‘మోడీ గ్యారంటీ’ అని ఆయన చెప్పారు. కాశీని ఒక ఉదాహరణగా...
రాంచీ చేరిన భారత్, ఇంగ్లండ్ జట్లు
రాంచీ : నాలుగో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్, భారత్ జట్లు జార్ఖండ్ రాజధాని రాంచీ చేరుకున్నాయి. మంగళవారం రాజ్కోట్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఇక్కడికి చేరారు. ఐదు...
పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా.. ఒకస్థానం దిగజారిన భారత్
న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్పోర్టు జాబితాలో భారత్ గత ఏడాదితో పోలిస్తే ఒకస్థానం దిగజారి 85 వ ర్యాంకుకు పరిమితమైంది.టాప్లో ఫ్రాన్స్ ఉంది. హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్ 2024పేరిట ఈ...
వికసిత్ యూపితోనే వికసిత్ భారత్ సాధ్యం: ప్రధాని మోదీ
యూపి అంటే ఒకప్పుడు ఘర్షణలు, కర్ఫ్యూలే ఉండేవని..కానీ, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా యూపి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
భారత్ టీమ్కు పసిడి
ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న పివి సింధూ జట్టు
మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును...
భారత్ టీమ్కు పసిడి
మలేసియా(షా అలామ్) : భారత బాడ్మింటన్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ను తొలిసారి గెలుచుకొని నయా రికార్డును నెలకొల్పింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో థాయ్లాండ్ను 3-2 తేడాతో...