Home Search
సచిన్ - search results
If you're not happy with the results, please do another search
సమరోత్సాహంతో భారత్.. నేడు నెదర్లాండ్స్తో చివరి పోరు
బెంగళూరు: ప్రపంచకప్లో వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఆతిథ్య టీమిండియా ఆదివారం నెదర్లాండ్స్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో 8 విజయాలు సాధించిన భారత్...
వన్డేల్లో గిల్ కు నంబర్ వన్ ర్యాంక్
భారత ఓపెనర్ శుభమన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకర్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రెండేళ్లుగా ఈ స్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది. ఐసిసి విడుదల చేసిన...
ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023 ఆదివారం నగరంలో జరిగింది. తెలంగాణకు చెందిన బి రమేష్ చంద్ర, మహారాష్ట్రకు చెందిన ప్రజక్తా గాడ్బోలే మారథాన్లో...
సిరాజ్ షాక్.. 6 పరుగులకే డికాక్ ఔట్
దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు మొదట్లోనే షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగుల వద్ద డికాక్(05) ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాకి సిరాజ్ తొలి షాక్...
ఇండియా 326/5
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో 49వ సెంచరీ...
జెఎస్డబ్ల్యూ వెంచర్స్ $3.5 మిలియన్లను సమీకరించిన గ్రోకామ్స్
ముంబై: మార్గదర్శక మసాలా టెక్ కంపెనీ అయిన గ్రోకామ్స్ తాజాగా జేఎస్ డబ్ల్యూ వెంచర్స్ & అరాలి వెంచర్స్ నుండి US$3.5 మిలియన్లను సేకరించింది. ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్ ఇన్ఫోఎడ్జ్ వెంచర్స్ కూడా...
రాజస్థాన్ లో బిజెపి సెల్ఫ్ గోల్ ?
రాజస్థాన్ ఎన్నికల్లో తరచూ ప్రభుత్వ వ్యతిరేకతే కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. అందుకే గత పాతికేళ్లుగా కాంగ్రెస్, బీజేపీ... ఒకదాని తర్వాత మరొకటి అధికారంలోకి రావడం ఆనవాయితీగా మారింది. ఈ రెండు పార్టీలలోనూ...
రాజస్థాన్ బిజెపి అభ్యర్థుల మూడో జాబితా విడుదల
జైపూర్ : ఈనెల 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా గురువారం విడుదలైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్పై పోటీకి సర్దార్పుర అసెంబ్లీ స్థానం నుంచి మహేంద్ర సింగ్...
కోహ్లీ బర్త్ డేకు ఈడెన్ ముస్తాబు
కోల్కతా: రికార్డుల రారాజు, టీమిండియా మాజీమ సారధి విరాట్ కోహ్లీ స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో తనదైన శైలిలో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాగా.. నవంబర్ 5న కోహ్లీ...
ముకేశ్ అంబానీకి మళ్లీ బెదిరింపు
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపింది. అంబానీ కంపెనీకి చెందిన ఓ ఇమెయిల్ ఐడికి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తినుంచి బెదిరింపు మెయిల్...
రాజస్థాన్లో 33 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలిజాబితా విడుదల
న్యూఢిల్లీ : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై రెండు వారాలు గడిచినా, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకు 33 మంది అభ్యర్థులతో మొదటి జాబితా శనివారం...
ఒత్తిడి చేసి సంతకం చేయించారు: మహువా మొయిత్రా
న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై వ్యాపారవేత్త దర్శన్ హీరనందానీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ, అదానీ...
రికార్డుల మోత మోగించిన విరాట్
హైదరాబాద్: రన్ మిషన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్పై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడంతో భారత జట్టు భారీ విజయం సాధించింది. వన్డేలో విరాట్ కోహ్లీ...
నేను వద్దన్నా సిఎం పదవి నన్ను వదలడం లేదు: గెహ్లాట్
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని వదిలివేయాలని తాను భావిస్తున్నప్పటికీ అది తనను వదలడం లేదని, బహుశా అది తనను వదలకపోవచ్చని రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వృద్ధ నాయకుడు అశోక్ గెహ్లాట్ అన్నారు.
గురువారం...
ఆర్టిసి బస్సు-టాటా సుమో ఢీ: ఆరుగురు మృతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం గడగ్ జిల్లాలోని నారేగల్-గజేంద్రగడ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గడ్డిహళ్లి ప్రాంతంలో టాటా సుమో- కెఆర్టిసి బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో...
రోహిత్ విధ్వంసం..
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ను చిత్తు చేసింది. కెప్టెన్...
రోహిత్ వీర విహారం.. రికార్డులు బద్దలు కొట్టిన హిట్మ్యాన్
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్తో బుధవారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి వరల్డ్కప్లో అత్యంత వేగంగా శతకం సాధించిన భారత...
‘పాంచ’జన్యం
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల శాసన సభల ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. 2024 లోక్సభ ఎన్నికలకు ఆరు మాసాల ముందు జరుగనున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు నవంబర్ 730...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
పల్వాల్: హర్యానాలోని పాల్వాల్ జిల్లా జాతీయ రహదారి-19పై ముండ్కటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మరణించారు. మృతుల్లో ఒకరి బంధువుల ఫిర్యాదు...
12 ఏళ్ల బాలికపై అత్యాచారం..
హైదరాబాద్: 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై , నడిరోడ్డుపై అర్ధనగ్న స్థితిలో రక్తమోడుతూ సాయం కోరితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదు సరికదా చీదరించుకున్నారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లోని...