Home Search
పార్లమెంట్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర కార్యక్రమాల సద్వినియోగం అవసరం : నిర్మలా సీతారామన్
హైదరాబాద్ : రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలను ప్రారంభించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో...
తండాలను పంచాయతీలుగా మార్పు చేయాలి : టి టిడిపి వినతి
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కట్టా రాములు నియామకం
హైదరాబాద్ : గిరిజన తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్పు చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు గురువారం ఎన్టిఆర్ భవన్లో...
కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మహాపడావు
నాగర్కర్నూల్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త మహాపడావు, జాతీయ సమ్మెమ ఆగస్టు 9, 10 తేదీలలో నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు...
నేపాల్ నుంచి టమాటాల దిగుమతికి సన్నాహాలు
న్యూఢిల్లీ: దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో నేపాల్ నుంచి టమాటాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు.
మొదటి విడత టమాటా దిగుమతులు శుక్రవారం...
మణిపూర్ బిజెపి ఎంపిని మాట్లాడనివ్వరెందుకు: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కొందరు కేంద్ర మంత్రులు లోక్సభలో మాట్లాడారే కాని మణిపూర్కు చెందిన బిజెపి ఎంపి, కేంద్ర సహాయ మంత్రి రాజ్కుమార్ రంజన్ సింగ్కు...
దూబే దుమారం
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.86 వే ల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదిక గా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి...
హెగ్డేవార్ కందకుర్తి ప్రస్తావన ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: పార్లమెంటు వేదికగా టిపిసిసి అధ్యక్షుడు, లోకసభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ని ఎందుకు స్మరించుకుంటున్నారని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. హెడ్గేవార్ తెలంగాణలోని...
దేశ సంపద పెంచినా..శూన్య హస్తమే!
హైదరాబాద్ : దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో తెలంగాణ తలసరి నికర రాష్ట్ర ఉత్పత్తి ఆరేళ్లలో 72 శాతానికి పైగా పెరిగిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. రాజ్యసభలో...
సాటివారిపై రాహుల్ మానవత్వం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంట్కు వెళ్తుండగా, దారిలో స్కూటర్ డ్రైవ్ చేస్తూ ఒకరు కారు ఢీకొని కింద పడిపోయాడు. సోనియా నివాసం 10 జనపధ్ రోడ్ సమీపంలో...
మణిపూర్ తగలబడుతుంటే మోదీ, షా ఓట్ల వేట: రేవంత్
హైదరాబాద్ : గత తొమ్మిదేళ్లుగా దేశంలో విభజించు పాలించు అనే విధానాన్ని బిజెపి అవలంభిస్తోందని మల్కాజ్ గిరి ఎంపి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం లోక్ సభలో ఇండియా కూటమి...
పిల్లల సంరక్షణ సెలవులు 730 రోజులు
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నమహిళా, ఒంటరి పురుష ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ నిమిత్తం ఏకంగా 730 రోజులు సెలవులకు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది...
రాహుల్ గాంధీపై మండిపడ్డ డికె అరుణ
హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు మహిళల పట్ల వారికి గల చిన్న చూపుకు నిదర్శనమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ మండిపడ్డారు. బుధవారం...
అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై చర్చేది? : కాంగ్రెస్
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని పిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి సభను ఎలా నడపాలో ఇంకా తెలియడం లేదని...
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరస్తిస్తూ ధర్నా…
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
కార్మిక సంఘాల రెండు రోజుల మహా ధర్నాలకు ఏ ఐ వై ఎఫ్ సంపూర్ణ మద్దతు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను...
దూబే వ్యాఖ్యలతో పగలబడి నవ్విన సోనియా
న్యూఢిల్లీ : పార్లమెంట్ లో మంగళవారం రోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిజెపి ఎంపి నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలతో లోక్ సభలో నవ్వులు విరబూశాయి. కాంగ్రెస్ పార్టీని.. సోనియాగాంధీని ఉద్దేశించి.. అవిశ్వాస...
చట్టసభల మీద బిఆర్ఎస్కు విశ్వాసం సన్నగిల్లింది:ఈటల
హైదరాబాద్ : చట్ట సభలపై ముఖ్యమంత్రికి నమ్మకం సన్నగిల్లిందని బిజెపి ఎమ్మెల్యే, ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ విమర్శించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో...
ఢిల్లీ బిల్లు ఆమోదం వేళ… మంత్రుల శాఖలు మార్చిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ఆప్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు చేసింది. మంత్రి సౌరభ్ భరద్వాజ్ను సేవలు, విజిలెన్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించి, ఆ రెండు శాఖలను అతిశీకి...
రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపిగా రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. మోడీ ఇంటిపేరును దుర్భాషలాడారని రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు ఆయనకు శిక్ష విధించడం, తరువాత ఆయన ఎంపి సీటుపై లోక్సభ...
ఉద్యమిస్తేనే ఉషోదయం..
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ పేరుకు మాత్రమే పార్టీ అని, భారతదేశ పరివర్తనే దీని అసలు లక్ష్యమని, యావత్ భారతదేశం పరివర్తన చెందాల్సిన అవసరముందని, భారతదేశం ఎందుకు పరివర్తనం చెందాల్సిన అవసరముందో మీకు సులభంగా అర్థమయ్యేలా...
ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదం, కీలకమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం తీవ్రస్థాయి చర్చ అనంతరం ఓటింగ్లో నెగ్గింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీనితో...