Friday, May 10, 2024
Home Search

పార్లమెంట్ - search results

If you're not happy with the results, please do another search

పుల్వామా అమరుల కుటుంబాలకు రూ.2. 94 కోట్ల పరిహారం : కేంద్రం

న్యూఢిల్లీ : పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు స్థాయిని బట్టి రూ. 1.56 కోట్ల నుంచి 2.94 కోట్ల పరిహారం అందజేశామని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ బుధవారం పార్లమెంట్‌లో వెల్లడించారు....

లేఖలతో లాభం లేదు.. చేతలు ముఖ్యం

న్యూఢిల్లీ : ఉత్తుత్తి లేఖలతో లాభం లేదని, అధికార పక్షం తమ చేతలతో ముందు ప్రతిపక్షాల విశ్వాసం పొందాల్సి ఉందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. మణిపూర్ పరిస్థితిపై పార్లమెంట్‌లో ప్రధాని...

ఆగస్టు మూడో వారంలో టి టిడిపి బస్సు యాత్ర

హైదరాబాద్ : ఆగస్టు మూడవ వారంలో బస్సు యాత్ర నిర్వహించాలని, బస్సుయాత్ర నిర్వహణ కోసం 9 కమిటీలను ఏర్పాటు చేసి యాత్ర విజయవంతానికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు...
Bandi sanjay

ఆ ముగ్గురికి ఫ్రెండ్ షిప్ డే ముందే వచ్చేసింది : బండి

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ద్వారా పార్లమెంట్ లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పది రోజుల ముందుగానే ఫ్రెండ్ షిప్ డే జరుపుకోవాలని చూస్తున్నాయని బిజెపి ఎంపి బండి...
PM Modi's 2019 Prediction Goes Viral

ఆనాడే ఊహించిన మోడీ.. నాలుగేళ్ల నాటి వీడియో వైరల్

న్యూఢిల్లీ : మణిపూర్ అల్లర్ల అంశంపై పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో ఎలాగైనా మాట్లాడించాలని ప్రయత్నిస్తున్నే విపక్ష కూటమి “ఇండియా తాజాగా అవిశ్వాస తీర్మాన అస్త్రంతో సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో...
High Court proceedings are already telecast live at seven places

ఇప్పటికే ఏడు చోట్ల ప్రత్యక్షప్రసారంలో హైకోర్టు కార్యకలాపాలు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏడు హైకోర్టుల్లో కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ వ్యవహారాలు సంబంధిత హైకోర్టు పాలనాపరమైన అంశాల్లోకే వస్తాయని అందులో కేంద్ర ప్రభుత్వం...
Why Modi silent on Americans?

అవిశ్వాస పరీక్షలో ఎవరిది పైచేయి?

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిబంధనల ప్రకారం అవసరమైన 50 మందికిపైగా ఎంపీల సంతకాలతో కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగోయ్ అందచేసిన అవిశ్వాసన తీర్మానం నోటీసును లోక్‌సభ స్పీకర్...
BJP Workers protest Against MP Arvind

ఎంపి అర్వింద్ కు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల ఆందోళన..

హైదరాబాద్: బిజెపి ఎంపి ధర్వపురి అర్వింద్ తీరుపై సొంత పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎంపి అర్వింద్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ కార్యకర్తలు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్ ఏకపక్ష...

మోడీపై ఇండియాకు విశ్వాసం ఎందుకుంటుంది: సిబల్

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రకటన చేసే విశ్వాసంప్రధాని నరేంద్ర మోడీకి కొరవడితే ఆయనపై ఇండియా(ప్రతిపక్ష కూటమి)కు నమ్మకం ఎలా కలుగుతుందని కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు కపిల్ పిబల్ బుధవారం ప్రశ్నించారు. మణిపూర్...
Delay in construction of Yadadri Power Plant due to Centre

కేంద్రం తీరుతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోజాప్యం

హైదరాబాద్ :కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి సహకరించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్‌కు అనుమతులు జారీ చేయాకుండా మోకాలడ్డుతోందని కొంత...
Kishan Reddy

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ డిఎన్‌ఎ ఒకటే : కిషన్‌రెడ్డి

హైదరాబాద్ : బిజెపికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య అవగాహనబంధం మరోసారి బహిరంగమైందని బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ట్వీటర్ వేదికగా ఆయన...
Congress

బలహీనంగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ పార్టీ కన్ను ?

సునీల్ కనుగోలు వ్యూహాలతో ఉత్సాహంతో ముందుకెళుతున్న నాయకులు 88 అసెంబ్లీ, 12 పార్లమెంట్ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో పట్టు సాధించడానికి ప్రణాళికలు హైదరాబాద్ : ఎస్సీ,...
Rahul Gandhi Hits Back As PM Modi Remark On INDIA

మోడీజీ… మీకు సాయం కావాలంటే మమ్మల్ని పిలవండి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : విపక్షకూటమి ఇండియాపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్ పేర్లతో తమ కూటమిని పోల్చడంపై మండిపడ్డారు. “...
Modi comments on Congress on phone banking scam

మోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం: ప్రతిపక్షాల నిర్ణయం?

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు నిర్ణయించుకున్నట్లు ఉన్నత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మరికొద్దిసేపట్లోనే ఇందుకు సంబంధించి లోక్‌సభ స్పీకర్...

పండుగలా కెటిఆర్ జన్మదినోత్సవం

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె. టి. రామారావు 47వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జన్మదిన వేడుకలు...

ప్రధానే రావాలి.. ప్రకటన చేయాలి

న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు మణిపూర్ అంశం కొరుకుడుపడని ప్రతిష్టంభనగా మారింది. మణిపూర్ విషయంపై సభలలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతారని, చర్చకు తాము సిద్ధం అని ప్రభుత్వం తెలిపింది....
Anurag Thakur appeals with folded hands

చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. పార్లమెంటులో చర్చకు రండి

న్యూఢిల్లీ : మణిపూర్ హింసాత్మక సంఘటనలపై తక్షణమే పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతుండడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై చర్చలో పాల్గొనాలని...
AAP MP Raghav Chadha writes to Rajya Sabha chairman

రాజ్యసభ చైర్మన్‌కు ఆప్ లేఖ

న్యూఢిల్లీ : ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌కు ఆప్ లేఖ రాసింది....

రైతు రుణమాఫీ, రైతుల సమస్యలపై పెరాడాలి

కామారెడ్డి : పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర పశుసంవర్ధ్దక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల కామారెడ్డి నియోజకవర్గ పర్యటన సందర్భంగా బిబిపేట్ మండలం పెద్దమ్మ కళ్యాణ మండపంలో జహీరాబాద్ పార్లమెంట్...
Muzigal Open music academy in Kakinada

కాకినాడలో అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన ముజిగల్‌

కాకినాడ: దేశంలో అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, ముజిగల్‌ తమ 7వ అత్యాధునిక సంగీత అకాడమీని కాకినాడ (ఆంధ్రప్రదేశ్)లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి వంగ గీత, కాకినాడ...

Latest News