Sunday, June 2, 2024
Home Search

పార్లమెంట్ - search results

If you're not happy with the results, please do another search
KP Sharma Oli has made serious comments on India

భారత్ నుంచి వచ్చే వైరసే ప్రమాదకరం

  నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యాఖ్యలు ఖాట్మాండూ : లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాల కోసం భారత్, నేపాల్‌ల మధ్య వివాదం నెలకొన్న తరుణంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై...
Introduce "Skill Development" course:B vinod

షరతులెందుకు?

  ఎఫ్‌ఆర్‌బిఎం పెంచుతూ నిబంధనలతో ముందరి కాళ్లకు బంధాలు వేయడం సరికాదు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం, కేంద్రం అంకెల గారడీ : బి. వినోద్‌కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచిన కేంద్ర ప్ర భుత్వం...

రాష్ట్రాల హక్కులను హరించే చట్టాలు

  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేంద్రీకృత విధానాలను అమలు చేస్తుంది. వారి ఆరు సంవత్సరాల పాలన చూశాకే నేను ఈమాట అనాల్సి వస్తుంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వేస్తున్న...
New-Electricity-Bill

రాష్ట్రాల అధికారాలకే కత్తెర!

కేంద్ర విద్యుత్ చట్టం కొత్త ముసాయిదాపై పలు రాష్ట్రాల అభ్యంతరాలు? హైదరాబాద్ : కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యుత్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రాల అధికారాలకు కత్తెరపడనుందన్న ప్రచారం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధానంగా వినిపిస్తోంది....

తెలంగాణ యాపిల్ పండింది !

  ఆదిలాబాద్ జిల్లా కెరమెరి అటవీ ప్రాంతంలో సాగు నెల రోజుల్లో కోతకు వస్తుందని కెటిఆర్, సంతోష్, కవితకు ట్వీట్ చేసిన రైతు మన తెలంగాణ/హైదరాబాద్: మినీ కశ్మీరంలా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా‌లోని ఉట్నూర్ మండలం, కెరమెరి...

పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యుడుగా ఎంపి సంతోష్‌కుమార్ నియామకం

  ఉత్తర్వులు జారీచేసిన కేంద్రప్రభుత్వం మనతెలంగాణ/హైదరాబాద్: పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడుగా టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ఎంపి మీనాక్షి...

కరోనాను కట్టడి చేయలేం.. కలిసి జీవించాల్సిందే: జగన్

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి ఉందని, రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ఎపి సిఎం వైఎస్...

రోల్‌మోడల్స్ కనిపించడం లేదు

  గౌతం గంభీర్ న్యూఢిల్లీ: ప్రస్తుత టీమిండియాలో రోల్‌మోడల్స్ ఎవరూ లేరని భారత మాజీ క్రికెటర్, పార్లమెంట్ సభ్యుడు గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో టీమిండియా మాజీ ఆటగాడు...

11 తర్వాతే తుది నిర్ణయం

  జీవితాలిక కరోనాకు ముందు... కరోనా తర్వాత ప్రజల ప్రాణ రక్షణకు లాక్‌డౌనే పరిష్కార మార్గం. నేను ప్రతి రోజూ అన్ని రాష్ట్ట్రాల సిఎంలు, నిఫుణులతో చర్చిస్తూనే ఉన్నా. లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఏ ఒక్కరు...
aravind

అరవింద్ నీకిది తగునా?

తప్పుడు పత్రాలంటూ టిఆర్‌ఎస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, పార్టీ స్టేట్ సెక్రటరీ వై.సతీశ్ రెడ్డి ట్విట్ పార్లమెంట్‌కు వెళ్లేందుకు అనర్హుడంటూ ఆరోపణలు   మనతెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ జనార్ధన్ రాయ్...

రేపటి కరోనా- కెసిఆర్ నిర్ణయాలు

  దేశంలోని ఇతర రాష్ట్రాలతో మన తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చుకుంటే మనం కొంత బెటర్ గానే ఉంటామనిపిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలే అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు...

మన ప్రాణాలు మనమే కాపాడుకోవల్సిన సమయమిది

  మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి: కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని...

కరోనా మృతులు 15,000

పారిస్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 15,189కి చేరుకుంది. అధికారిక గణాంకాలను ఆధారంగా చేసుకుని ఎఎఫ్‌పి వార్తాసంస్థ ఈ విషయాన్ని సోమవారం తెలిపింది. కరోనాతో 24 గంటల వ్యవధిలోనే 1395 మంది...

పియుసి సభ్యులుగా ఎంపి సంతోష్ కుమార్

  మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను మదింపు చేసి కేంద్రానికి నివేదికలు ఇచ్చే ప్రతిష్ఠాత్మకమైన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో ప్రభుత్వరంగ...
Corona

బాలీవుడ్ సింగర్‌ కనికాకు కరోనా

  ముంబయి: బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ప్రస్తుతం లక్నోలోని కింగ్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఇటీవలే ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు...

కౌన్సిల్‌కు కవిత నామినేషన్

  అనంతరం నిజామాబాద్‌కు బయలుదేరిన మాజీ ఎంపి దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్...
MP KomatiReddy Venkat Reddy, PM Modi

మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించండి

మనతెలంగాణ/హైదరాబాద్:మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని, అదేవిధంగా సివరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు. సమావేశం అనంతరం...

మూసీనది శుద్ధి కోసం మూడు వేల కోట్లు కేటాయించండి

  హైదరాబాద్ : మూసీనది శుద్ధికోసం మూడు వేల కోట్లు కేటాయించాలని, అదేవిధంగా సివరేజీ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. మంగళవారం ప్రధాని మోదీని కోమటిరెడ్డి కలిశారు....

ఎవరికి ఎవరి భిక్ష?

  భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం మేం తప్పులు చెబితే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
KCR

బార్డర్ లో గోడ కడతామంటే సపోర్ట్ చేస్తాం: కెసిఆర్

హైదరాబాద్: ఏ దేశానికైనా పౌరసత్వం ఉండాలని, దానికో చట్టం ఉండాలని, దేశంలోకి చొరబాటుదారులను అనుమతించమని ఎవరూ చెప్పరని సిఎం కెసిఆర్ తెలిపారు. శాసన సభలో సిఎఎ, ఎన్‌సిఆర్, ఎన్‌పిఆర్‌ కు వ్యతిరేకంగా సిఎం...

Latest News