Home Search
దానం నాగేందర్ - search results
If you're not happy with the results, please do another search
‘రేసు’కు బ్రేకులు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఇండియా కార్ రేసింగ్ లీగ్ ఆదివారం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. శనివారం టెస్ట్ రేసులు...
అంబేద్కర్ సచివాలయం.. అమరుల త్యాగఫలం
మనతెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న డా.బిఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దేశానికే ఆదర్శంగా ప్రగతి పథంలో...
రోడ్లు అద్దంలా మెరవాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న రోడ్ల మరమ్మత్తుల పనులన్నీ శరవేగంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వచ్చే నెల రెండవ వారంలోగా పూర్తి కావాలన్నారు....
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కెటిఆర్
హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద జల దృశ్యంలో ఆయన విగ్రహాన్ని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్...
ఆదివాసీ, బంజారా భవన్లను ప్రారంభించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: భారతదేశంలో భాగమైన తెలంగాణ, జాతి సమైక్యతను ప్రకటిస్తున్న సెప్టెంబర్ 17 వజ్రోత్సవ వేళ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభమైన మరో అద్భుతమైన చారిత్రక ఘట్టం...
ఆ విషయంలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారు: తలసాని
హైదరాబాద్: తెలంగాణాకు నిజమైన స్వతంత్రం సెప్టెంబర్ 17 నే వచ్చిందని అందుకోసమే దీనిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని మంత్రి తలసాని తెలిపారు. పీపుల్స్ ప్లాజా లో తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాల...
మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాద్
మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాద్
చికిత్స కోసం దేశవిదేశాల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారు
వైద్యరంగంలో కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం అవసరం
కేర్ ఆసుపత్రిలో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టమ్ను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్: మెడికల్ టూరిజం...
గిరిజన యూనివర్సిటీ, 10 శాతం రిజర్వేషన్ లు ఏమయ్యాయి
హైదరాబాద్ : బంజారాహిల్స్ లో నూతనంగా నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ లను పరిశీలించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, ఎంఎల్ఎ దానం...
అర్హులైన వారందరికి పెన్షన్లు మంజూరు: తలసాని
హైదరాబాద్ : నగరంలో అర్హులైన ప్రతి ఒకరికి ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్దక, మత్స, పాడిపరిశ్రమల అభివృద్ది శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. బుధవారం మాసబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో...
17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు… ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ లు నగర ఎంఎల్ సిలు, ఎంఎల్ఎలతో, మేయర్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్...
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్, మంత్రి తలసాని
హైదరాబాద్: వినయకచవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్నారు. లంబోధరుడిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. గణనాథుని తొలి పూజలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.....
కవితకు సంఘీభావం
కెసిఆర్ను ఎదుర్కోలేక కవితపై నిరాధారమైన ఆరోపణలు తప్పుడు
కేసులకు భయపడం కవిత ఇంటిపై దాడి దారుణం మరోసారి ఇలా
జరిగితే బరిగీసి కొట్లాడుతాం కవితకు సంఘీభావం తెలిపిన అనంతరం
బిజెపి నేతలపై మంత్రులు...
మా జోలికి వస్తే బరిగీసి కొట్లాడుతాం..
మా జోలికి వస్తే బరిగీసి కొట్లాడుతాం
బిజెపి కార్యకర్తలు భౌతికంగా దాడి చేయటం దారుణం
మా కార్యకర్తలు కూడా దాడులు చేస్తే బిజెపి నాయకులు మిగలరూ ?
ఇలాంటి పరిణామాలు పునరావృత్తమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి
ఎమ్మెల్సీ కవితకు...
దేశంలో ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, మతతత్వం: కవిత
హైదరాబాద్: దేశంలో ఉన్న ప్రధాన సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, మతతత్వాన్ని సమూలంగా రూపుమాపితే, స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తయ్యేలేపు భారతదేశం, ప్రపంచంలో నంబర్ వన్ శక్తిగా ఎదిగే ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత...
ఆ ఒక్క నిమిషం.. మార్మోగిన జనగణమన
ఉద్వేగభరితంగా సాగిన కార్యక్రమం
హైదరాబాద్ అబిడ్స్లో సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల గానం
పల్లె, పట్టణాల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం
ఉ.11.30గంటలకు స్తంభించిన రాష్ట్రం
ఎక్కడి వాహనాలు అక్కడే
వాహనాలు దిగి జాతీయ గీతాన్ని ఆలపించిన పలువురు ప్రముఖులు
పొలాల్లోనూ, కల్యాణమండపాల్లోనూ...
వినాయక ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏరాట్లపై సమిక్ష
ఈ ఏడాది 6 లక్షల మట్టి ప్రతిమల పంపిణీ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: ఈ ఏడాది వివాయక ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం...
సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం అబిడ్స్ లోని నెహ్రూ సర్కిల్లో నిర్వహించిన ‘‘ తెలంగాణ రాష్ట్ర సామూహిక జాతీయ గీతాలాపన’’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ...
జాతి సమైక్యతను చాటాలి: మంత్రి తలసాని
హైదరాబాద్: దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని ఫ్రీడమ్ పార్క్ లో మంత్రి తలసాని, రాజ్యసభ...
నేరాలు జీరో కావాలి
మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారం: తలసాని
హైదరాబాద్: కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆగస్టు 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ను సిఎం కెసిఆర్ ప్రారంభించనున్నారని మంత్రి తలసాని తెలిపారు. దేశంలో ఎక్కడా...