Sunday, May 12, 2024
Home Search

రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే అధికారం: మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌ఎస్‌యూఐలో రాజకీయ జీవితం ప్రారంభించిన ఎపి పిసిసి అధ్యక్షుడు...
Sonia Gandhi Sits alone during budget session in parliament

కాశ్మీర్‌లో చిక్కుకుపోయిన కాంగ్రెస్ నేతలు.. పార్లమెంట్ లో సోనియా

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం కోసం శ్రీనగర్ వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా జమ్మూ, కశ్మీర్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడే చిక్కుపడి...
Rahul Gandhi

భారత్ జోడో యాత్రలో పాల్గొన్న మహబూబా ముఫ్తీ

అవంతిపోరా: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పిపిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అనంత్‌నాగ్ జిల్లాలో ‘భారత్ జోడో యాత్ర’ లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ చెర్సూ గ్రామంలో ఓ రోజు బస...
Rahul Gandhi and Omar Abdullah

‘భారత్ జోడో యాత్ర’లో చేరిన ఒమర్ అబ్దుల్లా

బనిహాల్: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా శుక్రవారం బనిహాల్ వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ఆయన ఇమేజ్...
Revanth Reddy Padayatra starts from Madanapally

మదనపల్లి నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

  వికారాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట మండలం మదనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. గురువారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హాథ్ సే హాథ్...
Rahul Gandhi denied Digvijay remarks

సైన్యం తీరు భేష్.. దిగ్విజయ్ చెత్త మాటలు

జాజ్జార్ కొట్లి/జమ్మూ : సర్జికల్ దాడులపై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మంగళవారం ఖండించారు. సైన్యం పట్ల అనుచిత వ్యాఖ్యలు సరికావని సింగ్‌ను...
Bharat Jodo Yatra resumes in Jammu amid heavy security

భారీ భద్రత మధ్య జమ్ములో భారత్ జోడో యాత్ర పునః ప్రారంభం

శ్రీనగర్ : అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ఆదివారం తిరిగి ప్రారంభించారు. శనివారం ఈ యాత్రకు ఒక్క రోజు విరామం ఇచ్చిన సంగతి...
Bharat Jodo Yatra- Kathua

కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’

జమ్ము: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది. గట్టి బందోబస్తు మధ్య ఈ యాత్ర మొదలయింది. అంతర్జాతీయ...
Manikrao Thakre

ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడెళ్తాం..?

హైదరాబాద్: ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తామని కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్ రావు థాక్రే సూటిగా ప్రశ్నించారు. పార్టీలో తమ మన అభిప్రాయభేదాలు రానివ్వొద్దని, సీనియర్లు...
Rahul Gandhi Bharat Jodo Yatra enter into Telangana today

తుది దశకు చేరుకున్న భారత్ జోడో యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తుది దశకు చేరుకోనుంది. భారత్ జోడో యాత్ర భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడం లక్ష్యంగా భారత జాతీయ కాంగ్రెస్​ పార్టీ...
Punjab Congress leader Manpreet Singh Badal joined BJP

బిజెపిలో చేరిన పంజాబ్ కాంగ్రెస్ నేత మన్‌ప్రీత్‌సింగ్ బాదల్

న్యూఢిల్లీ: పంజాబ్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు.ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన లేఖలో ఆయన పార్టీలో...
BRS public meeting in Khammam

మార్పుకు నాంది

మన తెలంగాణ/ఖమ్మం : హస్తినలో సత్తా చాటి ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ ఖమ్మం అడ్డా నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) బుధవారం (నేడు) సమరశంఖం...
Revanth Reddy visited Santokh Singh dead body

సంతోఖ్ సింగ్ పార్థివ దేహాన్ని సందర్శించిన రేవంత్ రెడ్డి

  ఛండీఘఢ్: పంజాబ్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించిన జలందర్ ఎంపి సంతోఖ్ సింగ్ చౌదరీ పార్థివ దేహాన్ని టిపిసిసి అధ్యక్షులు ఎంపి రేవంత్ రెడ్డి సందర్శించి...

జోడో యాత్రలో విషాదం… ఎంపి సంతోఖ్ సింగ్ గుండెపోటుతో కన్నుమూత

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం జరిగింది. కాంగ్రెస్ ఎంపి సంతోఖ్ సింగ్ చౌదరి గుండెపోటుతో కన్నుమూశారు. పంజాబ్ ఫిల్లౌర్ వద్ద జోడో యాత్ర చేస్తుండగా ఎంపి...
Prashant-Kishore

వారు పెద్దోళ్లు: ప్రశాంత్ కిశోర్

మోతిహారి: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’పై  రాజకీయవేత్తగా మారిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం వ్యంగ్యంతో కూడిన ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం కిశోర్ కూడా తన స్వంత...
Mallikarjun kharge comments on amit shah

మీరు హోం మంత్రా.. గుడి పూజారా అమిత్ షాజీ?

పానీపట్(హర్యానా): అయోధ్యలో రామాలయం 2024 జనవరి 1న ప్రారంభమవుతుందని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. ఆలయంపై ప్రకటన...
Kashmir leaders back into Congress

సొంత గూటికి 19 మంది ఆజాద్ విధేయుల రాక!

జమ్మూ: గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’లో చేరిన 19 మంది నాయకులు శుక్రవారం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూకశ్మీర్‌లోకి...

హస్తం.. అల్లకల్లోలం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపుల నుంచి ఆయన వైదొలగడంతో ఒక్క సారిగా కలకలం బయలు...
SIT Officers notice to Revanth Reddy on Paper leak

పాదయాత్రకు పర్మిషన్ లేదు

మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. హత్ సే హత్...
Rahul Gandhi

ఢిల్లీ నుంచి రెండో దశ ‘భారత్ జోడో యాత్ర’ షురూ!

మధ్యాహ్నం కల్లా యూపిలోకి ప్రవేశం న్యూఢిల్లీ: కాంగ్రెస్ చేపట్టిన రెండో దశ ‘భారత్ జోడో యాత్ర’ మంగళవారం ఢిల్లీ నుంచి మొదలయింది. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర కశ్మీరీ గేట్ వద్ద ఉన్న...

Latest News