Monday, April 29, 2024
Home Search

రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search
BJP leader attacked Gujarat Congress MLA

గుజరాత్ కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎపై బిజెపి నేత దాడి… తీవ్ర ఉద్రిక్తత

నవ్‌సారీ (గుజరాత్): గుజరాత్ నవ్‌సారీ జిల్లా ఖేర్గాంలో ఖేర్గాంలో కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ అనంత్ పటేల్‌పై బీజీపి నేత బాబు అహిర్, ఆయన మద్దతుదారులు దాడిచేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన...
New Congress Chief will not be remote control: Rahul

కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు మా రిమోట్ కంట్రోల్ కాదు

తురువెకెరె(కర్నాటక): కాంగ్రెస్ అధ్యక్షునిగా తదుపరి ఎన్నికయ్యే వ్యక్తి గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్‌గా ఉంటారంటూ వెలువడుతున్న వార్తలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్టివేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ...
Our target is next parliament elections:KTR

‘టార్గెట్’ 2024

వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మా లక్షం అందుకే టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చాం లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా బలపడుతుంది మహారాష్ట్ర, కర్నాటకలో మాకు సానుకూల పరిస్థితులు కన్నడనాట జెడిఎస్‌తో కలిసి పనిచేస్తాం...
KTR Post Card to PM Modi over GST on Handloom

గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్: కెటిఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదని కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని మంత్రి కెటిఆర్ సూచించారు. మంత్రి కెటిఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.  రాహుల్ కేరళలో...
Revanth Reddy

ఇడిని బిజెపి ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుంది: రేవంత్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బిజెపి కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇడి అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని...

శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి: విహెచ్

  హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం లేదని బిజెపి విమర్శలు  చేయడం సరికాదని వి హనుమంత రావు తెలిపారు. దేశం కోసం దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని, సోనియా గాంధీకి...
Bharat Jodo Yatra

కర్నాటకలోకి ’భారత్ జోడో యాత్ర‘

గుండ్లుపేట:   తమిళనాడు, కేరళలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించడంతో నీలగిరి రోడ్డులో తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పట్టణం పండుగ శోభ...

చేతగాక ‘చే’జేతులా…

జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని...
Kamalnath

రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు

న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని...
Political crisis in Rajasthan

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం!

సచిన్ పైలట్‌కు సిఎం పదవిస్తే ఒప్పుకోం గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది ఎంఎల్‌ఎల రాజీనామా హెచ్చరిక సిఎల్‌పి భేటీకి ముందు కీలక పరిణామాలు నా చేతుల్లో ఏమీ లేదు : అశోక్ గెహ్లాట్ జైపూర్ : రాజస్థాన్ కాంగ్రెస్‌లో...
Ashok Gehlot

ముఖ్యమంత్రి పదవిని వదులుకోనున్న అశోక్ గహ్లోత్

  జైసల్మేర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఓ విశేషమైన ప్రకటన చేశారు. తాను ఆగస్టులోనే సోనియా గాంధీకి తన రాజీనామా ప్రస్థావన చెప్పానని అన్నారు. ఆమె తనతో రాజస్థాన్‌పట్ల తనకు అమిత ప్రేమం...
Sonia's family is far from the presidency:Ashok gehlot

అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం

రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్ తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
Lalu Says He And Nitish Kumar To Meet Sonia Gandhi

త్వరలో నితీశ్‌తో కలసి సోనియాను కలుస్తా

లాలూ ప్రసాద్ వెల్లడి పాట్నా: దేశంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలలో ప్రతిపక్షాలను సంఘటితం చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలసి తాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని త్వరలోనే కలుస్తానని...
Congress reacts on skips Gujarat election dates

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల...

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు!

సంపాదకీయం: ఎక్కువ కాలం దేశాన్ని పాలించి ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమై పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని పెద్ద సంఖ్యలో కోల్పోయి కుంగికునారిల్లుతున్న జాతీ య ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అధ్యక్ష...
DK Aruna should apologize

డికె అరుణ క్షమాపణలు చెప్పాలి : మెట్టు సాయికుమార్

  మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పదవులు అనుభవించి పార్టీ మారిన నీచ చరిత్ర డికె అరుణ ఇప్పుడు బిజెపిలో తన మైలేజ్ కోసం కన్నతల్లి...

పార్టీలోనే జోడీ లేదు: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరినీ జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు...
OPS for employees if AAP comes to power

ఆప్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఓపిఎస్

గుజరాత్ ఓటర్లకు కేజ్రీవాల్ వాగ్దానం వడోదర: ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ తరహాలోనే పాత పెన్షన్ పథకాన్ని(ఓపిఎస్) అమలు...
Shashi Tharoor gears up for Congress presidential polls

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశి థరూర్ సిద్ధం

సెప్టెంబర్ 22న రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీపడుతుండగా, ఆయనకు పోటీగా శశిథరూర్ కూడా ఆ పదవికి పోటీపడుతున్నారు. కాగా పోటీని కాంగ్రెస్...
Galwan valley history

భూభాగంపై బిజెపి వ్యూహాత్మక మౌనం!

‘భారత్ తన ప్రాంతాన్ని కోల్పోయిందనే మాటల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ముగిసిన సేనల ఉపసంహరణ’ అనే శీర్షికతో డెక్కన్ హెరాల్డ్ పత్రిక ఒక వార్తనిచ్చింది. ఇతర పత్రికలు కూడా వేరే శీర్షికలతో...

Latest News

నిప్పుల గుండం