Home Search
సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం ‘జల’కాలాట
తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అలవిమాలిన ఆలస్యం
కృష్ణ జలాల్లో నేటికీ నోచుకోని నికర జలాల కేటాయింపు
కొత్త ట్రిబ్యునల్పై 4నెలలు గడిచినా ఉలుకూపలుకూ లేదు
సుప్రీంలో తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నా...
రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర
రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. పాలకులు చెడ్డవారైతే మంచి రాజ్యాంగమైనా చెడుగా మారుతుంది. మంచివారైతే రా జ్యాంగం చెడ్డదైనా...
విల్లు రాయకున్నా తండ్రి ఆస్తిలో కూతుళ్లకు వాటా
సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : ఆస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే.. అతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో.. అతని...
యాంట్రిక్స్ దేవాస్ కేసు దేశంపై మోసం
ఇది ఎలా జరిగిందో గత యుపిఎ ప్రభుత్వం చెప్పాలి
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : ఇస్రోకు చెందిన కమర్షియల్ వింగ్ యాంట్రిక్స్దేవాస్ మల్టిమీడియా మధ్య వివాదాస్పద ఒప్పందం కేసుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...
అభ్యర్థుల నేరచరిత్ర వెల్లడించేలా చూడాలంటూ పిటిషన్
ఎన్నికలకు ముందే పరిశీలించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికకు కారణాలతో పాటుగా వారి క్రిమినల్ కేసుల వివరాలను కూడా తమ వెబ్సైట్లలో ప్రచురించేలా చూసే విధంగా ఎన్నికల కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలని...
మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకే అరెస్ట్ చేశాం
నర్సింహానంద్ అరెస్టుపై పోలీసుల వివరణ
లక్నో: గత నెలలో హరిద్వార్లోని ‘ధర్మ సన్సద్‘ లేదా మతపరమైన సభలో మత పెద్ద నర్సింహానంద్ ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు అతన్ని మహిళలపై...
నా హత్యకు కుట్ర వైసిపి రెబల్ ఎంపి రఘురామ సంచలన ఆరోపణలు
మన తెలంగాణ/హైదరాబాద్: జార్ఖండ్కు చెందిన వారితో తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం నాడు న్యూఢిల్లీలో వైసిపి రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు...
నిష్పక్షపాత దర్యాప్తు!
పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా వైఫల్య ఘటనపై సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల విచారణ కమిటీని నియమించడం వొక మంచి పరిణామం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా...
సింగరేణి తెలంగాణదే
నిర్ణయాన్ని త్వరలో తెలియజేస్తామన్న అజయ్ భల్లా
ఆప్మేల్ పై సమర్థవంతంగా రాష్ట్రం వాదన
ఎపి నుంచే తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ.12,111కోట్లు రావలసి ఉంది
కోర్టులకెక్కడంతో విభజన సమస్యలు జఠిలం
షెడ్యూల్ 9లోని సంస్థలపై ఎపి షరతులను ఉల్లంఘిస్తూ...
షర్మిల పార్టీ రిజిస్టర్ కాలేదు
ఇతర పేర్లు ప్రతిపాదించాలని సూచించాం
అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు పరిశీలనలో ఉంది
స.హ.దరఖాస్తుకు భారత ఎన్నికల కమిషన్ స్పష్టం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పెట్టిన వైయస్సార్ తెలంగాణ...
ఎపి ఎంపి రఘురామకు సిఐడి నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఎపిలోని వైసిపి రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని బుధవారం నాడు ఎపి సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని...
ఏక పక్ష విచారణకు వదిలేయలేం
ప్రధాని కాన్వాయ్లో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్లో భద్రతా వైఫల్యం...
అయోధ్య నుంచి యోగి
అభివృద్ధి, హిందూత్వ నినాదాలతో తిరిగి అధికారం చేపట్టే బిజెపి వ్యూహం
న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించాలని బిజెపి కోర్ కమిటీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. యుపిలో...
ఒక్కరోజే 1.60లక్షల కేసులు
దేశంలో 10 శాతానికి పెరిగిన పాజిటివిటి రేటు
పార్లమెంట్ సిబ్బందిలో 400 మందికి కొవిడ్
నెలాఖరులో సమావేశాలకు ముందు కలకలం
సుప్రీంకోర్టులో నలుగురు జడ్జిలు, 150మంది సిబ్బందికి కొవిడ్
యుపిలో ఒకేరోజు 7695 కేసులు
న్యూఢిల్లీ :...
12 నుంచి నీట్-పిజి కౌన్సిలింగ్
కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మాండవీయ
న్యూఢిల్లీ: నీట్-పిజి కౌన్సిలింగ్ను జనవరి 12 నుంచి ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్మాండవీయ తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కొవిడ్పై పోరాడుతున్న సమయంలో దేశానికి...
అన్నీ అమ్మేశారు, ఇంకెక్కడి రిజర్వేషన్లు!
నేడు రిజర్వేషన్లు దేశంలోని అన్నికులాలకు అందుతున్నాయి. పైగా దేశ జనాభాలో కేవలం 5 శాతం ఉన్న ప్రజలకు నేడు 10 శాతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మేసిన బిజెపి, కాంగ్రెస్ లు...
నీట్-పిజి ప్రవేశాలకు మార్గం సుగమం
ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: నీట్-పిజి ప్రవేశాలకు మార్గం సుగమం అయింది. 2021-22 ఏడాదికి నీట్పిజి కౌన్సెలింగ్ను నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత రిజర్వేషన్ల...
ప్రధాని భద్రతా వైఫల్యంపై కఠిన నిర్ణయాలు ఉంటాయి..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం వ్యవహారాల శాఖ సమాచారం సేకరిస్తోందని, ఇందుకు బాధ్యులైన వారిపై భారీ, కఠిన నిర్ణయాలు ఉంటాయని కేంద్ర...
నీట్(పిజి) ప్రవేశాలపై 5న ”సుప్రీం”లో విచారణ
న్యూఢిల్లీ: నీట్(పిజి) ప్రవేశాలకు సంబంధించి ఆర్థికంగా బలహీన వర్గాల(ఇడబ్లుఎస్) కోటాపై దాఖలైన కేసు విచారణను బుధవారం చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్...
బండికి నో బెయిల్
14రోజుల జ్యూడిషియల్ కస్టడీ
నేడు హైకోర్టులో పిటిషన్?
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కరీంనగర్ కోర్టు సోమవారం నాడు తిరస్కరించింది. 14 రోజుల పాటు...