Sunday, June 15, 2025

జనగామలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ముందంజ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జనగామ నియోజకవర్గంలో ఐదో రౌండ్‌ పూర్తయ్యేసరికి బిఆర్ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి 7349 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 62 స్థానాల్లో ముందంజలో ఉండగా, రెండు స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో లీడ్ లో ఉండగా ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. బిజెపి 11, ఎంఐఎం 4 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News