Tuesday, April 30, 2024

పిఎల్ శ్రీనివాస్‌కు రాజేంద్రనగర్ నియోజకవర్గం బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /సిటీ బ్యూరో : బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పి.ఎల్ శ్రీనివాస్‌కు రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ బాధ్యతలు అప్పగించారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు స్వయంగా శ్రీనివాస్‌కు మంగళవారం సమాచారం ఇచ్చారు. దీంతో బాధ్యతలు అప్పచెప్పినందుకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లకు పీఎల్ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News