Wednesday, May 15, 2024

ఇ బైక్ లపై పహారా

- Advertisement -
- Advertisement -

Police duty on E Bikes in Lock down

హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు పహారా కాస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కాకుండా గల్లీలో తిరుగుతున్న వాహనాలను పట్టేస్తున్నారు. మంగళవారం మాదాపూర్ లో సిఐ, ఎస్ఐలు బుల్లి ఎలక్ట్రానిక్ బైక్ లపై తిరిగారు. హలా ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఇటీవల మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు ఈ-బైక్ లను ఉచితంగా ఇచ్చింది. ఆ బైక్ లను స్థానికులు ఆసక్తిగా చూశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News