Sunday, May 5, 2024

వలసల వెల్లువ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మ హారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరికల పరంపర రోజు రోజుకూ ఉ ధృతమవుతున్నది. బుధవారం నాడు పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ సమ క్షంలో ఔరంగాబాద్ ప్రాంతం నుం చి ప్రముఖ కీలక నేతలు పలువురు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాకప్పి అధినేత పార్టీ లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరి నవారిలో
ఎన్‌సిపి పార్టీ నుండి..ఔరంగాబాద్ జడ్పీ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, ఔరంగాబాద్ ఎన్‌సిపి పార్టీ వైస్ ప్రెసిడెంట్ రణ్వా సింగ్, విదర్భ షెట్కారి సంఘటన్ అధ్యక్షుడు జంగదీశ్ పాండే, మహారాష్ట్ర అన్నదాత షెట్కారి సంఘటన్ అధ్యక్షుడు జయజీ రావు సూర్య వంశీ, పోలంబరి ఎన్‌సిపి ఉపాధ్యక్షుడు త్రయంబత్ మడ్గే-లు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వీరితో పాటు పలువురు సీనియర్ రాజకీయ నేతలు, రైతు సంఘం నాయకులు, సామాజిక సేవ తదితర రంగాలకు చెందిన పలువురు నేతలు సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో జగదీష్ బోండే, కాశీనాథ్ ఫుటానే, కుల్దీప్ బోండే, స్వప్నిల్ వాకోడే, నందకిషోర్ ఖేర్డే, రుషబ్ వాకోడే,విజయ్ విల్హేకర్, సంజయ్ తైడే, అజయ్ దేశ్‌ముఖ్, అరుణ్ సాకోరే , సునీల్ షెరేవార్, ప్రమోద్ వాంఖడే, సునీల్ పడోలె, ప్రవీణ్ కోల్హే, జ్ఞానేశ్వర్ గాడే, గజానన్ భగత్, అమోల్ జాదవ్, సంజయ్ భుర్కటే, భీమ్‌రావ్ కొరాడ్కర్, సతీష్ అగర్వాల్, జె డి పాటిల్, గజానన్ దేవకే, సంజయ్ భర్సక్లే , సునీల్ సాబల్,సుశీల్ కచ్వే, మహేంద్ర గవాండే, గులాబ్ చవాన్, ఎన్ డి బ్రహ్మంకర్,ప్రమోద్ వాంఖడే, పురుషోత్తం ధోటే, కుమార్ సోమవంశీ, విజయ్ లాజుర్కర్, అంకుష్ మాకోడే, సాగర్ గవాండే, సుధాకర్ తేటే తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News