Thursday, May 2, 2024

క్షేత్రస్థాయి అధికారులతో ప్రధాని మోడీ సమీక్ష

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi review with field level officials

న్యూఢిల్లీ: క్షేత్రస్థాయి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు. పలు రాష్ట్రాలు, జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. కరోనా కట్టడి ప్రణాళికలను ప్రధానితో అధికారులు పంచుకున్నారు. కరోనా కట్టడిలో అధికారుల కృషిని ప్రధాని కొనియాడారు. కరోనాపై పోరులో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రదాని పేర్కొన్నారు. కరోనాపై యుద్ధంలో అధికారులే క్షత్రస్థాయి కమాండర్లని ఆయన తెలిపారు. జిల్లాల్లో పరిస్థితులు అధికారులకే బాగా తెలుసన్న ప్రదాని మోడీ జిల్లాల్లో మీరు గెలిస్తే దేశం గెలిచినట్లేనని మోడీ చెప్పారు.

Prime Minister Modi review with field level officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News