Thursday, May 2, 2024

సబ్బు బిళ్లపై పి.వి.నర్సింహా రావు చిత్రం

- Advertisement -
- Advertisement -

గజ్వేల్ : రాజనీతజ్ఞుడు, బహుభాషా కోవిదుడు స్వర్గీయ ప్రధాని పి.వి. నర్సింహా రావుకు భారతరత్న రావడం సంతోషంగా ఉందని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. పి.వి.నర్సింహా రావుకు భారత రత్న వచ్చిన సందర్బంగా ఆయన సబ్బు బిళ్లపై అద్భుత చి త్రాన్ని చిత్రించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ప్రధాని పి.వి.నర్సింహా రావుకు భారతరత్న రావడం తెలుగు వారందరికి  గర్వకారణమని, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టి భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చేందుకు పునాది వేసిన వ్యక్తిని భారత రత్నతో సత్కరించడం సంతోషకరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News