Wednesday, April 30, 2025

ఎఐసిసిలో రేవంత్, ఉత్తమ్ వర్గాలకు దక్కని చోటు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఎఐసిసి ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు,

తెలంగాణ నుంచి ఇద్దరుకు చోటు కల్పించారు. 39 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. ఈ వర్కింగ్ కమిటీలో 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు అని తెలిపారు. ఎపి నుంచి రఘువీరారెడ్డి, రాజస్థాన్ నుంచి సచిన్ ఫైలట్ సిడబ్లుసిలో అవకాశం కల్పించారు. శాశ్వత ఆహ్వానితులగా రాజనర్సింహ, కొప్పుల రాజు, సుబ్బరామిరెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లంరాజు, చల్లా వంశీచందర్ రెడ్డిలను నియమించారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల వర్గాలకు ఎఐసిసిలో అవకాశం దక్కలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News