Sunday, April 28, 2024

హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు.  రేవంత్ ఆధ్వర్యంలో ఖమ్మం డిసిసి కార్యాలయంలో తెలంగాణ జన గర్జన సభ సన్నాహక సమావేశం జరుగనుంది. జూలై 2న ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నారు. సభకు ముఖ్య అతిథిగా ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ. హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై సన్నాహక సమావేశంలో రేవంత్ చర్చించనున్నారు.

Also Read:  టిడిపితో పవన్ సహజీవనం: వైసిపి ఎంఎల్ఎ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News