Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 58222 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17331 వద్ద ముగిసింది. నిఫ్టీలలో జెఎస్డబ్లు, హిందాల్కో, కోల్ ఇండియా,...
అపహరణకు గురైన భారత సిక్కు కుటుంబం హత్య
కాలిఫోర్నియా: అపహరణకు గురైన 8 నెలల చిన్నారి (కుమార్తె) సహా నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం హత్యకు గురైందనికాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటించారు. ‘‘ఇది భయంకరమైనది, అర్థం లేనిదంటూ మెర్సెడ్ కంట్రీ...
జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తి
దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయి
పూని ఏదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి
మహా కవి గురజాడ అప్పారావు
లోకమంతా చీకటి గుప్పెట్లో విలవిలలాడుతున్నప్పుడు అదే ఆకాశంలో ఉషస్సనే శిశూదయమవుతుంది. దేశం నేడున్న...
బుల్ బిగ్ జంప్
భారీగా 1,276 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ఒక్క రోజే రూ.5.66 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ముంబై : గ్లోబల్ మార్కెట్లలో రికవరీ నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు భారీ జంప్ చేశాయి. ఈ వారం...
దుమ్మురేపిన ‘ధూమ్ ధామ్ ధోస్తాన్..’
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'దసరా' మేకర్స్ ప్రమోషనల్ వీడియోతో సినిమా ఫస్ట్ సింగిల్పై భారీ హైప్ని క్రియేట్ చేశారు. నాని రగ్గడ్ లుక్ తో కనిపించిన ఫస్ట్...
డిజిటల్ చెల్లింపుల ఆధారిత వాట్సాప్ టిక్కెటింగ్ సదుపాయం ప్రారంభించిన మెట్రోరైల్
మన తెలంగాణ, హైదరాబాద్ : డిజిటల్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఉండటో పాటుగా హరిత విధానంలో ప్రయాణాలను ప్రోత్సహిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో రైల్ దేశంలో మొట్టమొదటిసారిగా సమగ్రమైన డిజిటల్ చెల్లింపు...
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది : నిహారిక కొణిదల
గ్రీన్ఇండియా చాలెంజ్
ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది : నిహారిక కొణిదల
మన తెలంగాణ/హైదరబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి...
సుజ్లాన్ చైర్మన్ కన్నుమూత
విండ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన తులసి తంతి గుండెపోటుతో మృతి
న్యూఢిల్లీ : సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తులసి తంతి(64) శనివారం పుణెలో గుండెపోటుతో మరణించారు. సుజ్లాన్...
వాణిజ్యపరంగా భాగ్యనగరం టాప్
షాపింగ్ మాల్స్ లీజులో దేశంలోని టాప్- 8 సిటీల్లో హైదరాబాద్ నెంబర్వన్
రెండోస్థానంలో కోల్కత్తా, మూడోస్థానంలో ముంబై
మనతెలంగాణ/హైదరాబాద్: వాణిజ్యపరంగా భాగ్యనగరం భారతదేశానికే తలమానికంగా మారింది. షాపింగ్ మాల్స్ (లీజు స్థూల విస్తీర్ణం, గ్రాస్ లీజబుల్...
గృహ రుణాల రేట్లను పెంచేసిన పలు బ్యాంకులు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ లు ఎస్ బిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై రేట్లను పెంచేశాయి. గత వారం ఆర్బీఐ కీలక రెపో రేటును అర...
అహింసే గాంధీ ఆయుధం: బండి సంజయ్ కుమార్
కరీంనగర్: అహింసే తన ఆయుధంగా... సత్యమే తన శక్తిగా.. చేతిలో భగవద్గీతతో దేశానికి ఊతకర్రయై నిలిచి... ఆంగ్లేయులను ఎదిరించి, భారతమాత సంకెళ్లను తెంచిన జాతిపిత మహాత్మా గాంధీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని బిజెపి...
పండుగ క్యూలో ఐపిఒలు
సెబీ అనుమతితో సిద్ధమవుతున్న కంపెనీలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది మొదటి భాగంలో కంపెనీల ఐపిఒలు(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రైమరీ మార్కెట్లోకి కొన్ని రంగాల నుండి కొత్త ఆఫర్లు క్యూలో ఉన్నాయి....
తొలి ప్రజా నాయకుడు గాంధీ
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందుగా నాటి స్వాతంత్య్ర సమర యోధుడు గోపాలకృష్ణ గోఖలేను కలుస్తారు. ఆ సందర్భంగా ముందుగా పాదయాత్ర చేపట్టి అన్ని...
జై భారత్
ప్రపంచానికే దేశం అన్నపూర్ణ
పూల బొకే లాంటి దేశంలో శక్తులు చిచ్చుపెడుతున్నాయి
మన దగ్గర ఉన్నంత
వ్యవసాయ యోగ్య భూమి
అమెరికాలోనూ లేదు
భారత్లో 50శాతం
వ్యవసాయ యోగ్యమే..
అమెరికాలో 29%, చైనాలో
16%...
5G శకం ఆరంభం
ఢిల్లీ ప్రగతిమైదాన్లో సేవలు ఆరంభించిన
ప్రధాని మోడీ 8నగరాల్లో
సేవలు షురూ అక్టోబర్లోనే
అందుబాటులోకి రిలయన్స్ జియో సేవలు
ఎప్పటినుంచి ఆరంభించేది ఇదమిత్థంగా
స్పష్టం చేయని వొడాఫోన్ ఐడియా
130 కోట్ల మంది భారతీయులకు...
దసరా ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ ధోస్థాన్ నుంచి నాని మాసియెస్ట్ అవతార్
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా' నుండి మాస్ , రగ్గడ్ డ్యాన్స్ మూవ్లతో కూడిన మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ దసరా రోజున విడుదల కానుంది....
ఐదుగురు కేరళ ఆర్ఎస్ఎస్ నేతలకు వై క్యాటగిరి భద్రత
న్యూఢిల్లీ: భద్రతా ముప్పును దృష్టిలో ఉంచుకుని కేరళలోని ఐదుగురు ఆర్ఎస్ఎస్ నాయకులకు వై క్యాటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించినట్లు శనివారం వర్గాలు తెలిపాయి. ఇటీవల నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్...
ఢిల్లీలో ఉండి.. స్వీడన్లో కారు నడిపిన మోడీ
న్యూఢిల్లీ : మానవ జీవితంలో 5జీ సాంకేతిక తీసుకువచ్చే అనూహ్యమైన మార్పును ప్రధాని మోడీ స్వయంగా అనుభూతి పొందారు. శనివారం ఈ కొత్త సేవలకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఢిల్లీలో 5జీ లింక్ను...
ఉమెన్స్ ఆసియా కప్ 2022: రాణించిన జెమీమా.. భారత్ 150/6
మహిళల ఆసియా కప్ 2022లో భాగంగా భారత మహిళల జట్టు, శ్రీలంక మహిళల జట్టుతో తలపడుతోంది. ఈ తొలి టీ20 మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత...
భారత్లో 5జి సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్టోబర్ 1న జరిగిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జి సేవలను ప్రారంభించారు. మోడీ ఈవెంట్ను ప్రారంభించి, ఎంపిక...