Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
దీపావళి నుండి జియో 5జీ సేవలు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) కొనసాగుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్ వర్క్ గురించి అంబానీ కీలక...
హైకోర్ట్ హిజాబ్ నిషేధ ఉత్తర్వులపై కర్ణాటకకు సుప్రీంకోర్టు నోటీసు
న్యూఢిల్లీ: ప్రీ-యూనివర్శిటీ కాలేజీల్లో (పీయూసీ) హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.అయితే ఈ విషయంలో వాయిదా వేయాలని కోరుతూ ఫాతిమా బుష్రా...
సెప్టెంబర్లోనే ‘పుష్ప2’ షురూ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ బ్యూటీ రష్మికా మందన్నా హీరోయిన్గా, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా భారీ హిట్ చిత్రం ‘పుష్ప’ భారీ హిట్గా నిలిచిన విషయం...
కరోనా నుంచి కోలుకున్న ద్రవిడ్
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. ఆసియాకప్లో టోర్నీలో భాగంగా దుబాయ్లో ఉన్న భారతజట్టును ద్రవిడ్ ఆదివారం కలవనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ద్రవిడ్ స్థానంలో తాత్కాలిక...
అహుజో యాప్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తమ క్యాంపు కార్యాలయంలో అహుజో ఆల్ ఇన్ వన్ యాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
నగరంలో హార్స్ బెట్టింగ్
ఏదీ వదలని బెట్టింగ్ రాయుళ్లు
సులభ సంపాదన కోసం ఆడుతున్నారు
గతంలో హార్స్ బెట్టింగ్లో డబ్బులు పొగొట్టుకున్నవారు ఆర్గనైజర్లు
హైదరాబాద్: బెట్టింగ్ రాయుళ్లు దేనిని వదలడం లేదు, సాధారణంగా క్రికెట్లో ఎక్కువగా బెట్టింగ్ను చూస్తుంటాం. కానీ ఇటీవలి...
ఎస్బిఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)తమ ఖాతాదారుల సేవలో మరో ముందుడుగు వేసింది. సాంకేతికతపరంగా సేవలను విస్తృతం చేసింది. ఈక్రమంలో వాట్సాప్ ద్వారా తమ ఖాతాదారులకు...
ఆ సాహసం వల్లే స్టార్గా..
ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వదిలి పెట్టిన కథలు, సినిమాలు చిన్న హీరోలు, హీరోయిన్ల వద్దకు వెళ్లి వారికి మంచి విజయాలను తెచ్చి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే...
పిఎంవివివై పథకానికి అనూహ్య స్పందన
60ఏళ్లు నిండినవారికే అర్హత
ఎల్ఐసి కార్యాలయాలకు క్యూ కడుతున్న సీనియర్ సిటిజన్స్
న్యూఢిల్లీ: సీనియర్ సిటిజన్స్ ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవకుండా ఉండేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పెన్షన్ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ...
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు ఇది సరైన సమయం కాదు
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్పై ఛార్జీల విధించడానికి ఇది సరైన సమయం కాదని కేంద్రం విశ్వసిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న డిజిటల్ పేమెంట్ విధానాన్ని వారు ఎంతో సులభంగా...
మీ ప్రభుత్వ స్కూళ్లు చూసేందుకు ఎప్పుడు రమ్మంటారు ?
అసోం సిఎం హిమంత బిస్వశర్మను ప్రశ్నించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ప్రభుత్వ స్కూళ్ల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ మధ్య మూడు రోజులుగా ట్విటర్లో వాగ్యుద్ధం కొనసాగుతోంది....
డారెన్ సమీ “ముకుట్’’ ఎందుకు ధరించాడు?
పూర్వ వెస్ట్ఇండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ డారెన్ సమీకి ఇండియా అంటే ప్రత్యేక అభిమానం. ఇక్కడ ఆయనకు అశేష అభిమానులున్నారు. అతను భారతదేశంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ను తన కెప్టెన్సీలో సాధించాడు....
సహాయ నిరాకరణోద్యమం
గాంధీయుగం:
భారత రాజకీయాలలో గాంధీయుగం ఆవిర్భావానికి అతడి అమోఘమైన వ్యక్తిత్వం అపారమైన మేధస్సు, వాస్తవ పరిస్థితులు తొడ్పడ్డాయి.
పరిస్థితులకు తగిన విధంగా మారే వ్యక్తిత్వం గాంధీకి అనుకూలించింది.
జనరల్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తూ సామాన్య ప్రజలలో ఒకడిగా...
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడయ్యేలా ఫోర్స్ చేస్తాం: మల్లిఖార్జున ఖర్గే
బెంగళూరు: ’పాన్ ఇండియా అప్పీల్’ ఉన్న రాహుల్ గాంధీయే కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టేలా ఫోర్స్ చేస్తామని ఆ పార్టీ ప్రముఖ నాయకుడు ఎం. మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ...
రేపిస్టులు సంస్కారవంతులా?
ఆ పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు కావటంతో కోర్టు జీవితకాల శిక్ష విధించింది.బేటీ పఢావోబేటీ బచావో అని పిలుపు ఇచ్చిన ప్రధాని నరేంద్రమోడీ స్వంత రాష్ర్టం, మోడీ కనుసన్నలలో నడిచే...
‘మల్లన్న సాగర్’ మహాద్భుతం
అపర భగీరథుడు కెసిఆర్
కరువును తరిమికొట్టిన
దార్శనికుడు అన్నదాతకు
ఆయన ఆప్తుడు కెసిఆర్
నాయకత్వం దేశానికి
అవసరం తెలంగాణ
పథకాలు మా రాష్ట్రాల్లోనూ
అమలు చేయాలి
25 రాష్ట్రాలకు చెందిన
రైతు ప్రతినిధుల ప్రశంసలు
మల్లన్న సాగర్ను...
రాజకీయ పార్టీల వసూళ్ల పర్వం
గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.15,077 కోట్లు వసూలు చేసిన జాతీయపార్టీలు
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్)
న్యూఢిల్లీ: గుర్తుతెలియని వర్గాల నుంచి జాతీయపార్టీలు రూ.15,077.97 కోట్లు వసూలు చేశాయి. 2004-05 నుంచి 2020-21మధ్యకాలంలో ఈ వసూళ్లు...
‘దసరా’ విడుదల తేదీ ఖరారు
నేచురల్ స్టార్ నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్...
దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు
ఢిల్లీ టాప్.. రెండో స్థానంలో యుపి
యుజిసి వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో 21 విశ్వవిద్యాలయాలను ''నకిలీ''గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) శుక్రవారం ప్రకటించింది. వీటికి ఎటువంటి డిగ్రీ ఇచ్చే అర్హత లేదని యుజిసి స్పష్టం చేసింది....
అమెరికాలో భారతీయ మహిళపై దాడి….
న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్ లోని డెల్లాస్ లో భారతీయ మహిళపై మెక్సికన్ మహిళ దాడి చేసింది. పార్కింక్ లాట్ లో సదరు భారతీయ మహిళను మెక్సికన్ మహిళ బండ బూతులు తిట్టింది. భారతీయులను...