Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
భారత్లో 5జి సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అక్టోబర్ 1న జరిగిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జి సేవలను ప్రారంభించారు. మోడీ ఈవెంట్ను ప్రారంభించి, ఎంపిక...
కశ్మీరీ యాపిల్పై ట్రాఫిక్ పంజా
అందమైన సరస్సులు, సుందరమైన హిమాలయాలు, వాటి సానువుల్లో ఎత్తైన దేవదారు వృక్షాలు, లోతైన పచ్చని లోయలు, వాటిలో యాపిల్ తోటలు, కుంకుమ తోటలు, పండ్ల తోటలు, ఓహ్.. ఒక భూతల స్వర్గం కశ్మీరం;...
షియోమికి కోలుకోలేని షాక్
రూ.5,551 కోట్లు సీజ్
ఇడి చర్యకు ఆమోదం తెలిపిన ఫెమా అథారిటీ
ఇంత భారీ మొత్తాన్ని జప్తు చేయడం ఇడి చరిత్రలోనే తొలిసారి
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ కంపెనీ షియోమికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ...
సామాజిక కార్యకర్త హేమలత లవణంగా…
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు....
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: మల్లికార్జున్ ఖర్గే నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకుగాను మల్లికార్జున ఖర్గే తన నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలో పెను మార్పు కోసం తాను పోటీ చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యసభలో ప్రతిక్షనాయకుడిగా...
ఆదిపురుష్ ఫస్ట్ లుక్ వచ్చేసింది..
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు...
ఛాలెంజ్ ఫర్ హెల్తీ హార్ట్
హైదరాబాద్: ప్రతి ఒక్కరికీ కార్డియోవాస్క్యులర్ ఆరోగ్యం అనే ప్రపంచ హృదయ దినోత్సవం 2022 నేపథ్యానికి అనుగుణంగా ఆరోగ్య వంతమైన గుండె కోసం హార్ట్ 2 హార్ట్ సవాల్ను ఇండియా స్వీకరించింది. ఇది వినూత్నమైన...
‘మన కొండపల్లి బొమ్మలు ఉత్సవ్’ను నిర్వహిస్తున్న టాటా టీ చక్ర గోల్డ్
టాటా టీ చక్ర గోల్డ్ ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలను ‘మన కొండపల్లి బొమ్మలు ఉత్సవ్’ కార్యక్రమంతో వేడుక చేస్తుంది. మన కొండపల్లి బొమ్మలు ప్రచారంలో ఇది భాగం కావడంతో పాటుగా 400 సంవత్సరాలకు...
కస్టోడియల్ మరణాల కలకలం
పార్లమెంటులో జులై 27న కేంద్ర హోం మంత్రి దేశంలో జైళ్లలోని ఖైదీలు, పోలీసు కస్టడీలోని నిందితులు గత ఆరు సంవత్సరాల్లో 11,656 మంది చనిపోయినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు 11 జులై రోజున ప్రతిష్ఠాత్మకమైన...
టీమిండియా లక్ష్యం 107
తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ మైదానంలో దక్షిణాఫ్రికా- ఇండియా మధ్య జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. భారత జట్టు ముందు సౌతాఫ్రికా 107...
ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 72/7
తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ మైదానంలో దక్షిణాఫ్రికా- ఇండియా మధ్య జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 72 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఎయిడెన్ మార్కమ్ ఒక్కడే 25...
సౌతాఫ్రికా 50 పరుగులకే 6 వికెట్లు
తిరువనంతపురం: గ్రీన్ ఫీల్డ్ మైదానంలో దక్షిణాఫ్రికా- ఇండియా మధ్య జరుగుతున్న తొలి టి20లో సౌతాఫ్రికా 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఎయిడెన్ మార్కమ్ ఒక్కడే 25...
పిఎఫ్ఐ,అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం నిషేధం
నిషేధానికి కారణాలివే..
న్యూఢిల్లీ : ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) , దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లు,...
మొక్కలు నాటిన చిన్నారి కొనుకటి ఆధ్యారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి లో తమ వ్యవసాయ క్షేత్రం...
అమెజాన్ సేమ్-డే డెలివరీ సదుపాయం
వరంగల్: అమెజాన్ ఇండియా నేడు భారతదేశ వ్యాప్తంగా 50కు పైగా నగరాలు, పట్టణాల్లో కొన్ని గంటల్లోనే ప్రైమ్ సభ్యులకు తన సేమ్-డే డెలివరీని విస్తరించగా, 4 గంటలలోపే వినియోగదారులు ఆర్డర్ చేసిన వాటిని...
‘ఆదిపురుష్’ టీజర్ వచ్చేది అప్పుడే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ నాయికగా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్...
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
పిఎఫ్ఐపై ఎన్ఐఎ దాడులు ఉద్ధృతం
7రాష్ట్రాల్లో 150మంది నిర్బంధం
రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు
దాడులు జరిగిన ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు
ఉత్తరప్రదేశ్, రాష్ట్రాలో సోదాలు
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న...
అంతర్జాతీయంగా పరువు పోయింది: కెటిఆర్
2022 కల్లా బుల్లెట్ ట్రైన్ తెస్తామని హామీ ఇచ్చారు.
ఆఖరికి ఇలా బుల్డోజర్ డెలివరీ చేశారు
న్యూ జెర్సీలో బుల్డోజర్, దానిపై వాళ్లిద్దరి ఫోటోలు
అంతర్జాతీయంగా పరువు పోయిందన్న కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: ది న్యూ యార్క్...
మైసూరులో దసరా ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మైసూరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26న మైసూరులోని చాముండి కొండలపై ఉన్న చాముండేశ్వరి దేవతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దసరా 2022 ఉత్సవాలను ప్రారంభించారు. చరిత్ర , జానపద కథలకు...
పిఎఫ్ఐపై వేటుకు కేంద్రం సంసిద్ధం
న్యూఢిల్లీ: ఈ నెల 22న 15 రాష్ట్రాలలో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పిఎఫ్ఐ)కు చెందిన కార్యకర్లలు, నాయకుల ఇళ్లపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో యుఎపిఎ చట్టం కింద ఆ పార్టీని నిషేధించడానికి కేంద్ర...