Saturday, May 4, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search
US conveys full support to India

చైనాపై ఆంక్షల కొరడా భారత్‌కు మరింత సాయం

ఉక్రెయిన్ పరిణామాల దశలో అమెరికా వెల్లడి పుతిన్‌కు మద్దతిస్తూ డ్రాగన్ దూకుడు కట్టడికి దిగితే ఏం చేయలేరు వాషింగ్టన్ : అమెరికా తాజాగా తన భారత్ మిత్రధర్మాన్ని చాటుకుంది. చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
Metro Ride

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాద్‌: మెట్రో రైలు ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్‌ నుంచి ఇంటికి చేరుకునేందుకు ‘మెట్రో రైడ్‌’ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి....
Minister Gangula fires on central Minister Kishan reddy

కిషన్‌రెడ్డి విషం

రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేలా మిల్లులలో బియ్యం మాయం అనడం విడ్డూరంగా ఉంది బియ్యం మాయమైతే భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది ఢిల్లీ వేదికగా అవగాహన లేకుండా మాట్లాడారు 3 కోట్ల 57లక్షల గన్నీ బ్యాగులు సిద్దంగా...
Two more PRSI Awards for the Water Board

జలమండలికి మరో రెండు పిఆర్‌ఎస్‌ఐ అవార్డులు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా అందుకున్న పీఆర్వో సుభాష్ హైదరాబాద్ : పబ్లిక్ రిలేషన్స్ రంగంలో జలమండలి రెండు పిఆర్‌ఎస్‌ఐ అవార్డులను గెలుచుకుంది. పబ్లిక్ రిలేషన్స్ ఆప్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 50 సంవత్సరాలు...
Honda flex-fuel bike

ఫ్లెక్స్‌- ఫ్యూయల్ బైక్‌లను ఆవిష్కరించనున్న హోండా

హోండా ఇప్పటికే బ్రెజిల్‌లో ఫ్లెక్స్‌-ఫ్యూయల్ ఇంజిన్ మోటార్‌సైకిళ్లను అమ్ముతోంది న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ) త్వరలో దేశంలో ఫ్లెక్స్‌-ఫ్యూయల్‌తో నడిచే మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. దేశంలో రెండో అతి పెద్ద ద్విచక్ర...
Social upliftment with youthful energy

యువశక్తితోనే సమాజోన్నతి!

భారత దేశ జనాభా 140 కోట్లను తాకేందుకు పరుగెడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల రెండవ దేశంగా (17.7 శాతం) భారత్ నిలిచింది. చదరపు కిలోమీటర్‌కు దేశ జనసాంద్రత 500 ఉంది. సగటు ఆయుర్దాయం...

రాష్ట్రం భగభగ మండుతోంది

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు ములుగు జిల్లాలో 44.8 డిగ్రీలు దేశవ్యాప్తంగా బుధవారం విరుచుకుపడిన సౌరజ్వాలలు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్ ఇండియా-సెస్సీ వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్ : భానుడు...
Mushirabad Care Hospital staff planting seedlings

మొక్కలు నాటిన ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి సిబ్బంది

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో ముషీరాబాద్ కేర్ హాస్పిటల్స్ వైద్య బృందం పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా సూర్యప్రకాష్ మాట్లాడారు. మానవ...
Isha Foundation representatives met MP Santosh

మనిషికైనా, మొక్కకైనా మట్టే ప్రాణాధారం: ఎంపి సంతోష్

హైదరాబాద్: కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ను మంగళవారం హైదరాబాద్‌లో కలిశారు. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టి ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి మద్దతివ్వాలని ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్,...
Minister Puvvada planted the plants

మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసంలో...

వడ్డీ రేట్లను పెంచిన ఎస్‌బిఐ

న్యూఢిల్లీ : ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అన్ని టర్మ్ రుణాలపై వడ్డీ రేట్లను 0.10 శాతం పెంచింది. దీంతో మూడు నెలల వరకు రుణ రేటు (ఎంసిఎల్‌ఆర్) మార్జినల్ కాస్ట్ 6.65...
KCR

పారబాయిల్డ్ బియ్యం అంటే ఏమిటి?…కేంద్రం ఎందుకు కొననంటోంది?

న్యూఢిల్లీ: ఒకేరీతి ధాన్యం సేకరణ పాలసీ ఉండాలని గతవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు, ఆయన క్యాబినెట్ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ హౌస్ వద్ద ధర్నా చేశారు. పారబాయిల్డ్ బియ్యాన్ని కొనడం...
MP Santosh praises Minister Srinivas Goud

శ్రీనివాస్ గౌడ్‌పై ఎంపి సంతోష్ ప్రశంసలు

హైదరాబాద్: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, వాటా ఫౌండేషన్ సహకారంతో రీ ట్రాన్స్ లొకేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో వంద...
Life for hundreds of years old plants: Minister Srinivas Goud

వందేళ్ల వృక్షాలకు జీవం

మహబూబ్‌నగర్‌లోని అర్బన్ ఎకో పార్కులో నాటిన భారీ వృక్షాలు హైదరాబాద్ : వంద సంవత్సరాల చరిత్ర కలిగిన భారీ వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ ద్వారా కెసిఆర్ అర్బన్ ఎకో పార్కుకు తరలించి.. నాటించినట్లు రాష్ట్ర...
60 lakh tonnes of grain procurement

60లక్షల టన్నుల ధాన్యం సేకరణ

ఎఫ్‌సిఐకి ప్రతి నెల 9లక్షల టన్నుల బియ్యం యాసంగిలో తెలంగాణలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులకు సహకరించాలి నూకలు అధికంగా ఉండేటప్పటికీ సిఎం కెసిఆర్ ఆదేశాలతో అదనపు భారాన్ని భరించి ధాన్యాన్ని...
RSS worker hacked to death in Kerala

కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నరికివేత

ఒక గ్రామంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) నాయకుడు హత్యకు గురైన 24 గంటల తర్వాత ఈ సంఘటన జరిగింది. పాలక్కాడ్:  ఇక్కడ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను శనివారం మధ్యాహ్నం  ఓ ముఠా నరికి...

హెచ్చుతగ్గులు ఉంటాయ్..

జిడిపిలో కోత, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం పలు కంపెనీల క్యూ4 ఫలితాలు వచ్చే వారం మార్కెట్‌పై నిపుణులు న్యూఢిల్లీ : గతవారం మూడు సెషన్లు మాత్రమే మార్కెట్లు పనిచేశాయి. గురువారం అంబేడ్కర్ జయంతి, శుక్రవారం గుడ్‌ఫ్రైడే రెండు...
Changes in Air India

‘ఎఐ’లో మార్పులు

ఉన్నతాధికారుల స్థానంలో కొత్తవారి నియామకం, సిసిఒగా నిపుణ్, సిహెచ్‌ఆర్‌ఒగా త్రిపాఠి సలహాదారులుగా మాలిక్, శరణ్  ఎయిర్ ఇండియా చైర్మన్ చంద్రశేఖరన్ ఆదేశాలు న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ విమాన సంస్థలో పునర్‌వ్యవస్థీకరణ పనులు...
Number of High Court judges increased with NV Ramana initiative:CMKCR

సిజెఐ చొరవ అమోఘం

హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరిగింది 42మంది న్యాయమూర్తులకు 30 నుంచి 40 ఎకరాల స్థలంలో ఒకేచోట క్వార్టర్స్ నిర్మిస్తాం: సిఎం కెసిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి ర...
Selfish movie shooting start

ఆశిష్ ‘సెల్ఫిష్’ షురూ

రౌడీ బాయ్స్ చిత్రంతో ప్రతిభ గల హీరోగా పేరు తెచ్చుకున్న ఆశిష్ తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ‘సెల్ఫిష్’ టైటిల్‌తో నూతన దర్శకుడు విశాల్ కాశీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. శ్రీ...

Latest News