Home Search
ఎన్ టిఆర్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి మనకు అవసరమా?
మన తెలంగాణ/హైదరాబాద్: విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్రమోడీపై కెటిఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన గురువారం ట్వీట్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపుబోర్డు, మెట్రో రెండో దశ...
‘బలగం’ మొగిలయ్యకు మంత్రి హరీష్ అండ
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘బలగం’ మొగిలయ్యకు మంత్రి హరీష్రావు పూర్తిస్థాయి భరోసా నిచ్చారు. తెలంగాణ సాంప్రదాయాలకు సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన ’బలగం’ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. చనిపోయిన తర్వాత కాకిముట్టుడు అనే...
Bandi Sanjay:నోటీసులను చట్టపరంగానే ఎదుర్కొంటా : బండి సంజయ్
హైదరాబాద్ : రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశారని మంత్రి కెటిఆర్ పంపిన లీగల్ నోటీసుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...
మంత్రి చెప్పకుండా పీఏ సొంతంగా అక్రమాలు చేయరు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మంత్రి చెప్పకుండా పిఎ సొంతంగా అక్రమాలు చేయరని తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిట్ చెప్పాల్సిన విరాలు మంత్రి కెటిఆర్ ఎలా చెప్పున్నారు. ఏ జిల్లాలో ఎంతమంది పరీక్షలు...
త్వరలో రూ.1300కోట్లు
తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
- కెటిఆర్,...
చేరిన 24 గంటల్లోనే కాంగ్రెస్కు డిఎస్ రాజీనామా
న్యూస్డెస్క్: మాజీ మంత్రి, టిఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం కాంగ్రెస్లో చేరిన డి శ్రీనివాస్ 24 గంటలు కూడా గడవకముందే ఆ...
నేను కాంగ్రెస్లో చేరుతున్నా: డి.శ్రీనివాస్
హైదరాబాద్: సీనియర్ నాయకుడు, టిఆర్ఎస్ మాజీ రాజ్యసభ ఎంపీ డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరబోతున్నారు. ఆయన 2004 నుంచి 2009 వరకు అధికారంలో కాంగ్రెస్ ను తీసుకురావడంలో కీలక పాత్ర...
శ్రీకాంతాచారి చౌరస్తా
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలర్పించిన శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ కూడలికి పెడతామని, త్వరలో దీనిపై ఆదేశాలు జారీ చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తాను...
ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు
హైదరాబాద్: బిజెపి నిరుద్యోగ మార్చ్పై రాష్ట్ర మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగ మార్చ్ చేయాల్సింది తెలంగాణలో కాదనీ, ఢిల్లీలో మోడీ ఇంటి ఎదుట చేయాలని రాష్ట్ర బిజెపి నాయకులకు కెటిఆర్...
బిజెపి నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారు: జగదీశ్ రెడ్డి
బిజెపి నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారు
ఎన్ని దీక్షలు చేసినా బిజెపి నాయకులకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తే లేదు
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి నాయకులు శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోతారని...
ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకు
హైదరాబాద్ : ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చిన మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా బిజెపిపై సె టైర్లు వేశారు. పంచాంగశ్రవణానికి పేరడి అన్నట్లుగా వ్యంగ్యాస్త్రా లు సంధించారు. ‘ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి,...
గుజరాత్ అయితే చాలు రెడ్ కార్నర్ నోటీసులు రద్దు చేస్తారా?
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇంటర్ పోల్ రెడ్ నోటీ సు డేటాబేస్ నుంచి వజ్రాల వ్యాపారి మెహుల్చోక్సీని తొలగించడంపై స్పందించిన కెటిఆర్ బిజెపి...
‘మురుగు’ కనుమరుగు
మనతెలంగాణ/హైదరాబాద్ : 2 ఎంఎల్డి కెపాసిటీ గల లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మురుగునీరు శుభ్రం అవుతోందని, లీచెట్ ప్లాంట్కు సంబంధించిన ట్యాంకును నిర్ణీత సమయం ప్రకారం క్లీన్ చేయాలని ఐటి, పురపాలక...
ప్రత్యేక విమానంలో ఢిల్లీకి కవిత.. ఆమెతో పాటు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆమె బయలుదేరారు. ఆమెతో పాటు మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్లు కూడా ఉన్నారు....
ఎవ్వరున్నా వదిలిపెట్టం
మనతెలంగాణ/ హైదరాబాద్ : పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. శనివారం...
155 నోటిఫికేషన్లు.. 37 వేల ఉద్యోగాలు
హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని 37 వేల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని మంత్రి కెటిఆర్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా...
సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్ : వర్తింప చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 3,978 మంది...
కాళేశ్వరంపై కేంద్రం కక్ష
మన తెలంగాణ/హైదరాబాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖలమంత్రి హరీశ్రావు అరోపించారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన తప్పుడు ప్రకటన పట్ల...
దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ: భట్టివిక్రమార్క
ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాత్ సే హాత్ జోడో పాద యాత్ర...
నా హక్కులు హరించొద్దు
హైదరాబాద్: సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాతే ఇడి విచారణకు హాజరవుతానని బిఆర్ఎస్ ఎం ఎల్సి కవిత అన్నారు. గురువారం ఇడి విచారణకు ఆమె హాజరు కాలేదు. సుప్రీంకోర్టు...