Home Search
ఎన్ టిఆర్ - search results
If you're not happy with the results, please do another search
పార్లమెంటులో విపక్ష ఎంపీల మానవహారం..
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు పాల్పడిన ఆర్థిక అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) చేత దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. గురువారం పార్లమెంటు ఎదుట విపక్షాలకు...
ఎంఎల్ ఎ కోటాలో ముగ్గురు ఎంఎల్ సిలు ఏకగ్రీవం
హైదరాబాద్: ఎంఎల్ ఎ కోటా ఎంఎల్ సిలో ముగ్గురు బిఆర్ ఎస్ ఎంఎల్ సిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. ఆర్వో నుంచి ముగ్గురు...
దోచి దోస్తు ఖాతా నింపుతుండు
మన తెలంగాణ/బాన్సువాడ/పిట్లం: మోడీ మహానటుడు అని, ఆస్కార్ అవార్డుకు ఆయనను పంపితే పురస్కారం కూడా వచ్చేదని దేశ సంపదను ప్రజలకు పంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ లాంటి వారికి...
జుక్కల్ నియోజకవర్గానికి వరాల జల్లులు
పిట్లం: పిట్లం, బిచ్కుంద మండలాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని, నిజాంసాగర్, పెద్ద కొడప్గల్, డోంగ్లీలలో జూనియర్ కళాశాలలు, 11 తాండాలకు బీటి రోడ్లు మంజూరు, బ్రిడ్జిలకు నిధులు మంజూరు, రామలింగేశ్వరాలయంతో పాటు తదితర...
విశ్వ‘నాటు’
స్థానికంగా బాక్సులు బద్దలు కొట్టి ఇంటింటి చిత్రంగా పేరు గడించిన తెలుగు సినిమా RRR (రౌద్రం, రణం, రుధిరం) లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ ఆకాశంలో మార్మోగి ఉత్తమ ఒరిజినల్ సాంగ్...
తెలుగు కీర్తి విశ్వవ్యాప్తం
‘విశ్వ సినీయవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటు తూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణం. ఆస్కార్ అవార్డు పొందిన...
నాటు నాటుకు ఆస్కార్ రావడానికి కారణం అతడే…
హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు వరించింది. రాజకీయ, సినీ ప్రముఖులు టాలీవుడ్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నాటు...
9 గంటల సుదీర్ఘ విచారణ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి...
చెప్పుకోండి చూద్దాం..
మహైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎంఎల్ఎ...
కవితను ప్రశ్నిస్తున్న ఇడి
ఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు బిఆర్ఎస్ ఎంఎల్సి కవిత హాజరయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఇడి అధికారులు విచారిస్తున్నారు. ఆమె వెంటన భర్త అనిల్, న్యాయవాదులు ఉన్నారు. కవితకు మద్దతుగా...
జగిత్యాల మాస్టర్ప్లాన్ పూర్తిగా రద్దు చేయాలి:రేవంత్రెడ్డి
జగిత్యాలః జగిత్యాల పట్టణ మాస్టర్ప్లాన్ పూర్తిగా రద్దు చేయాలని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలో రేవంత్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను హింసించడానికే...
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత కల్పించాలి
మనతెలంగాణ/ హైదరాబాద్ : పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారికి పోటీ చేసే అర్హత కల్పించాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ...
బిఆర్ఎస్సే మహిళల కోటా తెస్తుంది
‘మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుంది, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం’ బిఆర్ఎస్ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ నాందేడ్ మీడియా సమావేశంలో అన్ని...
ప్రశ్నిస్తే దర్యాప్తు దాడులు
హైదరాబాద్: ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తానని, తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. ఈ...
మడమతిప్పం.. ఎదుర్కొంటాం
హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని మోడీపై, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి, కెటిఆర్ ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదనీ, అవి మోడీ సమన్లని...
తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ..
చెన్నై: బీజేపీ, ఎఐఎడిఎంకె పార్టీ నేతల మధ్య కార్మికుల వేధింపుపై విమర్శలు సాగుతున్నా బీజేపీకి చెందిన 13 మంది కీలక నేతలు బుధవారం ఆ పార్టీకి గుడ్బై చెప్పి ఎఐఎడిఎంకెలో చేరారు. వీరంతా...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
పెట్టుబడులు డబుల్
అధికారంలోకి మళ్లీ మేమే వస్తాం.. మరిన్ని సిఐఐ సదస్సులు నిర్వహిస్తాం
లైఫ్ సైన్సెస్ రంగంలో
విస్తృత అవకాశాలు
2030 నాటికి 250 బిలియన్
డాలర్ల పెట్టుబడుల సాధనే లక్షం
సిఐఐ తెలంగాణ వార్షిక
సమావేశంలో మంత్రి కెటిఆర్
విదేశీ కంపెనీలకు గమ్యస్థానంగా
తెలంగాణ: భారత్...
ఉద్యమ తోడుకు గౌరవం.. విధేయతకు పట్టం
బిఆర్ఎస్ ఎంఎల్సి అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్,
చల్లా పేర్లు ఖరారు.. నవీన్ కుమార్కు మరో అవకాశం
రేపు నామినేషన్ దాఖలు కేబినెట్ భేటీ తర్వాత మరో ఇద్దరి పేర్లు ప్రకటన
మన తెలంగాణ: బిఆర్ఎస్ పార్టీ తమ...
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ..
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ
అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ఖరారు చేసిన సిఎం కెసిఆర్
ఈనెల 09వ తేదీన నామినేషన్లను దాఖలు చేయాలని అభ్యర్థులకు ముఖ్యమంత్రి...