Home Search
కరెంట్ ఖాతా - search results
If you're not happy with the results, please do another search
నాలుగో త్రైమాసికంలో తగ్గిన కరెంట్ ఖాతా లోటు
న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరం(2022-23) నాలుగో త్రైమాసికంలో భారత్ కరెంట్ ఖాతా లోటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వెల్లడించింది. ఆర్బిఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రధానంగా...
నేటి అర్ధరాత్రి నుంచి రైతు ఖాతాలో రైతు భరోసా జమ
రైతు కూలీలకు ఏడాదికి 12, వేలు
మార్చి 31 వరకు పథకాలు అమలు..
కెసిఆర్ కు ప్రతిపక్ష నేత హోదా దండగ
కాళేశ్వరం కూలిన కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది
చంద్రవంచలో సిఎం రేవంత్ రెడ్డి కీలక...
ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులే టార్గెట్
ప్రైవేట్ బ్యాంక్ ఖాతాదారులపై సైబర్ నేరస్థులు నజర్ పెట్టారు. వారి డాటా సేకరించి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. డ్రగ్స్ పార్సిళ్ల పేరుతో సైబర్ నేరస్థులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని...
కాంగ్రెస్ ఖాతాలపై మెరుపు దాడి
న్యూఢిల్లీ : రూ. 210 కోట్ల మేరకు ఆదాయపు పన్ను (ఐటి) శాఖ డిమాండ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన బ్యాంక్ ఖాతాలను శుక్రవారం స్తంభింపచేశారు. అయితే, వచ్చే వారం మరింత విచారణ...
పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. బయపడిన ఖాతాదారులు
నేటి ఆధునిక యుగంలో పెట్రోల్ వాహనాలు తగ్గిపోయి కరెంట్ తో నడిచే వాహనాలు వచ్చేశాయి. వాహనదారులు వాటిని కోనుగోలు చేసి చార్జింగ్ పెట్టి నడిపిస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్లు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నాయి....
సేవింగ్స్ వర్సెస్ కరెంట్ అకౌంట్స్.. అసలు తేడా ఏంటంటే..!
కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ అనే పదాలు మనం తరచుగా వింటుంటాం. చాలా మందికి రెండింటి మధ్య తేడా తెలియదు. పనులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా...
గత ఖాతాల తాళం ఉద్గమ్
ఖాతాకు చెందిన ఏదో ఆధారం ఉంటే తప్ప బ్యాంకు వాళ్లు ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుపలేరు. పాస్ బుక్ లేదా చెక్ బుక్ చూయించినా నామినేటెడ్ వ్యక్తిగా నిరూపించుకోవాలి. బ్యాలెన్స్ తెలిశాక తక్కువ...
మూడు గంటల కరెంట్ కావాలా?… మూడు పంటలు కావాలా?: కెటిఆర్
నిజామాబాద్: రూ.50 కోట్లతో కళాభారతి నిర్మాణం చేపట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. తెలంగాణలో ఎటు చూసిన నిందు కుండల్లాంటి చెరువులు, పచ్చటి పంటపొలాలు కనిపిస్తున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో మినీ ట్యాంక్బండ్ను మంత్రి కెటిఆర్...
దోచి దోస్తు ఖాతా నింపుతుండు
మన తెలంగాణ/బాన్సువాడ/పిట్లం: మోడీ మహానటుడు అని, ఆస్కార్ అవార్డుకు ఆయనను పంపితే పురస్కారం కూడా వచ్చేదని దేశ సంపదను ప్రజలకు పంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ లాంటి వారికి...
విద్యావంతులపైనే సైబర్ వల
రాజధాని పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లలో భారీగా పెరిగిన సైబర్ నేరాలు హైదరాబాద్లో 2,868..
సైబరాబాద్లో 11,914.. రాచకొండలో 4,458 కేసులు నమోదు బాధితుల్లో అత్యధికులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లే
అత్యాశే నేరస్థులకు పెట్టుబడి...
వరంగల్లో ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం
వరంగల్: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఉత్కర్ష్ SFBL) తెలంగాణలోని వరంగల్లో తమ కొత్త బ్యాంకింగ్ అవుట్లెట్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆర్థిక సమ్మిళితను పెంపొందించడంతోపాటు తెలంగాణ ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్...
రూ. 175కోట్ల భారీ సైబర్ క్రైమ్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ కేం ద్రంగా భారీగా సైబర్ క్రైమ్ కుంభకోణం పాల్పడిన ట్లు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ నేర గాళ్లకు సహకరించిన ఇద్దరు బ్యాంకు నుంచి రూ....
శ్రీకాకుళంలో తమ శాఖను ప్రారంభించిన ఐసిఐసిఐ బ్యాంక్
శ్రీకాకుళం: జిల్లా టెక్కలిలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. నగరంలో బ్యాంక్కి ఇది మొదటి శాఖ కాగా జిల్లాలో ఆరవ శాఖ. ఈ శాఖలో ATM-కమ్-క్యాష్ రీసైక్లర్ మెషిన్...
పెట్టుబడుల పేరుతో మోసం
ఇద్దరి అరెస్టు, పరారీలో మరో నిందితుడు
రూ.2.5కోట్లు మోసం చేసిన నిందితులు
రూ.6లక్షలు ఫ్రీజ్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల అదుపులో నిందితులు
మనతెలంగాణ, సిటిబ్యూరోః పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పి పలువురి...
భారత్ జిడిపి 6.3 శాతమే..
న్యూఢిల్లీ : ప్రపంచ బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి అంచనాను తగ్గించింది. ఆదాయం మందగించడం వల్ల వినియోగం తగ్గిందని, దీని కారణంగా భారతదేశ జిడిపి వృద్ధి 6.3...
అదానీ సొంతమైన మరో పోర్ట్
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్కు చెందిన అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిసెజ్) తాజాగా కారైకల్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (కెపిపిఎల్)ని రూ.1,485 కోట్లకు కొనుగోలు చేసింది. నేషనల్...
ఆరోసారి రెపో రేటు పెంపు
న్యూఢిల్లీ : ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా ఆరోసారి వడ్డీ రేట్లను పెంచింది. ఈసారి రెపో రేటును స్వల్పంగా 25 బేసిస్ పాయింట్లు(0.25 శాతం) పెంచుతూ రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది....
వడ్డీ రేట్ల పెంపు కొనసాగవచ్చు
న్యూఢిల్లీ : అధిక వడ్డీ రేట్ల కాలం చాలా కాలం పాటు కొనసాగవచ్చని ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించవచ్చని అంచనా వేస్తున్నామని,...
35 వస్తువుల ధరలు పెరగొచ్చు
న్యూఢిల్లీ : వచ్చే నెలలో ప్రవేశపెట్టన్ను బడ్జెట్లో కొన్ని వస్తువులపై కస్టమ్ డ్యూటీ పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. మరో మూడు వారాల్లో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది....
24 ఏళ్ల గరిష్టానికి టర్కీ వార్షిక ద్రవ్యోల్బణం…83.45 శాతం
అంకారా: టర్కీ వార్షిక ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 24 సంవత్సరాల గరిష్ట స్థాయి 83.45 శాతానికి చేరుకుంది. అధికారిక సమాచారం ప్రకారం సోమవారం నిత్యావసర వస్తువుల ధరను అధికం చేసింది, ఇప్పటికే అధిక విద్యుత్తు,...