Home Search
కరెంట్ ఖాతా - search results
If you're not happy with the results, please do another search
ఢిల్లీలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్
9 మంది పట్టివేత
ఢిల్లీ: స్టాక్ మార్కెట్ నిపుణులమంటూ నమ్మించి నలుగురు వ్యక్తులను మోసగించి దాదాపు రూ. 2.38 కోట్లను స్వాహా చేసిన తొమ్మిది మంది ఉన్న గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. సైబర్...
బిజెపిది సంపన్నుల ఎజెండా
మనతెలంగాణ ప్రతినిధి : బిజెపి అజెండాలో పేదలు, కార్మికులు ఉండరని, పెద్ద గద్దలు అంబానీలు, అదానీలు ఉంటారని బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రోడ్షో...
ఎక్స్, ఇన్స్టాగ్రామ్లోకి కెసిఆర్ ఎంట్రీ
బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.ఎక్స్(ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి సోషల్ మీడియా ద్వారా మరింత చేరువయ్కారు. ఇప్పటివరకు బిఆర్ఎస్...
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: సిఎం రేవంత్రెడ్డి
పదేళ్లలో వందేళ్ల విధ్వంసం జరిగింది
రాష్ట్రం వందేళ్లు కోలుకోలేనంత ధ్వంసం అయ్యింది
పదేళ్ల తర్వాత మాజీ సిఎం కెసిఆర్ పొలం బాట పట్టడం సంతోషకరం
కవిత బెయిల్ కోసం కెసిఆర్ కుటుంబం ప్రధాని మోడీ కాళ్లు పట్టుకుంది
కెసిఆర్...
మోడీ మ్యాచ్ ఫిక్సింగ్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మ్యాచ్ పాల్పడుతున్నారని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా 400సీట్ల నినాదం సాధ్యం కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘంలో బిజెపి...
100 రోజులు..తప్పులు
పదేళ్ల తరువాత రైతులకు తిప్పలు
నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేసిన ‘అబద్ధాల హస్తం’
వంద రోజుల కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా
వంద ప్రశ్నలు సంధించిన బిఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్ : 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో...
మహిళలకు లక్ష కోట్ల రుణాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను మహలక్ష్మిలుగా గుర్తించి గౌరవిస్తున్నాదని, ఈ ఐ దు సంవత్సరాల్లో ఎస్హెచ్జి మహిళలకు వ డ్డి లేకుండ లక్ష కోట్ల రూపాయలను...
అడిగినవి ఇవ్వకపోతే.. చాకిరేవే..
మా ప్రభుత్వాన్ని టచ్ చేస్తే పండబెట్టి తొక్కి పేగులు తీస్తా
మర్యాదపూర్వకంగానే ప్రధాని మోడీని
కలిశా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే
వినతిపత్రం ఇచ్చా సహకరించకపోతే
మోడీనైనా ఉతికి ఆరేస్తా మా ప్రభుత్వం
జోలికి వస్తే...
లోక్సభ ఎన్నికల తరువాత బిజెపిలోకి రేవంత్
మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : లోక్సభ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కెటిఆర్ జోస్యం చెప్పారు. మంగళవారం జరిగిన...
కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్
లబ్ధిదారుల ఖాతాలో త్వరలో రూ. 78 వేలు
న్యూఢిల్లీ : కోటి కుటుంబాలకు ఉచిత విద్యుత్ను అందించే పథకానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొత్తం రూ.75,021 కోట్లతో కోటి ఇళ్లలో రూఫ్ టాప్...
నేడు వర్చువల్గా రెండు గ్యారంటీలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎఐఇసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దైంది. మంగళవారం ఆమె చేతుల మీదు గా చేవెళ్ల బహిరంగ సభా వేదికగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే...
ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు – నేడు వర్చువల్ గా 2 పథకాలు ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎఐఇసిసి అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. మంగళవారం ఆమె చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభా వేదికగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే...
పేటీఎంపై ఆర్బిఐ ఆంక్షలు
ఈ నెల 29 తర్వాత డిపాజిట్ల నిలిపివేత
న్యూఢిల్లీ : ఫిన్టెక్ కంపెనీ పేటీఎంపై ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను నిషేధించింది. ఈ...
రంది వొద్దు.. 6న రైతుబంధు నిధుల పంపిణీ
మళ్లీ అధికారంలోకి వచ్చేది మన సర్కారే, కెసిఆర్ బతికున్నంతవరకు పెట్టుబడి సాయం ఆగదు
మన తెలంగాణ/చేవెళ్ళ, షాద్నగర్, జోగిపేట, సంగారెడ్డి బ్యూరో : దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథకంతో రైతన్నలకు వచ్చే నిధుల...
జనవరిలో కొత్త రేషన్ కార్డులు
అదే నెలలో గల్ఫ్ పాలసీ ప్రకటన
చొప్పదండి, సిరిసిల్ల రోడ్ షోలో కెటిఆర్
మన తెలంగాణ/ చొప్పదండి/నర్సాపూర్ : ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ
నర్సాపూర్: తెలంగాణ ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. మూడు గంటల కరెంటు ఇస్తామన్న...
నా బొండిగె పిసికేందుకు వాళ్లిద్దరి మధ్య చీకటి బంధం
కాంగ్రెస్, బిజెపిపై ముఖ్యమంత్రి ఫైర్
మన తెలంగాణ/ సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల : కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా కటకటాల పాలవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల...
ఇక 24 గంటలు మంచి నీళ్లు
సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం
30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు
ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన...
ఐదు గ్యారెంటీల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్
తెలంగాణలో కర్నాటక సిఎం, డిప్యూటీ సిఎం పచ్చి అబద్ధాలు ప్రచారం
కెసిఆర్ రైతుబంధును బిజెపి కాపీ కొట్టింది
కాంగ్రెస్ నయవంచనను ప్రజలు గుర్తించాలి
మీడియాతో జెడిఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి...
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు: కుమారస్వామి
కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జేడిఎస్ నేత కుమారస్వామి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "5 గ్యారంటీల అమలులో కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ విఫలం. కర్ణాటక సీఎం,...