Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
జిల్లాలో పండ్ల తోటలను ప్రోత్సహించాలి
నాగర్కర్నూల్ ప్రతినిధి : పండ్ల తోటల సాగుకు ప్రభుత్వ ప్రొత్సాహకం అందిస్తుందని, జులై 31 నాటికి జిల్లాలో 2565 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు రైతుల వివరాలను గుర్తించి ఉపాధి హామీ పథకంలో...
ప్రకృతి పరిరక్షణ అభినందనీయం : కైలాష్ సత్యార్ధి
ఐఐఐటి క్యాంపస్లో మొక్కలు నాటిన కైలాష్ సత్యార్థి, ఎంపి సంతోష్కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో మొక్కలను నాటిన ప్రముఖులు
హైదరాబాద్ : ప్రకృతి పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాల బాగు కోసం యువ పార్లమెంటేరియన్ పనిచేయడం...
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
నాగర్కర్నూల్ : జిల్లాలో మాదకద్రవ్యాలు వాడకుండా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ్ల కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని వీసి సమావేశ మందిరంలో మాదక...
వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కరీంనగర్: వర్షాలు, వాతావరణంలో సంభవించే మార్పులతో ప్రబలే వ్యాధులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ సూచిం చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై సంబంధిత...
ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించండి
భారీ వర్షాలు, వరదలపై సమీక్షలో అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్ : హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వరద నీటితో పలు ప్రాంతాలు జలాశయాల్లా మారిపోయాయి. గోదావరి నది...
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు విద్యార్థుల ఎంపిక పూర్తి
నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, అచ్చంపేట, వెల్దండ, కల్వకుర్తి, నాగర్కర్నూల్లో గల 9 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 2023,24 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ఎంపిక పూర్తి చేసినట్లు జిల్లా షెడ్యుల్డ్ కులాల...
ఆరోగ్యకరమైన ఓటరు జాబితా రూపొందించాలి: కలెక్టర్
సంగారెడ్డి : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల ధృవీకరణ పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో...
అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుండి మంజూరు చేయవలసిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్...
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలి
వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్ల
టెలి కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిశానిర్దేశం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి...
అవగాహన కోసం ఈవీఎం యంత్రాల వినియోగం
పెద్దపల్లి: ప్రజలకు అవగాహన కల్పించేందుకు పది శాతం ఈవీం యంత్రాలను వినియోగిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రియాంక అన్నారు. గురువారం స్థానిక తహసిల్ ఆఫీసు సమీపంలోగల ఈవీఎం గోడౌన్ నుంచి పలు...
ఈవీఎం, వీవీప్యాట్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి
పెద్దపల్లి: జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ అవగాహన...
రేషన్ షాపులను పరిశీలించిన కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు
మెదక్: మెదక్ జిల్లాలోని తూప్రాన్, మెదక్ పట్టణంలోని రేషన్ షాపులను కేంద్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ ఉపేందర్, జి.ఎల్. శర్మలు పరిశీలించారు. అనంతరం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షి...
ఎలక్ట్రానిక్ ఓటు యంత్రాలపై అవగాహన
కరీంనగర్: ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఓటు వినియోగంపై ఎవరికి ఎటువంటి సందేహాలు లేకుండా స్పష్టతను ఇచ్చేలా ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలు, ప్రత్యేక కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ ప్రారంభించారు. గురువారం...
ఈవిఎంల ద్వారా ఓటు వేసే విధానంపై విస్తృత ప్రచారం
జగిత్యాల: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తామని, అందుకోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్...
అధిక వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సూర్యాపేట:జిల్లాలో మూడు రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా అ ధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ తెలిపారు. గురువారం అధికారులతో ఈ కాన్ఫరెన్స్...
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఓటర్లు అవగాహన కలిగి ఉండాలి
యాదాద్రి భువనగిరి:ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) లపై అందరికీ ఓటర్లు అవగాహన కలిగి వుండాలని,జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ దీపక్ తివారిలు సూచించారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో...
ఓటర్లకు అవగాహన కోసం ఈవీఎం ప్రదర్శన
నల్గొండ:ఓటర్లకు అవగాహన కలిగించడానికి ఈవీఎం ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ప్రారంభించారు. గురువారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికలు - 2023 దృష్ట్యా ఈవీఎం,...
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలి
వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్ల
టెలి కాన్ఫరెన్స్లో ఉన్నతాధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిశానిర్దేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో...
విపత్తుల సమయంలో ఎన్డిఆర్ఎఫ్ పాత్ర కీలకం
5వరకు విపత్తుల నుండి రక్షణపై అవగాహన
సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
సంగారెడ్డి: విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో విపత్తులు సంభవిచినపుడు ఎన్డిఆర్ఎఫ్ ఉద్యోగులు చేసే పని ఎంతో కీలకమైందని అదనపు కలెక్టర్...
ఓటు వేసే విధానంపై అవగాహన తప్పనిసరి
నాగర్కర్నూల్ : ఈవిఎం, వివి ప్యాట్ల ద్వారా ఓటు వేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ సమీకృత కార్యాలయ సముదాయ ఆవరణలో ఈవిఎం, వివి ప్యాట్ల...